
Eenadu27 Aug, 12:04 am
చోరీ చేసిన సొమ్మును వాష్ రూమ్ లో దాచి.. అయోధ్య ఆలయంలో ఇంటిదొంగల ప్లాన్ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య విరాళాల అపహరణపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని (Ayodhya Ram Temple