
AP Sachivalayam: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో 2019లో చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి


AP Sachivalayam: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో 2019లో చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి

Mild Earthquake Jolts Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో హఠాత్తుగా భూమి

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో భాగంగా గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న అన్ని పనులను 2026 జూన్ నెలాఖరు నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన గడువు విధించారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుండి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి రాజమౌళితో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం ఈ సమీక్ష జరిపారు. Read also: Srisailam Temple News:శ్రీశైలంలో భక్తుల భారీ విరాళం! ఈ జల సంరక్షణ పనుల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులను గరిష్టంగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో పనుల అమలులో ఎలాంటి జాప్యం జరిగినా, లేదా అధికారుల వైపు నుంచి నిర్లక్ష్యం కనిపిస్తే సహించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న బేసిన్ల నుండి, నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలకు నీటిని మళ్లించే అనుసంధాన ప్రాజెక్టులపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు చెక్ డ్యామ్లు, ఇంకుడు గుంతలు, పంట కుంటల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని ‘వాల్మీకిపురం వాగు’ అభివృద్ధి పనులను ఒక విజయవంతమైన నమూనాగా (Success Model) పేర్కొంటూ.. అదే తరహా వ్యూహాలను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ వర్తింపజేయాలని చెప్పారు. మొదటి దశలో పూర్తయిన పనుల నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, వర్షాకాలంలో వరద ముప్పు లేకుండా కాలువల్లోని పూడిక, అడ్డంకులను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ జలధార కార్యక్రమం ద్వారా ఏయే జిల్లాల్లో భూగర్భ జలాలు ఎంతమేర పెరిగాయి, పర్యావరణ

Papikondalu Boating : గోదావరి నది ఒడ్డున సాగే ఆహ్లాదకరమైన పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పర్యాటక బోట్ల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నందున నేటి నుంచి