మందికి గాయాలు
Actor ProfilePolitician

మందికి గాయాలు

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources2
మందికి గాయాలు, 18 మంది గల్లంతు
Sakshi27 Jun 2026
మందికి గాయాలు, 18 మంది గల్లంతు

రస్ లాఫాన్: ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) ఎగుమతి కేంద్రాలలో ఒకటైన ఖతార్‌లోని రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఆదివారం (జూన్ 21) అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్లాంట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడటంతో 54 మంది కార్మికులు గాయపడ్డారు. మరో 18 మంది కార్మికులు గల్లంతైనట్లు అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. ఈ పేలుడు ధాటికి దట్టమైన పొగ, నిప్పురవ్వలు ఆకాశాన్ని కమ్మేయగా.. సుదూరంలో ఉన్న రాజధాని దోహావాసులకు సైతం ఈ శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో అసలేం జరిగింది? రస్ లాఫాన్ ప్లాంట్ పరిధిలోని బర్జన్ లోకల్ గ్యాస్ సప్లై ఫెసిలిటీలో మూసివేసిన కార్యకలాపాలను కార్మికులు తిరిగి పునఃప్రారంభిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని 'ఖతార్ ఎనర్జీ' సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. ఫ్యాక్టరీ లోపల సంభవించిన సాంకేతిక లోపమే ఈ భారీ పేలుడుకు, ఆ తర్వాత వ్యాపించిన అగ్నిప్రమాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే సివిల్ డిఫెన్స్ విభాగానికి చెందిన అత్యవసర రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి. భద్రతపై ఆందోళనలు.. అధికారుల వివరణ ఈ ప్రమాదంపై ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. చుట్టుపక్కల ప్రాంతాలకు ఎటువంటి ముప్పు లేదని, పబ్లిక్ భద్రతకు భంగం కలిగించేలా ప్రమాదకరమైన గ్యాస్ లీకేజీలేవీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, గతంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరిగిన అంతర్జాతీయ ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ దాడుల వల్ల రస్ లాఫాన్ ఇంధన మౌలిక సదుపాయాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కానీ, ప్రస్తుత ప్రమాదానికి ఎలాంటి బాహ్య దాడులు కారణం కాదని, ఇది పూర్తిగా అంతర్గత సాంకేతిక లోపం వల్లే జరిగిందని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌పై

రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 20 మందికి గాయాలు
Eenadu14 Jun 2026
రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 20 మందికి గాయాలు

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరి డిపోనకు చెందిన బస్సు ఆదివారం

రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 20 మందికి గాయాలు
Eenadu14 Jun 2026
రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 20 మందికి గాయాలు

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరి డిపోనకు చెందిన బస్సు ఆదివారం

రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 20 మందికి గాయాలు
Eenadu14 Jun 2026
రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 20 మందికి గాయాలు

బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరి డిపోకు చెందిన బస్సు ఆదివారం

భవనంలో భారీ పేలుడు.. 45 మంది మృతి.. 70 మందికి గాయాలు
Sakshi31 May 2026
భవనంలో భారీ పేలుడు.. 45 మంది మృతి.. 70 మందికి గాయాలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

బస్సు ప్రమాదం.. 8 మంది మృతి, 33 మందికి గాయాలు
Sakshi31 May 2026
బస్సు ప్రమాదం.. 8 మంది మృతి, 33 మందికి గాయాలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని