Samayam Telugu26 Aug, 04:24 am
ఇవేం పురుగులు బాబోయ్.. దెబ్బకు ప్రభుత్వ స్కూల్ కు సెలవు.. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులుచిత్తూరు జిల్లాలో స్కూల్ విద్యార్థుల్ని వింత పురుగుల సమస్య వెంటాడింది. కార్వేటినగరం మండలం డీఎంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల్ని వింత పురుగులు కుట్టాయి. వెంటనే మొత్తం 19మంది విద్యార్థులు