
Oneindia Telugu20 Jun, 10:31 am
రెండేళ్లు ఓపిక పట్టండి, కాలర్ పట్టుకోండితెలంగాణలో పంటల కొనుగోలులో ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన జొన్న రైతు