Samayam Telugu•12 Jun 2026
ఏపీలో ఇద్దరు పార్టీ కార్యకర్తలకు ఇళ్లు కట్టిస్తున్న కేంద్రమంత్రి.. సొంత డబ్బులతో, దగ్గరుండి మరీఏ రాజకీయ పార్టీకైనా కేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు చాలాముఖ్యం. ఎలాంటి మేలు ఆశించకుండా నిస్వార్థంగా పార్టీకోసం, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి గెలుపుకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసే కార్యకర్తలు...