
సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే మొబైల్లో రికార్డ్ చేసి వైరల్ చేయడం సాధారణంగా మారిపోయింది. అయితే, కొన్ని సందర్భాల్లో వీడియో తీయడం కంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేయాలన్న కనీస మానవత్వం మరిచిపోతున్నారు. ఇలాంటి ముఖ్యమనే విషయాన్ని గుర్తు చేసే ఘటనలు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రైలు వీడియో ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది.





