
జూలూరుపాడు, జూన్ 24 : వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులను మోసగించేలా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్ హెచ్చరించారు. బుధవారం


జూలూరుపాడు, జూన్ 24 : వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులను మోసగించేలా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్ హెచ్చరించారు. బుధవారం

సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాష్ట్రంలో జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ విలేకరులను కూడా తీవ్రంగా సతాయిస్తోందని ఆయన ఆరోపించారు. పత్రికా మిత్రులు స్వయంగా తనను కలిసి తమ సమస్యలను చెప్పుకోవడంతోనే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంతో గౌరవం ఇచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. తాలూకా స్థాయి రిపోర్టర్లకు కూడా ఎంతో గౌరవంగా ప్రెస్ కార్డులు జారీ చేశామని ఆయన వివరించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు వారి స్థాయిని తగ్గించి కేవలం మండల విలేకరులుగా గుర్తిస్తోందని మండిపడ్డారు. ఈ విధంగా జర్నలిస్టుల హోదాను తగ్గించి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా ఐ & పీఆర్ మంత్రి సత్తుపల్లి నియోజకవర్గానికి చెందినవారేనని కేటీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. స్థానిక మంత్రి ఉన్నందున ఇక్కడ విలేకరులకు ఎలాంటి సమస్యలు ఉండవని తాము ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తూ సత్తుపల్లిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విలేకరులు తీవ్రమైన బాధలను అనుభవిస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విలేకరుల గౌరవానికి తగినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై స్పందించి వారి గౌరవానికి తగినట్లు వ్యవహరించాలని ఐ & పీఆర్ మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రభుత్వం జర్నలిస్టుల డిమాండ్లను పట్టించుకోకపోతే తాము ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. విలేకరుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా కీలక హామీ ఇచ్చారు. ఇది కేటీఆర్ చేసిన సాధారణ కాంగ్రెస్ వ్యతిరేక

ఇరాన్ మిసైల్స్ ప్రోగ్రామ్పై ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ భాగం కాదని, భవిష్యత్తులో కూడా దీనిని

రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి ఈనాడు, అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, భూములు కేటాయిస్తూ నిర్ణయం

– నిందితుడి అరెస్టు, హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం – కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఆదినారాయణ కొత్తగూడెం, జూన్ 23 : అంబేద్కర్నగర్కు చెందిన ఇనగంటి నాగరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిని

రుద్రంపూర్, జూన్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్కు చెందిన ఇనుగంటి నాగరాజు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో

ఈనాడు, అమరావతి: ఆర్టీసీలో 2029 నాటికి 5,120 విద్యుత్ బస్సులు తీసుకోనున్నామని, గ్రామాలకూ ఏసీ విద్యుత్ బస్సులు నడుపుతామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. వీటిని కూడా

ఇంగ్లాండ్తో జరగబోయే ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, ఎలాంటి విలేకరుల సమావేశం లేకుండా కేవలం ఒక సోషల్ మీడియా

సిర్పూరు పేపర్ మిల్లులో వెంటనే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రేడ్

మాజీ సైనికుడు షేక్ అహ్మద్కు కేటాయించిన ఐదెకరాల భూమిని తప్పుడు పత్రాలతో ఆక్రమించారని మైమూనా బేగం ఆరోపించారు. మాజీ సైనికుడైన మా నాన్న షేక్ అహ్మద్కు ప్రభుత్వం ఐదెకరాలు ఇవ్వగా తప్పుడు పత్రాలతో ఆ

కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మరోమారు తన సొంత పార్టీలోనే తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారారు. జీ-7 సదస్సు వేదికగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ భారతీయ వాణిజ్య నౌకల నావికుల భద్రత గురించి

కల్తీ పన్నీరును చూపిస్తున్న వైభవ్ గైక్వాడ్ అబిడ్స్: పన్నీరు అంటే స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తారని అధిక శాతం ప్రజలకు తెలుసు. కానీ జంట నగరాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, పన్నీరు విక్రయ

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇరవై ఏళ్ల నాటి పాత హత్య కేసు ఇప్పుడు సరికొత్త సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ రాజే నింబాళ్కర్, ఆయన డ్రైవర్ సమద్ కాజీలను 2006 జూన్లో నవీ

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తా పులివెందుల ఎమ్మెల్యే ఏపీలో నివసిస్తే రెండేళ్లలో ఏం చేశామో తెలుస్తుంది ఎవరి ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు గొడ్డలి బ్యాచ్ కు మహిళలను

మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన వ్యవస్థాపక దినోత్సవానికి ఒకరోజు ముందే ఊహించని రాజకీయ భూకంపం సంభవించింది. మాజీ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలో సాగిన రహస్య వ్యూహం ‘ఆపరేషన్ టైగర్’ విజయవంతం కావడంతో

బెంగళూరు: ధర్మస్థల వ్యవహారంలో తన పేరును లాగుతూ చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్రాజ్ స్పష్టం చేశారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్లు

రాజాపేట, జూన్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తోందని బీఆర్ఎస్ నాయకుడు, మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్రాంరెడ్డి

సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 17 : పానీపూరి తిని అస్వస్థతకు గురైన బాధిత చిన్నారులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. స్థానిక

Sanjay Raut Warns ; శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీలో మరోసారి చీలిక రాబోతోందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న ఊహాగానాలపై ఆ పార్టీ వర్కింగ్ లీడర్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం

Vaibhav Sooryavanshi : శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్లో ఇండియా-ఎ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆట పరంగా కంటే.. మైదానంలో జరిగిన ఒక పెద్ద గొడవ కారణంగానే వార్తల్లో నిలిచాడు. శ్రీలంక-ఎ జట్టుతో

ఈ రెండేళ్లలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14.1 శాతం తగ్గిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత (Anita Vangalapudi) చెప్పారు. అమరావతి సచివాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలపై

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ‘నాగబంధం’ చిత్రంలో అనంత పద్మనాభస్వామి ఆలయం స్ఫూర్తితో రూపొందించిన భారీ సెట్స్, సహజమైన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని డీవోపీ ఎస్.సౌందర

JC Prabhakar Reddy | తాడిపత్రి అర్బన్, జూన్ 16 (ప్రభాతవార్త): తాడిపత్రి అభివృద్ధే తన జీవిత లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల

ప్రముఖ తమిళ నటుడు, కోరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయ రంగప్రవేశంపై గత కొద్దిరోజులుగా చర్చ సాగుతోంది. విజయ్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానంలో ఆయన పోటీ చేస్తారనే ప్రచారం

Nellore Crime News: పాత కక్షల నేపథ్యంలో ఒక యువకుడిని అంతమొందించాలనే ఉద్దేశంతో సమూహంగా ఏర్పడి, బీర్ బాటిళ్లతో తల, శరీరంపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాప్రయత్నానికి పాల్పడిన

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ‘యోగాంధ్ర-2026’ పేరుతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 21న అమరావతిలో
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటుచేసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో కొద్ది రోజులుగా

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్

Tamil Nadu politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) తొలిసారిగా ప్రజల్లోకి వస్తున్నారు

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తొలి పర్యటనలో భాగంగా తిరుచ్చి జిల్లాకు వెళ్తున్న సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు

ఇంటర్నెట్డెస్క్: మిత్రదేశమైన ఒమన్ (Oman)కు అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. ఇరాన్తో కలిసి హర్మూజ్ జలసంధి వద్ద నౌకల నుంచి టోల్ వసూలు చేస్తే.. సహించేది లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అలాంటి చర్యలకు దిగితే.. తమ ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. హర్మూజ్ (Strait of Hormuz) వద్ద టోల్ వసూలు చేసే విధానాన్ని అమెరికా ఎప్పటికీ సహించదని బెసెంట్ (Scott Bessent) పేర్కొన్నారు. ముఖ్యంగా ఒమన్ ఇరాన్తో కలిసి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇలాంటి చర్యలకు దిగితే.. అమెరికా ఆర్థిక మంత్రిత్వశాఖ వారిని లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధిస్తుందన్నారు. ఈ హెచ్చరికల అనంతరం.. టోల్ వసూలు చేసే ప్రణాళిక ఏదీ తమకు లేదని ఒమన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన్నట్లు బెసెంట్ తెలిపారు. ఒమన్ రాయబారితో తాను ఫోన్లో మాట్లాడానని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సుంకం విధించే అంశంపై ఎలాంటి ప్రణాళికలు లేవని ఆయన తనతో చెప్పారన్నారు. ఇరుదేశాల మధ్య ఎన్నోఏళ్లుగా ఉన్న సత్సంబంధాలు.. అలాగే కొనసాగించాలని వారు కొరుకుంటున్నట్లు వెల్లడించారు. యుద్ధం ముగించే విషయంపై అమెరికా- ఇరాన్లు ఒక ఒప్పందానికి చేరువలో ఉన్నాయని స్కాట్ బెసెంట్ తెలిపారు. అయితే, ట్రంప్ (Donald Trump) ఇంకా దీనిపై సంతకం చేయలేదని తెలిపారు. హర్మూజ్లో స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగించడం, ఇరాన్ (Iran) తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను అప్పగించడం, అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనే ట్రంప్ డిమాండ్లను టెహ్రాన్ అంగీకరిస్తే.. ఒప్పందం సాధ్యమవుతుందన్నారు. ఇది పూర్తిగా అధ్యక్షుడి చేతుల్లోనే ఉందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఇబ్బందులపై ఆర్థిక మంత్రి మాట్లాడారు. మే నెలలో చమురు ధరలు 10 శాతం