ర జ
Actor ProfileActor

ర జ

📊 Box Office Collections
Total News24
Movie Updates0
Sources9
రోజాపై అనిల్ రావిపూడి కౌంటర్లు.. డ్రమ్ము అంటూ పరువుతీసిన అనంత్ శ్రీరామ్
Samayam Telugu6 Jul 2026
రోజాపై అనిల్ రావిపూడి కౌంటర్లు.. డ్రమ్ము అంటూ పరువుతీసిన అనంత్ శ్రీరామ్

డ్రామా జూనియర్స్‌లో రోజా, అనిల్ రావిపూడి , శ్రీకాంత్, సుధీర్ కలిసి చేస్తున్న కామెడీ అందరికీ తెలిసిందే. షోలో పిల్లల స్కిట్ల కంటే వీరంతా కలిసి చేసే కామెడీనే ఎక్కువగా హైలెట్ అవుతోంది. వచ్చే వారం వింటేజ్, రెట్రో థీమ్‌ గెటప్స్‌లో ఎపిసోడ్ రాబోతోంది. ఈ క్రమంలో రోజా, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ గెటప్స్ అదిరిపోయాయి. శ్రీకాంత్ రోజా ఏమో ఎన్టీఆర్, శ్రీదేవీ గెటప్స్‌లో వచ్చారు. అనిల్ రావిపూడి మాత్రం ఏఎన్నార్‌లా నటించాడు. నా హెయిర్ బ్యాండ్ ఎలా ఉంది అని రోజా అడుగుతుంది. వడ దెబ్బ తగిలితే తడి గుడ్డ కట్టినట్టుంది రాధ అని శ్రీకాంత్ కౌంటర్ వేస్తాడు.ఇక అనిల్ రావిపూడి స్టైల్‌గా ఏఎన్నార్ గెటప్‌లో వస్తాడు. నాన్న గారు.. అని రోజా పరిగెత్తుకుంటూ వస్తుంది. నాన్ సెన్స్.. నానా కష్టాలు పడి ఇక్కడకు వస్తే.. నీతో నాన్నా అనిపించుకోడానికా? అయినా అంత ఎనర్జీగా పరిగెడుతున్నావ్.. ఎన్ని టాబెట్లు వేసుకున్నావ్ ఏంటి? అని అనిల్ రావిపూడి కౌంటర్లు వేస్తాడు. ఇంతలో శ్రీకాంత్ వచ్చి.. మామయ్య అని అనిల్ రావిపూడిని పిలుస్తాడు. జాబిలమ్మలా ఉంది అని రోజా గురించి శ్రీకాంత్ అంటాడు. ఇప్పుడు జాబిలమ్మ లానే ఉంటుంది.. రాంగ్ టైంలో చూస్తే జేజమ్మలా ఉంటుంది అని అనిల్ రావిపూడి కౌంటర్ వేస్తాడు.ఊరిలో పెద్ద ఎదవ అని సుధీర్ ఎంట్రీ ఇస్తాడు. ఊరి పెద్ద అని సుధీర్ కవరింగ్ ఇస్తాడు. ఊరి పెద్దగా అని సుధీర్ అనడంతో.. ఈ దారుణం కంటే.. ఆవిడ నన్ను నాన్నా అని పిలవడమే బాగుంది.. అని అనిల్ రావిపూడి కౌంటర్ వేస్తాడు. ఇక చివరకు అనంత శ్రీరామ్ ఫ్లూట్ పట్టుకుని దిగుతాడు. ఆ ఫ్లూట్‌కి కాస్త దూరంగా ఉండు.. రెండింట్లో ఫ్లూట్ ఏదో .. నువ్వు ఎవరో కనిపెట్టలేకపోతోన్నాం అని రోజా పంచ్ వేస్తుంది. మీరు కూడా ఆ డ్రమ్ముకి దూరంగా ఉండండి అని అనంత శ్రీరామ్ కౌంటర్ వేయడంతో

గొప్ప కళాకారుడు.. మంచి కమెడియన్.. కానీ ఆ మిస్టేక్ కారణంగా.. తీవ్ర యాతనతో
TV9 Telugu29 Jun 2026
గొప్ప కళాకారుడు.. మంచి కమెడియన్.. కానీ ఆ మిస్టేక్ కారణంగా.. తీవ్ర యాతనతో

తెరపై నవ్వులు పూయించి, అద్భుతమైన మిమిక్రీ ప్రదర్శనలతో, బుర్ర కథలతో తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరించిన ప్రముఖ హాస్యనటుడు మిమిక్రీ మూర్తి ప్యాంక్రియాస్ సమస్యలతో కారణంగా 2022లో ఈ లోకాన్ని వీడారు

నరసాపురంలో దారుణం.. పట్టపగలే యువతి దారుణ హత్య
AP7AM26 Jun 2026
నరసాపురంలో దారుణం.. పట్టపగలే యువతి దారుణ హత్య

ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఓ యువతిని పట్టపగలే దారుణంగా హత్య చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం

దళపతి, రోజా సినిమాల్లో నేనే హీరోగా చేయాలి.. కానీ ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటుడు
TV9 Telugu25 Jun 2026
దళపతి, రోజా సినిమాల్లో నేనే హీరోగా చేయాలి.. కానీ ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటుడు

ప్రముఖ నటుడు ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలోని ఎన్నో కీలక ఘట్టాలను, అనుభవాలను విపులంగా పంచుకున్నారు. ఆటుపోట్లు, నిరాశలు, విజయాలు, విమర్శలు – అన్నింటినీ అనుభవించిన తాను, నేడు

బిగ్ బాస్ 10 ఫస్ట్ కంటెస్టెంట్ గా..సీరియల్ బ్యూటీ ఫిక్స్
TV9 Telugu17 Jun 2026
బిగ్ బాస్ 10 ఫస్ట్ కంటెస్టెంట్ గా..సీరియల్ బ్యూటీ ఫిక్స్

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి కింగ్ నాగార్జున హోస్ట్‌గా ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల

పవన్ కళ్యాణ్ కు కొత్తగా మంత్రి పదవితో పాటు సంస్కారం కొత్తగా వచ్చిందా
Samayam Telugu17 Jun 2026
పవన్ కళ్యాణ్ కు కొత్తగా మంత్రి పదవితో పాటు సంస్కారం కొత్తగా వచ్చిందా

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను కూటమి పార్టీలు తప్పుబడుతుండగా.. వైసీపీ

పాటొచ్చి 34 ఏళ్లు అయ్యింది.. ఇప్పటికీ యూట్యూబ్ లో అదరగొడుతోంది.. కశ్మీర్ అందాలు హైలైట్
TV9 Telugu14 Jun 2026
పాటొచ్చి 34 ఏళ్లు అయ్యింది.. ఇప్పటికీ యూట్యూబ్ లో అదరగొడుతోంది.. కశ్మీర్ అందాలు హైలైట్

భారతీయ సినిమా ఇండస్ట్రీలో 90వ దశకాన్ని సంగీత స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఆ కాలంలోని పాటలు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రేడియోల్లోనూ, క్యాసెట్ల ద్వారా ప్రతి వీధిలోనూ ఈ పాటలు వినిపించేవి. అలా ఆనాటి

రాజ్యసభ ఎన్నికల్లో భారీ ట్విస్ట్- కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణ
Oneindia Telugu9 Jun 2026
రాజ్యసభ ఎన్నికల్లో భారీ ట్విస్ట్- కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణ

ఈ నెల 18వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యసభలో మూడింటి రెండొంతుల మెజార్టీ సాధించే అవకాశం ఉండటంతో బీజేపీ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇదే క్రమంలో...

రోజుల్లోనే ఇంటర్వ్యూ, సూపర్ ఫాస్ట్ సర్వీస్
Oneindia Telugu9 Jun 2026
రోజుల్లోనే ఇంటర్వ్యూ, సూపర్ ఫాస్ట్ సర్వీస్

అమెరికా (USA) వెళ్లాలనుకునే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు అక్కడి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. యూఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం నెలల తరబడి వేచి చూసే పని లేకుండా, కేవలం పది రోజుల్లోనే ఇంటర్వ్యూ స్లాట్...

రాజ్యసభ ఎన్నికల వేళ తెర పైకి సాయిరెడ్డి, లాస్ట్ మినిట్ లో
Oneindia Telugu8 Jun 2026
రాజ్యసభ ఎన్నికల వేళ తెర పైకి సాయిరెడ్డి, లాస్ట్ మినిట్ లో

రాజ్యసభ ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. నేడు నామినేషన్లకు చివరి రోజు. దీంతో, కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి పేరు...

రాజ్యసభ హామీ నెరవేరలేదు, నిస్వార్దంగా పని చేసినా
Oneindia Telugu7 Jun 2026
రాజ్యసభ హామీ నెరవేరలేదు, నిస్వార్దంగా పని చేసినా

టీడీపీ సీనియర్ నేత రెడ్డపగారి శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సీట్ల కేటాయింపు పై స్పందించారు. టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులను ప్రకటించారు. జనసేన కు ఒక సీటు దక్కింది. రాజ్యసభ సీట్లు ఆశించిన వారిలో...

రోజులుగా విద్యార్థి అదృశ్యం.. పోలీసులు విచారణలో
Sakshi7 Jun 2026
రోజులుగా విద్యార్థి అదృశ్యం.. పోలీసులు విచారణలో

సాక్షి, హైదరాబాద్: జగిత్యాలకు చెందిన బీటెక్‌ విద్యార్థి అదృశ్యమయి 11 రోజులు గడుస్తోన్నా ఇంకా ఆచూకీ లభించడం లేదు. విద్యార్థి మిస్సింగ్‌ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థి చదువుతున్న...

వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర
Sakshi3 Jun 2026
వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

కాంగ్రెస్ ది ఎమర్జెన్సీ మైండ్ సెట్
Andhra Jyothy3 Jun 2026
కాంగ్రెస్ ది ఎమర్జెన్సీ మైండ్ సెట్

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాద్‌లో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌కు నిదర్శమని హైదరాబాద్‌లో పవన్‌

పెద్ది' అద్భుతంగా వచ్చింది. పెద్ది మీ గుండెల్లో నిలిచిపోతాడు
Telugu Times2 Jun 2026
పెద్ది' అద్భుతంగా వచ్చింది. పెద్ది మీ గుండెల్లో నిలిచిపోతాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన గ్లింప్స్, చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్

అస లు కెప్టెన్ గానే ఉంటాన ని అనుకోలేదు.. ఇక క ప్పు గురించి అయితే.. ర జ
10TV Telugu1 Jun 2026
అస లు కెప్టెన్ గానే ఉంటాన ని అనుకోలేదు.. ఇక క ప్పు గురించి అయితే.. ర జ

Rajat Patidar : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస‌గా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ ఘ‌న‌త సాధించిన మూడో జ‌ట్టుగా రికార్డుల‌కు ఎక్కింది. ఈ విజ‌యం పై ఆర్‌సీబీ కెప్టెన్

రాజ్యసభకు నాగబాబు, కేంద్ర మంత్రిగా ఛాన్స్ - బాలినేనికి ఎమ్మెల్సీ పదవి
Oneindia Telugu29 May 2026
రాజ్యసభకు నాగబాబు, కేంద్ర మంత్రిగా ఛాన్స్ - బాలినేనికి ఎమ్మెల్సీ పదవి

రంగా కీలక నిర్ణయాలకు సిద్దం అయ్యారు. కేంద్ర కేబినెట్ లోనూ భాగస్వామి కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. జనసేనకు బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానం అందింది. అనూహ్యంగా మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో జనసేన నుంచి నాగబాబుకు అవకాశం ఖాయమని తెలుస్తోంది. ఇక.. మాజీ మంత్రి బాలినేని ఎమ్మెల్సీ కానున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కొత్త లెక్కలు మొదలు పెట్టారు. రాష్ట్రంలో తాను డిప్యూటీ సీఎం గా ఉండటంతో.. కేంద్ర మంత్రివర్గంలోకి తన పార్టీ నుంచి సోదరుడు నాగబాబును పంపే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో జనసేన కు ఒక సీటు దక్కనుంది. ఆ స్థానం నుంచి నాగబాబును రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయంలోనే నాగబాబు ను అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు చివరి నిమిషంలో అవకాశం కోల్పోయారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ.. ఏపీ మంత్రివర్గం లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు. ఈ సమయంలోనే మారుతున్న సమీకరణాల్లో పవన్ తన సోదరుడిని ఢిల్లీకి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 10న ఎన్డీఏ పాలిత సీఎంలు.. డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన దిశగా మోదీ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ నుంచి మరో కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని.. జనసేనకు ఛాన్స్ ఇచ్చేలా మంత్రాంగం సాగుతున్నట్లు పార్టీ

రాజ్యసభకు నాగబాబు, కేంద్ర మంత్రిగా ఛాన్స్ - బాలినేనికి ఎమ్మెల్సీ పదవి
Oneindia Telugu29 May 2026
రాజ్యసభకు నాగబాబు, కేంద్ర మంత్రిగా ఛాన్స్ - బాలినేనికి ఎమ్మెల్సీ పదవి

రంగా కీలక నిర్ణయాలకు సిద్దం అయ్యారు. కేంద్ర కేబినెట్ లోనూ భాగస్వామి కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. జనసేనకు బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానం అందింది. అనూహ్యంగా మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో జనసేన నుంచి నాగబాబుకు అవకాశం ఖాయమని తెలుస్తోంది. ఇక.. మాజీ మంత్రి బాలినేని ఎమ్మెల్సీ కానున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కొత్త లెక్కలు మొదలు పెట్టారు. రాష్ట్రంలో తాను డిప్యూటీ సీఎం గా ఉండటంతో.. కేంద్ర మంత్రివర్గంలోకి తన పార్టీ నుంచి సోదరుడు నాగబాబును పంపే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో జనసేన కు ఒక సీటు దక్కనుంది. ఆ స్థానం నుంచి నాగబాబును రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయంలోనే నాగబాబు ను అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు చివరి నిమిషంలో అవకాశం కోల్పోయారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ.. ఏపీ మంత్రివర్గం లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు. ఈ సమయంలోనే మారుతున్న సమీకరణాల్లో పవన్ తన సోదరుడిని ఢిల్లీకి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 10న ఎన్డీఏ పాలిత సీఎంలు.. డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన దిశగా మోదీ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ నుంచి మరో కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని.. జనసేనకు ఛాన్స్ ఇచ్చేలా మంత్రాంగం సాగుతున్నట్లు పార్టీ

చెల్లికి జగనన్న ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదు.. రోజా
Samayam Telugu28 May 2026
చెల్లికి జగనన్న ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదు.. రోజా

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు. వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.... ఇంకా చదవండి

రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన సిద్ధరామయ్య- డీకేశి పేరెత్తకుండా
Oneindia Telugu28 May 2026
రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన సిద్ధరామయ్య- డీకేశి పేరెత్తకుండా

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేయనున్నారని విస్తృతమైన ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. అయితే, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కుటుంబ అత్యవసర పని నిమిత్తం ముంబై వెళ్లడంతో ఈ అధికారిక ప్రక్రియ సమయంపై ఇంకా అనిశ్చితి నెలకొంది. ఈ ఉత్కంఠ వాతావరణం మధ్య.. ఈ ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా మంత్రివర్గ సహచరులు, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు దీనికి హాజరయ్యారు. ఈ అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్యను డీకే శివకుమార్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గౌరవపూరకంగా పాదనమస్కారం చేశారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ దృశ్యాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ సమావేశం సందర్భంగా సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయబోతోన్నాననే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిందని అన్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే పేరును ఆయన వెల్లడించలేదు. మీకందరికీ తెలుసు కదా. నేను ఇప్పుడు చెప్పేది ఏముంది.. అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వడం కనిపించింది. ఒకరిద్దరు మంత్రులు డీకేశికి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అల్పాహార విందుపై హోమ్ మంత్రి జీ పరమేశ్వర మాట్లాడారు. తన మంత్రివర్గ సహచరులందరికీ ధన్యవాదాలు చెప్పడానికే సిద్ధరామయ్య ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. సిద్ధరామయ్యకు నమ్మినబంట్లుగా పేరున్న మంత్రి ప్రియాంక్ ఖర్గే, హెచ్ కే పాటిల్ వంటి మంత్రులు సైతం దీనికి హాజరయ్యారు. డీకే శివకుమార్ అభ్యర్థిత్వాన్ని వీరంతా ఏకగ్రీవంగా అంగీకరించినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవంక.. డీకే

రోజుల సీబీఐ కస్టడీకి ప్రధాన నిందితులు
Oneindia Telugu27 May 2026
రోజుల సీబీఐ కస్టడీకి ప్రధాన నిందితులు

NEET-UG పేపర్ లీక్ కేసులో అరెస్టు అయిన మహారాష్ట్రలోని లాతూర్ పీడియాట్రిషియన్ మనోజ్ భగవాన్‌రావ్ షిరూర్, ఫిజిక్స్ ట్యూటర్ తేజస్ హర్షద్ కుమార్ షాలను మే 26 బుధవారం దిల్లీ కోర్టు ఐదు రోజుల పాటు CBI కస్టడీకి అప్పగించింది. పెద్ద కుట్రను బయటపెట్టడానికి కస్టోడియల్ విచారణ అవసరమని న్యాయస్థానం పేర్కొంది. స్పెషల్ జడ్జి విద్యా ప్రకాష్, నిందితులిద్దరినీ ఐదు రోజులు విచారించేందుకు CBI అభ్యర్థనను ఆమోదించారు. ఈ అరెస్టులతో కేసులో మొత్తం నిందితుల సంఖ్య 13కి చేరింది. "పోలీసు కస్టడీ రిమాండ్ కోరుతూ చేసిన అభ్యర్థనను అనుమతించడానికి తగిన ప్రాతిపదికలు ఉన్నాయని కోర్టు సంతృప్తి చెందింది" అని ఉత్తర్వులో ప్రకటించింది. నిందితులను జూన్ 1న తిరిగి కోర్టులో హాజరుపరుస్తారు. NEET పరీక్ష పేపర్ లీక్, పంపిణీలో నిందితులిద్దరి ప్రమేయంపై CBI వారిని బుధవారం అరెస్టు చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కె. పాఠక్ ప్రకారం, షిరూర్ ఈ వ్యవస్థీకృత నేరంలో "యాక్టివ్ కుట్రదారుడు". పరీక్షకు ముందు గోప్యమైన సామగ్రిని సేకరించి, పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తేజస్ షా అయితే, సహ-నిందితురాలు మనిషా హవల్దార్ నుంచి ఫిజిక్స్ ప్రశ్నలు, నోట్స్ అందుకుని, వాటిని వేరే నిందితురాలి భర్తకు పంపినట్టు ఆరోపణలున్నాయి. "నిందితులు విచారణలో సహకరించలేదు. NEET (UG) 2026 పరీక్ష ప్రశ్నలను ఎందుకు ఉపయోగించారో వెల్లడించలేదు," అని పాఠక్ తెలిపారు. ఇతర నిందితుల గుర్తింపు, డిజిటల్ ఆధారాల రికవరీ, ఆర్థిక లావాదేవీలు మరియు నెట్‌వర్క్ ఛేదనకు కస్టడీ అవశ్యకమని CBI వాదించింది. ఎనిందితులపై ఉన్న ఆరోపణలు వారు పరీక్షా పత్రాన్ని షెడ్యూల్డ్ తేదీకి ముందే లీక్ చేయడంలో పాలుపంచుకున్న పెద్ద సిండికేట్‌లో భాగమని స్పష్టం చేస్తున్నాయని కోర్టు తెలిపింది. విచారణ ప్రాథమిక దశలో

