
కోటబొమ్మాళి: విశాఖ ఉక్కుపై మాజీ సీఎం జగన్, వైకాపా నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని తెదేపా కార్యాలయంలో...


కోటబొమ్మాళి: విశాఖ ఉక్కుపై మాజీ సీఎం జగన్, వైకాపా నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని తెదేపా కార్యాలయంలో...

విశాఖ ఉక్కు కర్మాగారం ఘటన ఓ విషాదం. దీన్ని కూడా రాజకీయ బల ప్రదర్శనకు వేదికగా చేసుకున్నారు వైకాపా నేతలు. ఇలాంటి విషాద సందర్భాల్లో వీలైనంత తక్కువ మందితో వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. వైకాపా

Narendra Modi: విశాఖ ఉక్కు కర్మాగారంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ప్రమాదంలో ప్రాణాలు

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు నారా

ఒకప్పుడు అది కేవలం కల.. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అంటూ లక్షల గొంతులు మార్మోగాయి. ఆ కలను నిజం చేసేందుకు 32 మంది అమరులయ్యారు. వారి రక్తంతో రాసుకున్న చరిత్రే విశాఖ ఉక్కు కర్మాగారం. ఆ తర్వాత వేలాది

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఈనాడు, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద నేపథ్యంలో తిరుపతిలో మంగళవారం జరగనున్న కూటమి పార్టీల ‘సంక్షేమం’ సభ వాయిదాపడింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

విశాఖ ఉక్కు కర్మాగారంలో (Vizag Steel Plant) సంభవించిన ఘోర ప్రమాద స్థలంలో హృదయవిదారక దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. లిక్విడ్ స్టీల్ (ఉక్కు ద్రవం) ద్వారా బీమ్స్ తయారు చేసే అత్యంత కీలకమైన విభాగంలో ఈ

Vizag Steel Plant : తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (RINL) పునరుజ్జీవనానికి ఒక కీలకమైన ముందడుగు పడింది. రష్యాకు చెందిన ప్రముఖ ఉక్కు దిగ్గజ సంస్థ ‘నోవోస్టల్-ఎం’