
Botsa Anusha : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషకు వైసీపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా అనూషను నియమిస్తూ శుక్రవారం రాత్రి వైసీపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.





