
Andhra Jyothy14 Sept, 05:14 pm
వైద్యురాలి మృతి కేసులో దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే.. నాలుగేళ్ల జైలుశిక్షబిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్ సింగ్కు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు. ఓ వైద్యురాలి మృతి కేసులో ఆయన దోషిగా తేలడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇంటర్నెట్ డెస్క్