
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్పై రివార్డును పెంచుతూ పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇదొక 'బూటకపు ప్రకటన' అని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న గిమ్మిక్కుగా కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే పాకిస్థాన్ ఇలాంటి..





