
Eenadu26 Jun, 04:14 am
రొయ్యల పరిశ్రమలో గ్యాస్ లీక్ .. ఇద్దరు మహిళల మృతిఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు తిరువళ్లూర్లోని ఓ ప్రైవేటు రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా
