
బాహుబలి 2 విడుదలై దాదాపు 9 ఏళ్ళు అవుతోంది. ఇండియన్ సినిమా మొత్తం ఉలిక్కి పడేలా బాహుబలి 2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటడం బాహుబలితోనే మొదలైంది


బాహుబలి 2 విడుదలై దాదాపు 9 ఏళ్ళు అవుతోంది. ఇండియన్ సినిమా మొత్తం ఉలిక్కి పడేలా బాహుబలి 2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటడం బాహుబలితోనే మొదలైంది

ఎప్పటిలాగే ఈవారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. బ్లాస్ట్, అవతార్ వంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా శుక్రవారం (జూన్ 26) అర్ధరాత్రి నుంచి మరికొన్ని సినిమాలు

భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన అద్భుత దృశ్యకావ్యం బాహుబలి ఫ్రాంచైజీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు ఊహించని పెద్ద సర్ప్రైజ్ లభించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన వెండితెర అద్భుతం ‘ బాహుబలి’. ఇందులో ప్రభాస్ హీరోగా నటించగా.. రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రెండు

‘బాహుబలి 3’పై మళ్లీ చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్బేరర్’ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి చేసిన వ్యాఖ్యలు, ఎక్స్ప్రెషన్స్ మూడో భాగం రానుందనే సంకేతాలుగా

Rajamouli : రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 800 కోట్లతో గ్రాండ్ గా విజువల్ వండర్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని మార్చిన సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బాహుబలి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి 1, 2 పాన్ ఇండియా బాక్సాఫీస్

Baahubali the Torch Bearer : బాహుబలి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని మార్చిన సినిమా. టాలీవుడ్ బాహుబలి కి ముందు బాహుబలికి తర్వాత అనే రేంజ్ లో ఈ సినిమా అందర్నీ మెప్పించింది. బాహుబలి రెండు పార్టులు

ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ యాక్షన్ మూవీ ‘బాహుబలి (Baahubali Movie)’. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ సత్తాను ప్రపంచదేశాలకు తెలిసేలా చేసింది. తాజాగా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీని స్ట్రీమింగ్కు ముందు నెట్ఫ్లిక్స్ ఓ వీడియోను ప్రదర్శించింది. అందులో సినీ ప్రియులకు సర్ప్రైజ్ ఇస్తూ ‘బాహుబలి 3’ (Baahubali 3) ఉంటుందని అధికారికంగా చెప్పారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ప్రపంచం ఈ ప్రకటనకు సిద్ధంగా లేదు.. మీ అందరికోసం బాహుబలి మూడో భాగం రానుంది’ అని ప్రభాస్, రానా, అనుష్క వెల్లడించారు. ఇక ఈ వీడియోలో అనుష్క గురించి ప్రభాస్ (Prabhas) మాట్లాడుతూ.. ఓ ఫన్నీ విషయాన్ని పంచుకున్నారు. స్వీటీ నవ్వడం మొదలుపెడితే కనీసం 40 నిమిషాలు ఆపకుండా నవ్వుతుందని చెప్పారు. ఆమె రోజూ సెట్స్కు వచ్చేటప్పుడు ఈరోజు నవ్వకూడదు అనుకుంటూ వచ్చేదని.. నవ్వితే షూట్ మొత్తం ఆగిపోతుందని ఇంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం కలుగుతుందని అనుకునేదని సరదాగా తెలిపారు. ఈ చిత్రం తనకు ఓ ఎమోషనల్ జర్నీ అని ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక సత్యరాజ్ మాట్లాడుతూ.. సెట్లో కాస్ట్యూమ్స్ చాలా ఉండేవని కనుచూపుమేరలో మొత్తం డ్రెస్లో ఉండేవని అదిచూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఏదేమైనా ‘బాహుబలి 3’ ఉంటుందని చెప్పడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారంలో రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ.. బాహుబలి 3 తీయడానికి అవకాశం ఉందని.. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పార్ట్ 3 తీస్తానని అన్నారు. ఇప్పుడు మరోసారి నటీనటులు దీనిపై స్పష్టత ఇవ్వడంతో ‘వారణాసి’ తర్వాత జక్కన బాహుబలి మూడో భాగం పనులు ప్రారంభిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రెండుభాగాలతో చరిత్ర సృష్టించిన రాజమౌళి మూడో భాగంతో దాన్ని తిరగరాస్తారని కామెంట్స్ చేస్తున్నారు

