Samayam Telugu05 Jun, 11:02 am
టెస్టు మ్యాచ్ కు టీమిండియా రెడీ.. సాయి సుదర్శన్ కు గంభీర్ ఫుల్ సపోర్ట్అప్ఘనిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా రెడీ అయింది. ముల్లాన్పూర్ వేదికగా జరిగే ఈ టెస్టు మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే