
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ తన జోరు కొనసాగిస్తోంది. రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ తన జోరు కొనసాగిస్తోంది. రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో

క్రిస్టోఫర్ నోలన్ చిత్రం 'ది ఒడిస్సీ' ఇండియా ప్రీమియర్ ఈ జులైలో ముంబైలో జరగనుంది. జులై 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాకముందే, ముంబైలోని ఫీనిక్స్ పల్లాడియంలో ఉన్న పివిఆర్ ఐకాన్ ఐమాక్స్ థియేటర్లో ఈ

చాలా ఏళ్ల తర్వాత హీరో వడ్డే నవీన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు. కమల్ తేజ నార్ల తెరకెక్కించిన ఈ సినిమాల నవీన్ సరసన

యంగ్ ట్యాలెంటెడ్ శ్రీతేజ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాంబో’. రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, హిడింబ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత శ్రీధర్

ఇండస్ట్రీలో ఒకసారి ఫేడ్ అవుట్ అయ్యాక.. మళ్ళీ కమ్బ్యాక్ అవ్వడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోలకు భారీ విజయాలను అందించిన డైరెక్టర్స్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇండస్ట్రీలో

యువ నటుడు శ్రీతేజ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా 'రాంబో'. గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా విడుదలైంది. యంగ్ ట్యాలెంటెడ్ శ్రీతేజ్ (Sritej) టైటిల్ పాత్రలో నటిస్తున్న యాక్షన్

టాలీవుడ్ స్టార్ హీరో చేయని ఆ సాహసాన్ని కోలీవుడ్ హీరో చేస్తున్నాడు. రిస్క్ అని తెలిసినా ముందుకే పోతున్నాడు. కొడుకు కోసం ఆ హీరో చేస్తున్న పని ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలోకి

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చాలా రోజుల తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం బ్లాస్ట్. మే 28న ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కుటుంబానికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా వరంగల్ వచ్చి, అభిమానిని కలవడం పట్ల బండ్ల గణేశ్ హర్షం వ్యక్తం చేశారు. కొందరికి తమ అభిమానాన్ని చాటుకోవడానికి మాటలు రావు, వారు దానిని చేతల్లోనే చూపిస్తారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికి నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh) కూడా మాటల మనిషిగా కాకుండా చేతల మనిషిగా మారారు. తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న నిరంజన్ (Niranjan) అనే తన అభిమానిని కలవడానికి ఆంధ్రప్రదేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం వరంగల్ వెళ్ళారు. అక్కడ నిరంజన్ను, అతని కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్కు భక్తుడినని చెప్పుకునే బండ్ల గణేశ్ తన వంతుగా నిరంజన్ కుటుంబానికి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. పొనుగోటి నిరంజన్ తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడటం తనను కలచి వేసిందని బండ్ల గణేశ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆ అభిమానిని కలవడానికి రావడం తన హృదయాన్ని కదలించిందని చెప్పారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ భక్తుడిగా, ఆయన స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ కు, అతని కుటుంబానికి అండగా నిలుస్తూ రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు బండ్ల గణేశ్. డిప్యూటీ సీఎం రాకతో వరంగల్ లోని జన సైనికులు సైతం నిరంజన్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండటానికి ముందుకొచ్చారు. అలానే బండ్ల గణేశ్ తీసుకున్న చొరవతో మరింతమంది ఆ కుటుంబానికి ధనరూపంలో విరాళాలు ఇచ్చే ఆస్కారమూ ఉంది. ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్ ఎయిర్ పోర్ట్లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో

నేచురల్ స్టార్ నాని(Nani) గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు మార్కెట్కే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తన గుర్తింపును విస్తరించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ప్రతి సినిమా రిలీజ్కు

పృథ్వీరాజ్ సుకుమారన్, మంజూ వారియన్ కీలక పాత్రలు పోషించబోతున్న 'ఓడియన్' మూవీతో కరణ్ జోహార్ మలయాళ చిత్రసీమలోకి అడుగు పెడుతున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఇప్పుడు మలయాళ

