టెలిగ్రామ్
Actor ProfileCelebrity

టెలిగ్రామ్

Total News14
Movie Updates0
Sources9
గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ అవుట్
AP7AM16 Jun 2026
గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ అవుట్

నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై భారత్‌లో తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 22 వరకు

నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్ పై నిషేధం.. మరి, వాట్సాప్ ను ఎందుకు వదిలేశారు
Andhra Jyothy16 Jun 2026
నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్ పై నిషేధం.. మరి, వాట్సాప్ ను ఎందుకు వదిలేశారు

నీట్-యూజీ 2026 రీ-టెస్ట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం

టెలిగ్రామ్ ను బ్యాన్ చేసి.. వాట్సాప్ ను కేంద్రం ఎందుకు వదిలేసింది
Vaartha16 Jun 2026
టెలిగ్రామ్ ను బ్యాన్ చేసి.. వాట్సాప్ ను కేంద్రం ఎందుకు వదిలేసింది

ఎన్‌టీఏ (NTA) నిఘాలో తేలిన అత్యంత షాకింగ్ నిజం ఇది. సైబర్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. వాట్సాప్ మాతృసంస్థ అయిన ‘మెటా’, భారత ప్రభుత్వ ఐటీ నిబంధనలకు లోబడి పనిచేస్తుంది. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు

నీట్ రీటెస్ట్.. అన్నామలై, భాజపా మధ్య సోషల్’ వార్
Eenadu16 Jun 2026
నీట్ రీటెస్ట్.. అన్నామలై, భాజపా మధ్య సోషల్’ వార్

ఇంటర్నెట్‌ డెస్క్: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్‌ రీఎగ్జామ్‌ (NEET Retest)లో ఎటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యున్నత, సైనిక స్థాయి భద్రత, బయోమెట్రిక్‌, ముఖ

ఇకపై దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
Eenadu16 Jun 2026
ఇకపై దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: దగ్గు మందు (Cough syrup) విక్రయాల విషయంలో నియంత్రణ చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఇకపై దగ్గుమందుతో సహా ఇతర సిరప్‌ల కొనుగోలుకు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు

టెలిగ్రామ్ పై నిషేధం నిరర్థకం.. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ నిసర్గ అధికారి
Andhra Jyothy16 Jun 2026
టెలిగ్రామ్ పై నిషేధం నిరర్థకం.. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ నిసర్గ అధికారి

నీట్ ముగిసేవరకూ టెలిగ్రామ్‌పై నిషేధం విధించడం నిరర్థకమని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పరీక్ష ముగిసేవరకూ టెలిగ్రామ్‌‌ను ఎవరూ వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సూచనల మేరకు పేపర్ లీక్ రిస్క్‌ను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ చర్యతో ప్రయోజనం ఉండదని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రాల మూల్యాంకనానికి ఉద్దేశించిన ఓఎస్‌ఎమ్‌ పోర్టల్‌లో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. నిసర్గ ప్రతిభను గుర్తిస్తూ ఐఐటీ కాన్పూర్‌ అతడికి సీఐ3హబ్‌లో పరిశోధకుడిగా ఛాన్స్‌ కూడా ఇచ్చింది. టెలిగ్రామ్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం నేపథ్యంలో నిసర్గ ఎక్స్ వేదికగా స్పందించారు. పేపర్ లీక్‌లను అడ్డుకోలేని పరిస్థితి చివరకు టెలిగ్రామ్‌ను బ్యాన్ చేసే స్థితికి దారి తీసిందని వ్యాఖ్యానించారు. టెలిగ్రామ్‌పై నిషేధం అసాధ్యమని తేల్చి చెప్పారు. ప్రాక్సీలు, ఇతర సాధనాల ద్వారా ప్రభుత్వ నిషేధాలను అధిగమించే విధంగా టెలిగ్రామ్ నిర్మాణం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు టెలిగ్రామ్‌ లాంటి మెసేజింగ్ యాప్‌లపై నిషేధం సాధ్యమేనా? అన్న చర్చ మొదలైంది. టెలిగ్రామ్ అనే యాప్‌ను పావెల్ డ్యూరోవ్ రూపొందించారు. టెలిగ్రామ్ యూజర్లు తమ ఫోన్ నంబర్ సహా వ్యక్తిగత వివరాలేవీ బయటకు పొక్కకుండానే యాప్‌‌లో ఛానల్స్‌ను నిర్వహించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దుర్వినియోగానికి ఆస్కారం ఏర్పడిందని అంటున్నారు. వాట్సాప్‌లో మాత్రం యూజర్లకు మరీ ఇంత స్వేచ్ఛ ఉండదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏఐ టూల్స్ సాయంతో వాట్సాప్‌ గ్రూపుల్లో అనుమానాస్పద అంశాలపై మెటా నిత్యం ఒక లుక్ వేసి ఉంటుందని అంటున్నారు. కాఫ్‌ సిరప్ కొనాలంటే ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి ఈ-20 పెట్రోల్‌ వాడితే.. వాహన బీమా తిరస్కరించే చాన్స్‌!

నీట్ ఎగ్జామ్ వేళ ఎందుకని టెలిగ్రామ్ ను కేంద్రం బ్లాక్ చేసింది
Vaartha16 Jun 2026
నీట్ ఎగ్జామ్ వేళ ఎందుకని టెలిగ్రామ్ ను కేంద్రం బ్లాక్ చేసింది

Read Also: Cough Syrup Rules: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్! టెలిగ్రామ్‌లో ఉండే ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్‌ను జూన్ 30 వరకు ఇండియాలో డిసేబుల్ చేయాలని

నీట్ రీ-టెస్ట్ వేళ బిగ్ ట్విస్ట్.. భారత్ లో టెలిగ్రామ్ బ్యాన్
SkyC Media16 Jun 2026
నీట్ రీ-టెస్ట్ వేళ బిగ్ ట్విస్ట్.. భారత్ లో టెలిగ్రామ్ బ్యాన్

భారతదేశంలో డిజిటల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నీట్ యూజీ రీ-టెస్ట్ జరగడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ఒక సంచలన నిర్ణయాన్ని అమలు చేసింది. దేశవ్యాప్తంగా జూన్

జూన్ 22 వరకు టెలిగ్రామ్ పై బ్యాన్ విధించిన కేంద్రం
Vaartha16 Jun 2026
జూన్ 22 వరకు టెలిగ్రామ్ పై బ్యాన్ విధించిన కేంద్రం

Read Also: Ayodhya Ram Mandir Funds: రామమందిర నిధుల దుర్వినియోగం నిజమేనా? ఎన్‌టీఏ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో కొందరు వ్యక్తులు టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి, ఇప్పటికే

భారత్ లో 'టెలిగ్రామ్ ' బ్యాన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం.. కారణం ఏంటంటే
10TV Telugu16 Jun 2026
భారత్ లో 'టెలిగ్రామ్ ' బ్యాన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం.. కారణం ఏంటంటే

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విజయవాడ రూట్లో 18 రైళ్లు రద్దు ఈ ఏడాది మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు దాదాపు 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు

కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ పై జూన్ 22 వరకు బ్యాన్.. ఎందుకంటే
Zee Telugu16 Jun 2026
కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ పై జూన్ 22 వరకు బ్యాన్.. ఎందుకంటే

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

రీ-ఎగ్జామ్ .. టెలిగ్రామ్ పై ఆంక్షలు
Andhra Jyothy16 Jun 2026
రీ-ఎగ్జామ్ .. టెలిగ్రామ్ పై ఆంక్షలు

NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ వినియోగంపై నియంత్రణ

భారత్ లో టెలిగ్రామ్ బంద్
Oneindia Telugu16 Jun 2026
భారత్ లో టెలిగ్రామ్ బంద్

టెలిగ్రామ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సడన్ షాక్ ఇచ్చింది. ఈ సోషల్ మీడియా, మెసెజింగ్ ప్లాట్ ఫామ్ ను నిషేధించింది. వీటి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి కూడా. ఈ మేరకు కేంద్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ

నీట్ రీ-ఎగ్జామ్ ప్ర శ్న ప త్రం మ ళ్లీ లీక్ అయ్యిందా.? కీల క ప్ర క
Asianet News Telugu13 Jun 2026
నీట్ రీ-ఎగ్జామ్ ప్ర శ్న ప త్రం మ ళ్లీ లీక్ అయ్యిందా.? కీల క ప్ర క

జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వచ్చిందంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలు పోస్టులు చేశాయి. ముఖ్యంగా ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రచారంలో ఉన్న ప్రశ్నపత్రం ఫొటోను