రచయిత గురించిపూర్ణచందర్ తూనంపూర్ణచందర్ తూనం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయంలో చేరిన పూర్ణ చందర్.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతోపాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. అంకిత భావంతో పని చేసినందుకు గానూ 2024 ఏప్రిల్లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి అబౌవ్ అండ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ (ఏబీసీడీ) అవార్డును పూర్ణచందర్ అందుకున్నారు. పూర్ణచందర్.. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం.. ఈటీవీ భారత్ సంస్థలో నాలుగేళ్ల పాటు పనిచేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. ఖాళీ సమయంలో కుటుంబంతో గడపడం, సినిమాలు, క్రికెట్ చూడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తుంటారు.... ఇంకా చదవండి

చిన్నారి ఆర్ణ తండ్రి తన కూతురితో కలిసి డిఫరెంట్గా ఒక రీల్ (Reel) ప్లాన్ చేశారు. విక్టరీ వెంకటేష్ నటించిన ఒక సూపర్ హిట్ సినిమాలోని ఎవర్ గ్రీన్ కామెడీ డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ ఆడియోగా వస్తుండగా

సౌత్ సినిమాలో పాటల మీద మేకర్స్ గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగలు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే సాంగ్స్కు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇలాంటి సాంగ్స్ ఆడియన్స్ను

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా కాంబోలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘పెద్ది’. ఈ సినిమా సక్సెస్ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకలో రామ్ చరణ్ స్పీచ్ హైలెట్ అవుతోంది

రామ్ చరణ్ ఇటీవల `పెద్ది` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు

స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టార్ హిట్ అందుకుంది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సమంత
TN Assembly Political War : తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అసెంబ్లీ సాక్షిగానే టీవీకే, డీఎంకే పార్టీల జరిగిన వ్యక్తిగత విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం

తమిళనాడు అసెంబ్లీలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపక్షం పేరు ప్రస్తావించకుండానే తీవ్ర
Karnataka HC Nandini Milk : సోషల్ మీడియా వేదికగా లైకులు, వ్యూస్ కోసం ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ.. భయాందోళనలు సృష్టించే క్రియేటర్లకు కర్ణాటక హైకోర్టు గట్టి హెచ్చరికలు

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది స్మార్ట్ఫోన్ యూజర్లు ప్రస్తుతం ఒక వింతైన, విసుగు తెప్పించే సమస్యను ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే.. ఫోన్ స్క్రీన్ పైన చూస్తే ఫుల్ 5G సిగ్నల్ బార్స్

ఉదయం లేస్తూనే చాలామంది స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు… రోజంతా అదేపనిగా రీల్స్, వీడియోలు చూస్తూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తుంటారు. దీంతో తరచూ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంటుంది… ఇళ్లు, ఆఫీసు ఎక్కడంటే అక్కడ

అరేయ్.. ఏంట్రా ఇది అనే డైలాగ్ తో బాగా పేరు తెచ్చుకున్నాడు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth). నెమ్మదిగా కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ స్టార్ గా మారాడు. అరేయ్.. ఏంట్రా ఇది అనే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

1990ల చివరలో ప్రారంభమైన ఐటీ విప్లవం హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్గూడా వంటి ప్రాంతాలు ప్రపంచస్థాయి వ్యాపార కేంద్రాలుగా

మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి

ఇటీవల పెళ్లికి ముందు ఫోటోషూట్లు, రీల్స్ చేయడం యువతలో సాధారణంగా మారింది. ఇదే తరహాలో మహారాష్ట్రలోని బీడ్ జిల్లా గెవరాయీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు, బాలికతో కలిసి ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన గోల్కొండ కోట పరిసరాల్లో చిత్రీకరించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రాత్రివేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై తెల్లని దుస్తులు ధరించిన

ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు.. ఎప్పుడు స్టార్స్ గా మారతారు అనేది చెప్పడం చాలా కష్టం. కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా అనుకున్న గుర్తింపు రాదు. ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), ప్రేమలు ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons). కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), ప్రేమలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

డిజిటల్ యుగంలో టీనేజర్లు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెటా తన యాప్ (ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్బస్టర్ ‘జైలర్’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్టెప్పులేసిన “కావాలయ్యా” సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

Modi : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందనున్న సరికొత్త చిత్రం (AA23) షూటింగ్ ప్రారంభం కాకముందే అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతోంది. ఈ భారీ పాన్-ఇండియా

Risk : పలు సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. జోయా జవేరి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది (Peddi). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. అత్యంత ఆధ్యాత్మిక వాతావరణం

కలియుగ వైకుంఠం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల క్షేత్రంలో కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అత్యంత పవిత్రంగా

టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టించడానికి ఒక క్రేజీ యూత్ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ సిద్ధమైంది. జీకే మిరాకిల్స్ బ్యానర్పై ప్రముఖ సంగీత దర్శకుడు, దర్శకుడు ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం

మౌనరాగం సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు శివకుమార్. ఈ సీరియల్లో తనతోపాటు నటించిన నటి ప్రియాంక జైన్ లో శివకుమార్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న

TTA : అమెరికాలోని తెలుగు సమాజం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'TTA మెగా కన్వెన్షన్ 2026'ను పురస్కరించుకుని, నిర్వాహకులు కంటెంట్ క్రియేటర్ల కోసం ఒక ప్రత్యేకమైన 'రీల్స్ పోటీ'ని ప్రకటించారు. జులై 17

గంటల తరబడి స్మార్ట్ఫోన్కు అతుక్కుపోయి రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తున్నారా? ఈ అలవాటు మీ కంటి చూపును ప్రమాదంలో పడేస్తోందని, మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

ఎన్నో ఆడిషన్స్... మరెన్నో ప్రొఫైల్స్... ఎంతోమందిని అనుకొని, చివరికి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ సినిమాలో అహిల్య బామ్రూను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఎన్నో ఆడిషన్స్

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో.. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ సాంగ్స్ లో " అయ్యో దేకు దేకు అన్న దోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ

Mahabubnagar Bike Stunts Arrest: మహబూబ్నగర్ పట్టణంలో బైకులతో ప్రమాదకర స్టంట్లు చేస్తూ, రీల్స్ పిచ్చితో రోడ్లపై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యువకుల ఆటకట్టించేందుకు పోలీసులు
Billionaires: చైనాకు చెందిన టిక్-టాక్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ సంపద భారీగా పెరిగింది. దీంతో భారత ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ని వెనక్కి

తెలంగాణలో జాతరలు, బోనాలు ఉన్నాయి అంటే.. ఫోక్ సాంగ్ కచ్చితంగా వినపడాల్సిందే. ఫోక్ సాంగ్ పెట్టుకొని..డ్యాన్స్ లు వేస్తే వచ్చే కిక్కే వేరు. అలాంటి పాటల్లో ఇటీవల సోషల్ మీడియాలో

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో భక్తులు మరియు సిబ్బందికి ముఖ్యమైన అలెర్ట్ . ఆలయ భద్రత, పవిత్రత మరియు భక్తుల ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఒక

Shivakumar : సెలబ్రిటీల లైఫ్ లో కూడా గతంలో ఎన్నో కష్టాలు చూసి సక్సెస్ అయినవాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో సీరియల్ నటుడు శివకుమార్ ఒకరు. పలు కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్ తో

ఏం పిల్ల రా బాబూ.. నెట్టింట అందాల అరాచకం.. గత్తరలేపుతున్న హీరోయిన్ఏం పిల్ల రా బాబూ.. నెట్టింట అందాల అరాచకం