
© 2026 nimisham.in

Chandrababu Naidu Varanasi Tour : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన ‘వారణాసి-వడ్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడి నుంచి గుజరాత్లోని మోదీ జన్మస్థలమైన వడ్నగర్కు సేవా సంకల్ప్ బైక్ ర్యాలీని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌధరీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్తో కలిసి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతకు ముందు చంద్రబాబు కాశీవిశ్వనాథుడికి ప్రత్యేక
Film Critic & Entertainment Desk • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