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం థియేటర్లో పెద్దితో పాటు మా ఇంటి బంగారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రెండు మాత్రమే బాక్సాఫీస్ వద్ద
ఉత్తరాది నుంచి వచ్చే కథానాయికలకు దక్షిణాది చిత్రసీమ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ, గౌరవం మరెక్కడా దక్కవనేది జగమెరిగిన సత్యం. అవకాశాలు ఉన్నంత కాలం

ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. సౌత్ చిత్రాల హంగామా దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. బాహుబలి నుంచి తెలుగు సినిమాలు హిందీ మార్కెట్ లో కూడా సత్తా చాటడం

మరోవారం వచ్చేసింది. ఈసారి హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక మరోవైపు ఓటీటీల్లో కూడా 21

సాధారణంగా సినిమాల్లో చాలాసార్లు నటీనటులు కలిసి నటించిన చిత్రాలు సూపర్ హిట్ అవుతుంటాయి. అయితే వెండితెరపై అలరించిన కొన్ని జంటలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ జంట కెమిస్ట్రీ తెరపై సక్సెస్ కావడమే

మనకు నచ్చిన సినిమాలు టీవీలో వస్తుంటే ఆ మజానే వేరు కదా! బుధవారం (జూన్ 24) రోజున ఎంటర్టైన్మెంట్కు ఏమాత్రం కొదవ లేకుండా.. మన తెలుగు టీవీ ఛానళ్లు సరికొత్త, క్లాసిక్ సినిమాలతో సూపర్ లైనప్ను సిద్ధం

టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన విజువల్ వండర్ ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో వచ్చిన ఈ ఫ్రాంచైజీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తన కెరీర్లో మైలురాయిగా నిలిచిన బాహుబలి చిత్రానికి సంబంధించిన ఒక సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు. 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' పేరుతో వస్తున్న యానిమేటెడ్ చిత్రం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. బాహుబలి ఫ్రాంచైజీ నుంచి వస్తున్న కొత్త యానిమేషన్ ప్రాజెక్ట్ 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆయన రిలీజ్ చేశారు

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. యాక్షన్ అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ బ్లాస్ట్

Harish Rao | కాంగ్రెస్ సర్కార్ పాలనలో కరెంట్ కోతల పరిస్థితి ఎలా ఉందో తెలియజేసేలా ఇప్పటికే చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలు మైకులు పట్టుకుని మాట్లాడుతుండగా కరెంట్

దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్తో పాటు టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా 'బాహుబలి'. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రెండు పార్ట్ రిలీజైంది. దాంతో ఈ ఫ్రాంచైజీ సంగతి అక్కడితో అయిపోయిందని అంతా అనుకున్నారు

దివంగత నటి శ్రీదేవి.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి సంబంధించి తనపై వచ్చిన వివాదాస్పద ఆరోపణలపై అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అసత్య ఆరోపణలను ఖండించారు

Youth | తన భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోని పాత హరిజనవాడకు చెందిన కరగల్ల బాల స్వామి

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా చర్చకు వస్తున్న అంశం పాన్ ఇండియా స్టార్డమ్. ఒకప్పుడు స్టార్ స్థాయిని నిర్ణయించడంలో వరుస విజయాలు, అభిమానుల బలం, మార్కెట్ స్థిరత్వం కీలక పాత్ర

షూటింగ్ సగం పూర్తియ్యాక రెండు పార్ట్స్ అంటూ అనౌన్స్మెంట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. సీక్వెల్ అనౌన్స్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి, వాటిలో అసలు కారణాన్ని కవర్ చేయడానికి మరో రీజన్

పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనకపడిపోయింది. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్

'బాహుబలి'లో రాజమాత శివగామిగా పాన్-ఇండియా స్థాయిలో ఫేమస్ అయిన సీనియర్ నటి రమ్యకృష్ణ, ఇప్పుడు రియాలిటీ షో ప్రపంచంలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తున్నారు. 'జియో హాట్స్టార్' ఓటీటీలో ప్రసారం కానున్న ఓ

అలనాటి స్టార్ హీరోయిన్ ‘రమ్యకృష్ణ’ రియాలిటీ షో హోస్ట్గా సరికొత్త ప్రయాణం స్టార్ట్ చేశారు. ‘బాహుబలి’తో మమతల తల్లి శివగామిగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ నటి, ఇప్పుడు ‘జియో

రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు బ్రహ్మాండమైన విజయాలను కూడా అందుకుంటుంటాయి. రాజమౌళి చేసిన సినిమాలన్నీ సంచలన విజయాలను అందుకున్నాయి

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ-2లో ప్రభాస్ సాహో పాత్రతో ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంత కాలంగా మన సౌత్ సినిమా ఆలోచనా విధానంలో, తెరకెక్కించే విధానంలో భారీ మార్పులు

ఇండియన్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరో పోస్టర్ మీద కనిపిస్తే చాలు థియేటర్లు కళకళలాడేవి. కానీ, కాలం మారింది. ఇప్పుడు ప్రేక్షకుడు కేవలం హీరోను మాత్రమే కాదు, ఆ సినిమా వెనుక ఉన్న దర్శకుడి ‘ట్రాక్

భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి(bahubali) సిరీస్ను గతేడాది బాహుబలి: ది ఎపిక్(Bahubali the epic) పేరుతో ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 3 గంటల
సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కెరీర్లో ప్రతి సినిమా ఒక కొత్త జానర్ను టచ్ చేస్తూ వస్తోంది. బాహుబలి (Baahubali) తర్వాత ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్, రొమాన్స్, సైన్స్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Xiaomi 17t Launch News: ప్రముఖ గ్లోబల్ స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi టెక్ ప్రియుల ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. మార్కెట్లోకి తమ సరికొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్ Xiaomi 17Tను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన కెమెరా క్వాలిటీ.. గతంలో ఎప్పుడూ లేని భారీ బ్యాటరీ బ్యాకప్తో మార్కెట్లోకి ఘనంగా లాంచ్ అయ్యింది.. దీని డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. అలాగే ఇది వివిధ కలర్ ఆప్షన్స్లో అందుబాటులోకి రావడం విశేషం. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. గ్లోబల్ మార్కెట్లో ఈ సరికొత్త షావోమి 17T ను మొదటగా యూరప్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే, అక్కడ దీని ధర భారత కరెన్సీలో దాదాపు రూ.83 వేల నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందులో వివిధ రకాల వేరియంట్స్తో పాటు కలర్ ఆప్షన్ను బట్టి ధరలు ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్ ను జూన్ మొదటి వారంలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. షావోమి 17T స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది అద్భుతమైన కెమెరా సెటప్తో అందుబాటులోకి రాబోతోంది. ప్రముఖ కెమెరా బ్రాండ్కు సంబంధించిన లైకా భాగస్వామ్యంతో ఈ కెమెరా సెటప్ను

పాన్ ఇండియా మార్కెట్ను మన హీరోలు, దర్శకులు ఏ విధంగా కొల్లగొడుతున్నారో లోకమంతటా స్పష్టంగా కనిపిస్తోంది. బాహుబలి సృష్టించిన సంచలనంతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి దూసుకెళ్లింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప, సలార్, కల్కి వంటి చిత్రాలు టాలీవుడ్ సత్తాను నార్త్ ఇండియాకు కూడా రుచి చూపించాయి. పాన్ ఇండియా మార్కెట్ను మన హీరోలు, దర్శకులు ఏ విధంగా కొల్లగొడుతున్నారో లోకమంతటా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అదే బాటలో, అంతకుమించిన భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద విద్వంసం సృష్టించడానికి సిద్ధమవుతోంది ఒక క్రేజీ కాంబినేషన్. అదే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr ntr) , హై-వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (prashanth neel) కలయికలో వస్తున్న డ్రాగన్ (Dragon). ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో ఒక రకమైన ఊపు కనిపిస్తోంది. అసలు టైటిల్ ఏం పెడతారు..? టీజర్ ఎలా ఉండబోతోంది? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. దానికి తగ్గట్టే రీసెంట్గా విడుదలైన డ్రాగన్ టైటిల్ అనౌన్స్మెంట్, టీజర్ అభిమానుల అంచనాలను వంద శాతం రీచ్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే.. థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తారక్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ కారణంగా ఇక్కడ ఎలాగూ భారీ హైప్ క్రియేట్ అయింది. నార్త్ బెల్ట్లో డ్రాగన్ సినిమాకు వస్తున్న ప్రభంజనం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood) లో డ్రాగన్ చిత్రంపై ఒక రేంజ్లో బజ్ నడుస్తోంది. హిందీ ప్రేక్షకులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా యూట్యూబ్లో ఈ చిత్ర హిందీ టీజర్కు