ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే
Actor ProfilePolitician

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే

Total News4
Movie Updates0
Sources4
అధికారం కాదు.. అది ప్రజలు ఇచ్చిన బాధ్యత
TeluguOne12 Jun 2026
అధికారం కాదు.. అది ప్రజలు ఇచ్చిన బాధ్యత

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారు కేవలం ఓట్లు వేయడమే కాకుండా, దేశ చరిత్రను తిరగరాయగల శక్తిమంతులని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన

ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది
AP7AM12 Jun 2026
ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ

సీట్లతో రాజీపడలేదు, అసలు లక్ష్యం - పవన్ కీలక వ్యాఖ్యలు
Oneindia Telugu12 Jun 2026
సీట్లతో రాజీపడలేదు, అసలు లక్ష్యం - పవన్ కీలక వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ జరిగిన సభలో ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే
Telugu Times12 Jun 2026
ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే

ప్రజలు కేవలం ఓటే కాదు, చరిత్ర రాస్తారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి,...