Samayam Telugu13 Sept, 07:54 am
ఏపీలో రూ. 100కే భూముల రిజిస్ట్రేషన్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు అనుమతించిన సంగతి తెలిసిందే. రూ. 10 లక్షలలోపు విలువైన వ్యవసాయ భూమిని స్టాంపుడ్యూటీగా రూ. 100కే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఒకవేళ