
Oneindia Telugu15 Jun, 04:31 pm
పెద్ద మనసు చాటుకున్న ముకేష్ అంబానీ.. బద్రీనాథ్ ఆలయానికి రూ.10 కోట్ల విరాళంప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుక
