
Andhra Jyothy19 Jun, 01:53 pm
పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి నుంచి మధ్యాహ్నం చిలకలూరిపేట మండలం లింగంగుంట్లకు ఆయన హెలికాఫ్టర్లో చేరుకుంటారు. అమరావతి, జూన్1
