పార్టీ బలోపేతం
Actor ProfilePolitician

పార్టీ బలోపేతం

📊 Box Office Collections
Total News8
Movie Updates0
Sources6
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
NTV Telugu21 Jun 2026
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం

Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని

బీజేపీ సైలెంట్ ఆపరేషన్, పవన్ కొత్త లెక్కల వెనుక
Oneindia Telugu20 Jun 2026
బీజేపీ సైలెంట్ ఆపరేషన్, పవన్ కొత్త లెక్కల వెనుక

తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. బెంగాల్ లో గెలుపు తరువాత బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. తెలంగాణలో సైలెంట్ ఆపరేషన్ చేస్తోంది. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నిక లే లక్ష్యంగా బీజేపీ

చెప్పిన ట్లే తెలంగాణ పై ఫోక స్ పెంచిన ప వ న్ .. మ రో కీల
Asianet News Telugu19 Jun 2026
చెప్పిన ట్లే తెలంగాణ పై ఫోక స్ పెంచిన ప వ న్ .. మ రో కీల

జన సేన పార్టీ తమ నూతన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని 2026 జూన్ 19, శుక్రవారం హైదరాబాద్ లోని మణికొండలో ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ఈ కార్యాలయాన్ని

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్.. చేరికలకు గ్రీన్ సిగ్నల్.. వైసీపీ నుంచి జాయినింగ్స్
10TV Telugu19 Jun 2026
పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్.. చేరికలకు గ్రీన్ సిగ్నల్.. వైసీపీ నుంచి జాయినింగ్స్

JanaSena Party : దారుణ ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గలేదు. తానే ఓడినా.. మొక్కవోని దీక్షతో పోరాడి తలపడి, నిలబడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఒక్క సీటుతో చట్టసభల్లోకి అడుగుపెట్టి.. ఏకంగా పోటీ చేసిన 21 సీట్లలో 21 గెలిచి హండ్రెడ్ పర్సెంజ్‌ స్టైక్‌ రేటుతో నేషనల్‌ పాలిటిక్స్‌లో చరిష్మా ఉన్న లీడర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యారు. పవర్‌లోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం, పాలనపైనే దృష్టిపెట్టారు. కానీ ఇప్పుడు జనసేనాని రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. పార్టీ పటిష్టత కోసం.. స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసే పనిలో పవన్ కల్యాణ్ నిగ్నమైనట్లు తెలుస్తోంది. కూటమిని డిస్ట్రబ్ చేయకుండానే.. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడి స్ట్రాంగ్ ఫోర్స్‌గా మారాలని వ్యూహాలు రచిస్తున్నారట. ఈ క్రమంలోనే సభ్యత్వ నమోదు, శిక్షణా తరగతులు, జెన్ జీ సెంట్రిక్‌గా పాలిటిక్స్ చేస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే ఆల్రెడీ లీడర్లుగా పేరున్న నేతలను చేర్చుకుంటే.. మెజార్టీ సీట్లు గెలుచుకోవచ్చని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే చేరికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. టీడీపీ, బీజేపీ నుంచి కాకుండా.. వైసీపీ నుంచి వలసలకు గేట్లు ఎత్తాలని డిసైడ్ అయినట్లు టాక్. ఏపీలో పార్టీ బలోపేతానికి పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు పవన్ కల్యాణ్. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాకూడా సొంతంగా పార్టీని బలంగా తయారు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఒక పక్క జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ.. మరోపక్క ఆరోపణలు వచ్చిన వారికి వార్నింగ్ ఇస్తూ.. ఇంకోపక్క కొత్తవారిని పార్టీలోకి తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం అంటే పాత నేతలను బలంగా తయారుచేయడంతో పాటు కొత్తవారిని పార్టీలోకి తీసుకుని పార్టీని పటిష్టం చేయాలని అనుకుంటున్నారట పవన్. పార్టీలో చేరికలకోసం జాయినింగ్స్ కమిటీ పేరుతో ఓ టీమ్‌ను నియమించారు పవన్ కల్యాణ్. 14 మంది సభ్యులతో కమిటీ వేయగా.. ఈ టీమ్‌లో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ

గుంటూరు జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం
Telugu Times18 Jun 2026
గుంటూరు జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం

హాజరైన మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు గుంటూరు: గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన టీడీపీ

రూటు మార్చిన పవన్, జనసేనలోకి వారికి ఆహ్వానం- బాలినేనికి బాధ్యతలు
Oneindia Telugu17 Jun 2026
రూటు మార్చిన పవన్, జనసేనలోకి వారికి ఆహ్వానం- బాలినేనికి బాధ్యతలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాజకీయంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. అటు మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పైన క్రమేణా పోరాటం తీవ్ర

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy17 Jun 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. ఈనెల 19న హైదరాబాద్‌ మల్కం చెరువు సమీపంలో కార్యాలయం ప్రారంభం తెలంగాణలో పార్టీ విస్తరణకు నూతన కార్యాలయంతో శ్రీకారం

ఇంటింటికీ టీడీపీ.. కొత్త కార్యక్రమానికి మంత్రి లోకేష్ పిలుపు
Oneindia Telugu16 Jun 2026
ఇంటింటికీ టీడీపీ.. కొత్త కార్యక్రమానికి మంత్రి లోకేష్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై.. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ ప్రజా కార్యక్రమానికి సిద్ధమైంది. టీడీపీ జాతీయ వర్కింగ్