
కర్నూలు నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తమ పాఠశాలగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హైస్కూల్ రాష్ట్రస్థాయిలో బెస్ట్గా


కర్నూలు నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తమ పాఠశాలగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హైస్కూల్ రాష్ట్రస్థాయిలో బెస్ట్గా

ప్రతిష్ఠ పరంగా ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో బలం పుంజుకునే దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు

ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించడమే పెద్ద పాపమన్నట్లుగా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి తీవ్రస్థాయిలో

నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్ర పోలీసు వ్యవస్థను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ నేతలు ఇలాంటి దిగజారుడు చర్యలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు నకిలీ పోలీసుల ముసుగులో ర్యాలీలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించిన ఆమె, ముసుగులు వేసుకుని క్రిమినల్ రాజకీయాలు చేసేవారికి రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదని తేల్చి చెప్పారు. పోలీసు వ్యవస్థ గౌరవాన్ని, విశ్వసనీయతను దెబ్బతీసే ఏ ఒక్క చర్యను కూడా కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వ వ్యవస్థలను దిగజార్చాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనలో ర్యాలీలో పాల్గొన్న నకిలీ పోలీసులతో పాటు, వారి వెనకుండి నడిపించిన అసలు వైసీపీ సూత్రధారులపైనా చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు

ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం

Rayachoty: 'ఇంటింటికీ టీడీపీ' చెన్నముక్కపల్లిలో కరపత్రాల పంపిణీ! Rayachoty: రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాయచోటి టిడిపి మండల అధ్యక్షులు పాల్గొని

ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులకు (Aqua Farmers)

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది వైసీపీ హయాంలోని వైఫల్యాలను స్పష్టంగా ఎత్తి చూపింది. ఎందుకంటే ఈ

రాయలసీమ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

మెగా డీఎస్సీ (Mega DSC) అంశంపై వైసీపీ (YSR Congress Party) నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. నెల్లూరు (Nellore)లో జరిగిన నిరసనలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ (Andhra Pradesh Legislative Assembly) ఏడో సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ (S. Abdul Nazeer) నోటిఫికేషన్ విడుదల చేశారు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రభుత్వాల మధ్య అభివృద్ధి పనుల క్రెడిట్పై జరుగుతున్న రాజకీయ పోరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చి పనులు

బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ

పాస్పుస్తకాలపై వాళ్ల ఫొటోలా? భూములున్నా రైతులు అమ్ముకోలేకపోయారు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అక్కరకు రాలేదు 2019-24 మధ్య రెవెన్యూ రికార్డులు ధ్వంసం ఇష్టం లేనివాళ్ల భూములు 22ఏలో చేర్చారు భూ రికార్డుల

మాజీ ఎమ్మెల్యే, విశాఖ వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్కు చెందిన వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా రూ.కోట్లు దండుకుంది.... ప్రజల నుంచి అక్రమంగా రూ.2

Balineni Vs Damacharla : ఆరని మంటగా ఆ ఇద్దరు మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య టగ్ ఆఫ్ కంటిన్యూ అవుతోంది. బాలినేని

రాష్ట్రంలోని రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో సోమవారం (ఆగస్టు 10) నిర్వహించిన పట్టాదారు పాసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. మెగా డీఎస్సీ పైన, సాయి కృష్ణ లాకప్ డెత్, శాంతిభద్రతల పరిరక్షణ, రైతుల సమస్యలు తదితర అంశాల పైన రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అరాచకాలకు, గంజాయి బ్యాచ్ల ఆగడాలకు శాశ్వతంగా చరమగీతం పాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న

మహిళా ఎస్ఐపై అసభ్యకర ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవి కుమార్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత రవి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం, ఆగస్టు 10: మహిళా

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ తీవ్రంగా వేడెక్కాయి. జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది

Gajapathinagaram: వైసీపీ డీఎస్సీ ర్యాలీ అడ్డుకత, పోలీసులతో తోపులాట! Gajapathinagaram: గజపతినగరంలో డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నాయకులు చేస్తున్న ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పోలీసులు వైసిపి నాయకులు

Punganur: పుంగనూరులో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ సీబీఐ విచారణకు డిమాండ్! Punganur: డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ 2025లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాజ్తు'ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది ఇంటర్నెట్

ఓ చిన్నారి సీటు బెల్ట్ పెట్టుకోవడానికి నిరాకరించడంతో ఒక విమాన సర్వీసు రద్దయింది. దీంతో విమానంలోని మిగిలిన ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: ఓ చిన్నారి సీటు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) కలిదిండిలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు అందజేశారు. ఏలూరు

కర్నూల్లో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై స్థానిక మంత్రి టీజీ భరత్ (TG Bharat) తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన ఆయన్ను, అప్పట్లో

Minister TG Bharat: కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నిఘా వ్యవస్థ విఫలమైందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు ముందే సోషల్

డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి

ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్లను చేస్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (NC)గా ఎన్.వి. రామాంజనేయులను తక్షణమే బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది

ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అమరావతి, ఆగస్టు 10: ఏపీలో కీలక అధికారుల

ఒంగోలు (Ongole) రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)లో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy), ప్రస్తుతం

మెగా డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్నట్లు భావిస్తోన్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

మెడికో విద్యార్థిని ప్రియాంక కేసుపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. రాజమండ్రి ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్

ఉత్తర్ప్రదేశ్ మాజీ ఎంపీ, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు ఉమర్ అహ్మద్ అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నావాబ్గంజ్ టోల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో ప్రయాగ్రాజ్ పోలీసులు 28 మందిపై కేసులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, స్వయంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఆయన

ఏపీ రాజకీయాల్లో సంచలనం. రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ఈ మేరకు పేరు.. ముహూర్తం దాదాపు ఖరారైంది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి

కాకినాడ జిల్లాలో ఆదివారం ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, టీడీపీ నేత వాసంశెట్టి సుభాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం రాజకీయ

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఆమదాలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్కు శ్రీకాకుళం జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా

వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.20 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమరావతి: వైద్య

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తనపై బాలినేని చేసిన విమర్శలకు దామచర్ల తీవ్రస్థాయిలో బదులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లా పరిషత్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెలాఖరు నాటికి ప్రస్తుత జిల్లాపరిషత్ సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పదవీకాలం పూర్తి

టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ గురించి పరిచయం అవసరం లేదు. బ్రహ్మానందం స్థాయిలో స్టార్ కమెడియన్ గా అలీ చాలా కాలం రాణించారు. చిన్ననాటి నుంచే అలీ నటుడిగా కెరీర్ ప్రారంభించారు. కమెడియన్ గా నటిస్తూనే

ఏపీ రాజకీయాల్లో గతంలో యాక్టివ్ గా ఉండి, వైసీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేసిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆ తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు

నటుడు, మాజీ వైసీపీ నాయకుడు అలీకి (Ali) సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది, నటుడు, మాజీ వైసీపీ నాయకుడు అలీకి (Ali) సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 2019లో వైసీపీలో చేరిన ఆయనకు

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా