మ్యాగీలో పురుగులు? .. సోషల్ మీడియా పోస్ట్
Actor ProfilePolitician

మ్యాగీలో పురుగులు? .. సోషల్ మీడియా పోస్ట్

Total News3
Movie Updates0
Sources1
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్ నాథ్
Vaartha13 Jun 2026
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్ నాథ్

Dundigal Air Force Academy : దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో

మ్యాగీలో పురుగులు? .. సోషల్ మీడియా పోస్ట్ పై స్పందించిన నెస్లే ఇండియా
Vaartha13 Jun 2026
మ్యాగీలో పురుగులు? .. సోషల్ మీడియా పోస్ట్ పై స్పందించిన నెస్లే ఇండియా

Nestle india response: ప్రముఖ బ్రాండ్ మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై మాతృ సంస్థ ‘నెస్లే ఇండియా’ ఘాటుగా స్పందించింది. ఇంటర్నెట్‌లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని సంస్థ స్పష్టం చేసింది. మ్యాగీ ప్యాకెట్‌లో పురుగులు కనిపించాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. Read Also : SEBI’s new AI regulations : సెబీ కొత్త AI నిబంధనలు..రాబోయే పెను మార్పులు సోషల్ మీడియాలో ఈ వివాదం ముదరడంతో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) ఈ ఫిర్యాదుపై తక్షణమే దృష్టి సారించింది. ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ నెస్లే సంస్థను కోరింది. దీనిపై స్పందించిన నెస్లే ఇండియా.. తమ ఉత్పత్తులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన అధికారిక ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్‌పై వచ్చిన ఈ ఆరోపణలు ఒక ధ్రువీకరించని సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చాయని నెస్లే ఇండియా తెలిపింది. ఆరోపణలు వచ్చిన వెంటనే తాము సదరు వినియోగదారుడిని సంప్రదించామని పేర్కొంది. పురుగులు ఉన్నాయంటున్న ఆ నిర్దిష్ట ఉత్పత్తి నమూనాను పరీక్షల నిమిత్తం తమకు పంపించాలని పలుమార్లు కోరినా, ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని కంపెనీ వెల్లడించింది. దీనివల్ల అసలు ఉత్పత్తి నమూనాను పరిశీలించే అవకాశం తమకు లభించలేదని నెస్లే పేర్కొంది. “ఆరోపణలు చేసిన వ్యక్తి మాకు నమూనాలు పంపడానికి నిరాకరించారు. అయినప్పటికీ, వినియోగదారుల నమ్మకాన్ని కాపాడటం కోసం మేము అంతర్గతంగా పూర్తి పరీక్షలు నిర్వహించాము.” ఈ వివాదానికి ముగింపు పలికేందుకు, ఆరోపణలు వచ్చిన బ్యాచ్‌కు సంబంధించిన రిఫరెన్స్ నమూనాలను నెస్లే సంస్థ ‘నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ Testing అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్’ (NABL) కు పంపించింది. ఈ ప్రభుత్వ

బైక్ పై వెళ్తూ ల్యాప్ టాప్ తో వర్క్.. వీడియో షేర్ చేస్తూ వీసీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
Vaartha13 Jun 2026
బైక్ పై వెళ్తూ ల్యాప్ టాప్ తో వర్క్.. వీడియో షేర్ చేస్తూ వీసీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

VC Sajjanar: హైదరాబాద్ నగర రోడ్లపై కొందరు యువకులు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై వీసీ సజ్జనార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బైక్ నడుపుకుంటూనే ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ పనులు