రోజుకు 10 గంటలు బంకులు బంద్.. పెట్రోల్, డీజిల్ పై కఠిన ఆంక్షలు
Oneindia Telugu27 May 2026
రోజుకు 10 గంటలు బంకులు బంద్.. పెట్రోల్, డీజిల్ పై కఠిన ఆంక్షలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర కలకలం రేపుతోంది. ఇంధన సంక్షోభం, వ్యవసాయ పనుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతల సమస్యలు రాకుండా ఉండేందుకు అక్కడి జిల్లా యంత్రాంగాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో పెట్రోల్ బంకులను రోజుకు కేవలం 14 గంటలు మాత్రమే నడపాలని, మిగిలిన 10 గంటలు పూర్తిగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీనితో పాటు వాహనదారులకు ఇచ్చే ఇంధన పరిమాణంపై పరిమితులు విధిస్తూ రేషనింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కారుకు 20 లీటర్లు.. బైక్‌కు 3 లీటర్లే పెట్రోల్! సంత్ కబీర్ నగర్ జిల్లా సరఫరా అధికారి(డీఎస్వో) రాజీవ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలోని పెట్రోల్ బంకులు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. వాహనాల రకాన్ని బట్టి ఇంధన విక్రయాలపై కింది విధంగా ఆంక్షలు విధించారు. బైక్ / స్కూటీలకు గరిష్టంగా కేవలం 3 లీటర్ల పెట్రోల్ మాత్రమే పోస్తారు. కారు / జీపు (లైట్ వెహికల్స్)లకు గరిష్టంగా 15 నుండి 20 లీటర్ల వరకు మాత్రమే పెట్రోల్ లేదా డీజిల్ ఇస్తారు. ట్రక్కులు / బస్సుల (భారీ వాహనాలు)కు 30 నుంచి 40 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం పరిమితం చేశారు. ట్రాక్టర్లకు వ్యవసాయ పనుల కోసం వీటికి గరిష్టంగా 30 లీటర్ల వరకు డీజిల్ విక్రయిస్తారు. చమురు సంక్షోభం కారణంగా అధికారులు బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ వాహనదారునికైనా సరే, కారు లేదా బైక్ ట్యాంకుల్లో నేరుగా పోయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎలాంటి గాలన్లు, డబ్బాలు లేదా జెరికెన్లలో పెట్రోల్

రాజ్యసభకు షర్మిల - ఇక ఆ సీఎంతో కలిసి, రాహుల్ బిగ్ టాస్క్
Oneindia Telugu27 May 2026
రాజ్యసభకు షర్మిల - ఇక ఆ సీఎంతో కలిసి, రాహుల్ బిగ్ టాస్క్

ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ నాయకత్వం కొత్త రాజకీయం మొదలు పెడుతోంది. దక్షిణాది రాష్ట్రాల పైన గురి పెట్టిన కాంగ్రెస్ నాయకత్వంలో మార్పులు చేస్తోంది. కేరళలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్యాచరణ వేగవంతం చేసింది. తమిళనాడులో ప్రభుత్వంలో చేరింది. కర్ణాటకలో డీకేశీ ని సీఎం చేయటం ఖాయమైంది. తెలంగాణలో అధికారంలో ఉంది. ఏపీలో పట్టు పెంచుకునే క్రమం లో షర్మిలను రాజ్యసభకు పంపుతూ.. ఇక్కడ బలం పెంచుకునేందుకు పొరుగు రాష్ట్ర సీఎం కు రాహుల్ టాస్క్ అప్పగించారు. పీసీసీ చీఫ్ షర్మిలను పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. దక్షిణాదిలో ఇప్పుడు ఏపీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ చిరునామా గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా రష్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పుడు మళ్లీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఏపీలో కూటమి అధికారంలో ఉంది. జగన్ తిరిగి వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. షర్మిల పైనా సొంత పార్టీలో విభేదాలు ఉన్నాయి. పార్టీ కంటే అన్న జగన్ పైనే రాజకీయంగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి. దీంతో.. ఏపీలో షర్మిల కు మద్దతుగా తమిళనాడు సీఎం విజయ్.. కర్ణాటకలో కాబోయే సీఎం డీకే శివ కుమార్ సహకారం తో కొత్త కార్యాచరణ అమలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా షర్మిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. ఏపీ నుంచి నాలుగు సీట్లు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. కాగా, కర్ణాటకలో కాంగ్రెస్‌కు దక్కే మూడు రాజ్యసభ సీట్లకు గాను పలుపురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రం నుంచి బీకే హరిప్రసాద్‌,