
AP7AM22 Aug, 03:34 pm
ఐటీ షేర్ల అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు డౌన్ .. సెన్సెక్స్ 250 పాయింట్లు పతనందేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఐటీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం, అమెరికా-ఇరాన్ చర్చల ఫలితంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించడం మార్కెట్లపై ప్రభావం చూపింది.రోజంతా