బాలకృష్ణ, విజయశాంతి ఒకప్పుడు టాలీవుడ్లో హిట్ పెయిర్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అది హిట్ అనేలా పరిస్థితి ఉండేది. సినిమాలు కూడా అదే స్థాయిలో విజయాలు సాధించాయి. దీంతో వీరికి మంచి

హైదరాబాద్లో జరిగిన మా ఇంటి బంగారం చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నటి సమంత రూత్ ప్రభు, ఆమె భర్త రాజ్ నిడిమోరు

Samantha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. అయితే ఆమె నటించిన కొన్ని సినిమాలు కేవలం సినీ ప్రయాణానికే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి లాభాలను తీసుకొచ్చాయని
'పెద్ది' సినిమా రెండు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్

గత వారం విడుదలైన సినిమాల్లో 'సింగ్ గీతం' ఒక్కటే కాస్తంత వైవిధ్యం ప్రదర్శించింది. ఈ వీకెండ్ లో ఆరు వరైటీ మూవీస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత తెర మీద

టాలీవుడ్ కూడా ఇదే దారిలో నడవనుందా? ---సూర్య ప్రకాష్ జోశ్యుల ఒకప్పుడు సినిమా తీయాలనే కల ఉంటే ముందుగా స్టూడియో గుమ్మం తట్టాలి. నిర్మాతను ఒప్పించాలి. డిస్ట్రిబ్యూటర్ను నమ్మించాలి. థియేటర్ దొరికితేనే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గతేడాది రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ని వివాహమాడిన సమంత త్వరలోనే అభిమానులకు గూడ న్యూస్

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు సరికొత్త కోర్ట్రూమ్ డ్రామాతో మన ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె నటిస్తున్న తాజా చిత్రం

Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

Bandla Ganesh Donation: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్కు తన “ఈశ్వరా.. పవనేశ్వరా..” అంటూ జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఉన్న వీరభక్తి అందరికీ తెలిసిందే. తనను నిర్మాతగా నిలబెట్టిన

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. సినిమా పేరు…వారణాసి (Varanasi). ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. కానీ మరో రెండు మూడు నెలల్లోనే షూటింగ్ భాగం

Chandini Chowdary: తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, హీరోయిన్లు భారీ స్థాయిలో పారితోషికాలు అందుకుంటున్న వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే మరోవైపు కొంతమంది నటీనటులు తమకు రావాల్సిన రెమ్యునరేషన్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు, ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులకు ఇది ఒక శుభవార్త. 'ఒపెన్హైమర్', 'ఇంటర్స్టెల్లార్', 'ఇన్సెప్షన్', 'ది డార్క్ నైట్' వంటి అద్భుతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక

ప్రముఖ భారతీయ సినిమా, టెలివిజన్ నిర్మాత అయిన ఏక్తా కపూర్, కుటుంబ కథలకు అతీతంగా హారర్ చిత్రాలను నిర్మించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె నిర్మించిన 6 ముఖ్యమైన హారర్ చిత్రాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి

టాలీవుడ్లో సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచిన ప్రముఖ దర్శక-నిర్మాత నాగ్ అశ్విన్ తన వృత్తి జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన అంశంపై తాజాగా స్పందించారు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన

Samantha : సమంత మా ఇంటి బంగారం సినిమాతో జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సమంత ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన లైఫ్ గురించి ఆసక్తికర

తెలుగు సినీ పరిశ్రమలో పర్సంటేజ్ విధానం అమలుపై మరోసారి వివాదం చెలరేగింది. ‘పెద్ది’ నిర్మాత కిలారు వెంకట సతీశ్ రాసిన లేఖతో జూలై 3 నుంచి కొత్త విధానం అమలుపై సందిగ్ధత నెలకొంది. ఏళ్ల తరబడి సాగుతున్న

