
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టాలని నిర్ణయించింది. సోషల్ మీడియాపై డీజీపీ


సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టాలని నిర్ణయించింది. సోషల్ మీడియాపై డీజీపీ

బాలీవుడ్ భామ ఖుషీ కపూర్ ఇటీవలే తన సిస్టర్ అన్షులా కపూర్ పెళ్లిలో సందడి చేసింది. లైట్ గ్రీన్ అవుట్ఫిట్లో ఫుల్ గ్లామరస్గా కనిపించింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సిస్టర్ పెళ్లిలో

సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ ఉద్యమకారుడని అదే తన గుర్తింపన్నారు. తనకు ఎప్పుడు తెలంగాణనే ఫస్ట్ అని దాని తర్వాతే పార్టీ అని కుండబద్దలు కొట్టారు

మామిడి కాయల సీజన్ మరో పది రోజుల్లో ముగియనుంది. ఇపుడు ధరలు పెరగడంతో మామిడి రైతులు కాస్త ఊరట చెందారు. రైల్వేకోడూరు(తిరుపతి): మామిడి కాయల సీజన్ మరో పది రోజుల్లో ముగియనుంది. ఇపుడు ధరలు పెరగడంతో మామిడి రైతులు కాస్త ఊరట చెందారు. ప్రధానంగా తోతాపురి కలర్ కాయలు, నీలం కాయల ధరలు పుంజుకున్నాయి. నీలం రకం మొదటి రకం కాయలు (గ్రేడ్-1) టన్ను రూ.20వేల నుంచి రూ. 25వేలకు చేరింది. రెండో రకం (గ్రేడ్-2) టన్ను రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ధర పలుకుతోంది. ఈ కాయలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, నాగపూర్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. అలాగే తోతాపురి (కలర్ కాయలు) టన్ను రూ.8వేల నుంచి రూ.14వేల వరకు ధరలు పలుకుతున్నాయి. వీటి ధరలు పెరిగే అవకాశాలున్నాయని రైతులు, వ్యాపారులు అంటున్నారు. ‘మావిగన్ అంటే మామిడి పండు అనుకుంటున్నారామో’.. జగన్పై చింతా మోహన్ సెటైర్ మంత్రి నారాయణపై మార్ఫింగ్ ప్రచారం.. వైసీపీపై రూప్ కుమార్ తీవ్ర విమర్శలు

సాక్షి, హైదరాబాద్: ఏదైనా ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్లతో పాటు ప్రయాణ సమయం.. వాహన వేగం పెంచడం.. ప్రధానంగా ఈ ఉద్దేశాలతోనే ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ప్రస్తుతం నగరంలోని అనేక పైవంతెనలు కొత్త సమస్యల్ని

భార్య కళ్లెదుటే రైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త, అతడి ప్రియురాలు ఘటన హైదరాబాద్, అడ్డగుట్ట: ఈ నెల 7న శబరి ఎక్స్ప్రెస్లో భార్య కళ్ల ముందే భర్త, అతని ప్రియురాలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 702.06 పాయింట్లు లేదా 0.91శాతం లాభంతో 77,443.88 వద్ద, నిఫ్టీ 196.30 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,159.10

ఒకరోజు ద్వారకలో, ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో! మంచి పనులు చేసిన వారు ధన్యులు అని అందరూ అంటారు. కానీ మంచి పనులు చేసిన వారు ఎవరు? ఎక్కువ దానధర్మాలు చేసేవారా? గొప్ప యజ్ఞాలు చేసేవారా?’

ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ సెమీస్కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0తో చిత్తు చేసి.. ఎనిమిదోసారి సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. బోస్టన్ వేదికగా

ఇంటి ఆవరణలో జిల్లేడు మొక్క ఉంటే ఏమౌతుంది?ఇంటి ఆవరణలో జిల్లేడు మొక్క ఉంటే ఏమౌతుంది? 06 July 2026 Jyothi Gadda ఈశ్వరుడికి, వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన జిల్లేడు చెట్టును ఇంటి ప్రాంగణంలో పెంచవచ్చా

కజిన్ అన్షులా మెహందీ ఫంక్షన్లో సోనమ్ కపూర్ కూడా ప్రత్యేకంగా మెరిసింది. ఆమె లేత నీలం రంగు ట్రెడిషనల్ సూట్ ధరించింది. దీనికి కాంట్రాస్ట్గా ఆకుపచ్చ రంగు దుపట్టా, గోల్డెన్ బోర్డర్తో చాలా రాయల్గా

మీరు కొత్తగా, యూనిక్ గా ట్రై చేయాలంటే పట్టీలు, మెట్టెలు కలిసి ఉన్న ఈ 2 ఇన్ 1 డిజైన్ ట్రై చేయండి. మీ పాదాలకు రాయల్ లుక్ ఇస్తాయి. మల్టీ-లేయర్ చైన్ డిజైన్లు ఈ రోజుల్లో చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఇందులో

విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆజామాబాద్, హైదరాబాద్ -1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కరెంటు సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్: విద్యుత్ మరమ్మతుల

పింక్ పట్టు చీరకు లావెండర్ రంగు అంచు వచ్చింది. దీన్ని కట్టుకుంటే ఎంతో కళగా కనిపిస్తారు. నీలం రంగులో అందంగా మెరిసిపోయే పదివేల రూపాయల పట్టుచీరల ఇది. ఆకుపచ్చ రంగులో మెరూన్ రంగు అంచులో వచ్చే పట్టు చీర

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వేసే మ్యాట్ రంగు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేది ఇక్కడి నుంచే. డోర్మ్యాట్ రంగును పెద్దగా పట్టించుకోరు. కానీ గుమ్మానికి

వర్షాకాలంలో బట్టలు సరిగ్గా ఆరక వాసన వస్తుంటాయి. అందులోనూ బెడ్ షీట్లు, దుప్పట్ల గురించి చెప్పక్కర్లేదు. ఉతికి వారమైనా ఆరవు. అవి మందంగా ఉండటంలో తేమ ఉండిపోతుంది. దాంతో ముక్కి వాసన వస్తుంది. అందుకే

మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్కల ప్లేసే వేరు. మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోతాయి. మనం చూపించే ప్రేమకు వంద రెట్లు విశ్వాసాన్ని తిరిగి ఇస్తాయి. అయితే, రోజంతా మనతోనే గడిపే మన

మనీ ప్లాంట్ ఆకులు లేదా తీగలు నేలను తాకకుండా చూసుకోవాలి. తీగలు నేలను తాకితే ఆర్థిక నష్టాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతారు. మనీ ప్లాంట్ను ఎప్పుడూ నీలం రంగు కుండీలో లేదా నీలం రంగు గాజు సీసాలో

ఫిఫా ప్రపంచ కప్ 2026 అధికారిక మ్యాచ్ బంతి ‘ట్రియొండా’ ఇప్పుడు అంతరిక్షంలో సందడి చేస్తోంది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు ఈ బంతిపై ప్రయోగాలు నిర్వహించారు. ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026

తక్కువ ధరలో అందంగా కనిపించాలంటే పోల్కా డాట్ కాటన్ చీరలు కట్టుకోవచ్చు. స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. మినిమం బడ్జెట్లో మెరిసిపోతారు. బ్లూ కలర్ అజ్రఖ్ ప్రింట్ కాటన్ చీరలు వాటి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

వాటర్ బాటిళ్లకు ఉండే మూతలు నీలం, తెలుపు, ఆకుపచ్చ వంటి వేర్వేరు రంగుల్లో కనిపిస్తుంటాయి. అయితే ఈ రంగులు కేవలం ఆకర్షణ కోసమే కాదని, అందులోని నీటి రకాన్ని సూచించవచ్చని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్

2026 జూన్ నెల సూర్యుడి అస్తమయం తర్వాత పశ్చిమ ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. సౌర కుటుంబంలోనే అత్యంత ప్రకాశవంతమైన శుక్ర గ్రహం, గురుడు ఒకరికొకరు అత్యంత సమీపంలోకి వచ్చి మెరిసిపోతూ ఖగోళ...

కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం, చర్మం దెబ్బ తినడం వంటివి జరగకపోయినా, చర్మం మీద నీలం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి స్థాన మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నవగ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారినప్పుడు లేదా కొన్ని ప్రత్యేక స్థానాల్లో కలిసినప్పుడు రకరకాల శుభ మరియు అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన, అరుదైన పరివర్తన యోగం’ ఏర్పడింది. పరివర్తన యోగం జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం.. రెండు గ్రహాలు పరస్పరం ఒకరి రాశిలో మరొకరు ఉదాహరణకు ఒక గ్రహం ఇంకొక గ్రహం యొక్క సొంత రాశిలో, అలాగే ఆ రెండవ గ్రహం మొదటి గ్రహం యొక్క సొంత రాశిలో సంచరించినప్పుడు ఈ పరివర్తన యోగం సిద్ధిస్తుంది. ఈ పరివర్తన యోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాల్లో ఊహించని సానుకూల మార్పులు రాబోతున్నాయి. గురువు, చంద్రుల కలయికతో పరివర్తన యోగం జూన్ 9, 10, 11 తేదీల్లో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు, మీన రాశిలోని చంద్రుడి మధ్య ఏర్పడే పరివర్తన యోగం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈ సమయం ఒక వరంగా మారనుంది. ఈ అరుదైన యోగం వల్ల అఖండమైన లక్ మరియు అద్భుతమైన కెరీర్ గ్రోత్ను సాధించబోయే ఆ అదృష్ట రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం:మేష రాశి పరివర్తన యోగం వల్ల మేష రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు అమాంతం పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడంతో పాటు జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టే పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి. నిలిచిపోయిన పాత బాకీలు వసూలై ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.మిథున రాశి మిథున రాశి వారికి ఈ యోగం లక్కీ పీరియడ్ను తీసుకువస్తుంది. ఇప్పటివరకు మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. కుటుంబంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.సింహ రాశి సింహ రాశి వారికి లక్ విపరీతంగా కలిసిరానుంది. మీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల లేదా నిరుద్యోగుల కల నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. సమాజంలో పెద్దల మద్దతు లభించి కీలక ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.జూన్ లో ముఖ్య గ్రహాల రవాణా.. వీరి పంట పండుతుంది!తులా రాశి ఆర్థిక పరంగా తులా రాశి వారికి ఈ పరివర్తన యోగం అఖండమైన ధన లాభాన్ని చేకూరుస్తుంది. లగ్జరీ వస్తువులు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే యోగం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లాభాల పంట పండుతుంది. వైవాహిక జీవితం ఎంతో మధురంగా సాగుతుంది.గమనిక: ఈ గ్రహ సంచారాలు సాధారణంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతాయి. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది

నీలి రంగు డ్రెస్లో నిండు చందమామలా.. నిధి అగర్వాల్ బ్యూటిఫుల్ ఫొటోస్నీలి రంగు డ్రెస్లో నిండు చందమామలా.. నిధి అగర్వాల్ బ్యూటిఫుల్ ఫొటోస్ Samatha 4 June 2026 టాలీవుడ్ క్రేజీ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. నిధి అగర్వాల్ ఈ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్ మూవీతో తెలుగు అభిమానులకు దగ్గరైంది. ఈ మూవీలో తన గ్లామర్తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీ నటన పరంగానే కాకుండా, తన అందం, అభినయం, గ్లామర్తో కుర్రకారు మదిలో నిలిచిపోయింది. యూత్ ఫేవరెట్ అయిపోయింది. గ్లామర్ సెగలు ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు చాలా సినిమాల్లోనే నటించి మెప్పించింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ క ొట్టేసింది. వరస సినిమాలు ఈ బ్యూటీ ఏకంగా ప్రభాస్ సరసన ది రాజాసాబ్ మూవీలో నటించింది, ఈ మూవీతో స్టార్ హీరోయిన్గా సత్తాచాటుతుంది అనుకుంది, కానీ ఈ మూవీ అంతగా హిట్ అవ్వలేదు. ది రాజాసాబ్ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు మూవీలో నటించింది. కానీ ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. హరి హర వీరమల్లు స్టార్ హీరోల సరసన పెద్ద పెద్ద సినిమాల్లో నటిచినప్పటికీ కూడా ఈ అమ్మడు హిట్ అందుకలేకపోయింది. దీంతో ఈ చిన్నదానికి తెలుగులో అవకాశాలు కూడా తగ్గాయి. కలిసి రాని అదృష్టం ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లూకలర్ డ్రెస్లో తన క్యూట్ లుక్స్తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. బ్యూటిఫుల్ ఫొటోస్ మరిన్ని వెబ్ స్టోరీస్ మొలకలు వచ్చిన బంగాళాదుంపలు తింటున్నారా.. మీ ప్రాణం డేంజర్లో పడ్డట్లే! నేరేడు పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! అచ్చం మహాలక్ష్మినే.. జబర్దస్త్ బ్యూటీ ఎంత బాగుందో కదా

Rahul on CBSE OSM row | దిల్లీ: సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ వివాదంపై రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘మన్కీ బాత్’లో మామిడి పండ్ల గురించి

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) పుట్టినరోజు (May 31) సందర్భంగా ఆమె నటిస్తోన్న తమిళ చిత్రం ‘వేట్టువం’

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

మే 30వ తేది.. ఒకప్పుడు టాలీవుడ్కు పెద్ద దిక్కుగా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి. ఈ విషయాన్ని ఇండస్ట్రీలో అతి తక్కువమందికి గుర్తుంది. మే 30వ తేది.. ఒకప్పుడు టాలీవుడ్కు

భారతీయ జనతా పార్టీ సంస్థాగత స్థాయిలో కీలక మార్పులు చేపట్టింది. నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది ఈ మేరకు పార్టీ అగ్రనాయకత్వం కొద్దిసేపటి కిందటే వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేసింది. ఇటీవలే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ మార్పులు చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటిలో రెండు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి కూడా. తాజాగా పంజాబ్, త్రిపుర, హర్యానా, ఢిల్లీలకు బీజేపీ నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సర్దార్ కేవల్ సింగ్ ధిల్లాన్ అపాయింట్ అయ్యారు. ఈశాన్యాన ఉన్న త్రిపురలో పార్టీ పగ్గాలు అభిషేక్ దేబ్రాయ్ చేతికి చిక్కాయి. ఆయన పార్టీ రాష్ట్రశాఖ చీఫ్ గా నియమితులయ్యారు. హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా డాక్టర్ అర్చనా గుప్తా నియమితులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ రాజధానిలో పార్టీ రాష్ట్రశాఖ బాధ్యతలను హర్ష్ మల్హోత్రాకు అప్పగించారు.