ఇటీవల కాలంలో ఓ సినిమాకి మిశ్రమ స్పందన లభించినా, కొద్దిగా నెగటివ్ టాక్ వచ్చినా, అది థియేటర్లో నిలబడటం కష్టం. ఆ ప్రభావం వసూళ్లపై ఉంటుంది. మొదటి వీకెండ్ వరకు సత్తా చాటి, ఆ తర్వాత వీక్ డేస్లో

వైవిధ్యమైన నటనతో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో ధనుష్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఇప్పటికే కొన్ని

మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తీస్తున్న సినిమా 'వారణాసి'. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే చెప్పేశారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీకి అనుకోని అవాంతరాలు ఎదురైనట్లు

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రానికి సంబంధించిన తొలి అధికారిక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీదే పేటెంట్ భారత్కు ఎకనమిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్ రెండో నివాసంగా అమరావతిని ఎంచుకోండి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు సింగపూర్, జూన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్ల పర్సంటేజ్ విధానంపై వివాదం మరోసారి రాజుకుంది. ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు
.webp)
భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల స్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఏపీదే పేటెంట్ అని, పెట్టుబడులకు ఎంతో

ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక రంగాల సమగ్రాభివృద్ధికి నూతన పాలకవర్గం నడుం బిగించింది. ఏపీ ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFTDC) నూతన పాలకవర్గం యొక్క తొలి బోర్డు

సింగపూర్తో భారత్కు, ప్రత్యేకించి ఏపీకి మంచి సంబంధాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే తనకు చాలా అభిమానమని పేర్కొన్నారు

నార్త్ వర్సెస్ సౌత్ పోరు మొదలైందా..? ఇటు వారణాసి.. అటు రామాయణ రెండూ భారీ బడ్జెట్తోనే వస్తున్నాయి. కానీ కేవలం వారణాసిని మాత్రమే నార్త్ టార్గెట్ చేస్తుందా..? 4 వేల కోట్లతో వస్తున్న రామాయణ బడ్జెట్

హీరోలు దర్శకులుగా మారుతున్నారు.. దర్శకులు హీరోలవుతున్నారు.. నిర్మాతలు దర్శకులవుతున్నారు.. అలాంటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం ఒకే ప్రొఫెషన్లో ఎందుకుంటారు చెప్పండి…? అందుకే వాళ్లు కూడా సైడ్

ఇప్పుడు కాకపోయినా మరో ఏడాది తర్వాతైనా దేవర 2 ఉంటుందేమో అనే ఆశలు ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉండేవి.. కానీ ఇప్పుడా ఆశలు ఆవిరైపోయాయి. దేవర కథేంటి.. విలన్లు ఎవరు.. వర ఏమయ్యాడు.. దేవరను చంపిందెవరు.. ఇలా

‘మా ఇంటి బంగారం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్లో నిర్మాత డి.సురేష్ బాబు ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ చిత్రంతో బిజీగా ఉండగా, దిల్ రాజు నిర్మాణంలో కొత్త సినిమా, వివేక్ ఆత్రేయతో ప్రాజెక్ట్, డైరెక్టర్ హరితో మాస్ ఎంటర్టైనర్, మారుతితో మరో సినిమా వంటి క్రేజీ

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. జక్కన్న.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న

'పెద్ది' సినిమా విడుదలైనప్పుడు రామ్ చరణ్ను అభినందించని జూనియర్ ఎన్టీఆర్, 'సింగ్ గీతం' చిత్ర బృందాన్ని అభినందించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. దాంతో ఎన్టీఆర్ ట్రోలింగ్కు గురౌతున్నారు. 'అనుమానం

సూపర్స్టార్ మహేష్ బాబు ఓ వైపు ఇంటర్నేషనల్ రేంజ్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రపంచ మార్కెట్ని టార్గెట్ చేస్తూ

సీఎం విజయ్కు నటుడు, దర్శకనిర్మాత విశాల్ శుభాకాంక్షలు తెలియచేశారు. సీఎం విజయ్ పేరుతో ముగ్గురు బాలికల చదువు కోసం తాను సాయం చేయబోతున్నట్టు విశాల్ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు