Modi
Actor ProfilePolitician

Modi

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources11
తెలంగాణ బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ.. ఎందుకంటే
Andhra Jyothy11 Aug 2026
తెలంగాణ బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ.. ఎందుకంటే

కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈసారి తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గ పునర్

Ayodhya Donation Theft Calls For Accountability
Indian Express10 Aug 2026
Ayodhya Donation Theft Calls For Accountability

The Ram temple in Ayodhya has been the ideological lodestar of the BJP, the culmination of a three-decade-long movement that has reshaped Indian politics. After January 22, 2024, when the temple was

Modi Meets Mauritius Pm Navinchandra Ramgoolam In Seychelles
Indian Express10 Aug 2026
Modi Meets Mauritius Pm Navinchandra Ramgoolam In Seychelles

During his ongoing visit to Seychelles, Prime Minister Narendra Modi on Sunday met with the Prime Minister of Mauritius, Navinchandra Ramgoolam in Victoria, Mahe. The leaders met on the sidelines of Seychelles Golden Jubilee National Day celebrations

మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు
Sakshi10 Aug 2026
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు

భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన స్కీమ్ లు.. ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ. 15,000 నుంచి రూ. 10కోట్ల
Zee Telugu9 Aug 2026
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన స్కీమ్ లు.. ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ. 15,000 నుంచి రూ. 10కోట్ల

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

మోదీ ఒకే ఒక మాట.. బంగారం ధరలు ఢమాల్.. థాంక్స్ చెప్పిన ప్రధాని.. తులం పసిడి ఎంత తగ్గిందంటే
Zee Telugu9 Aug 2026
మోదీ ఒకే ఒక మాట.. బంగారం ధరలు ఢమాల్.. థాంక్స్ చెప్పిన ప్రధాని.. తులం పసిడి ఎంత తగ్గిందంటే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
Oneindia Telugu8 Aug 2026
ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశ అత్యున్నత పురస్కారం అయిన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని

నా పిలుపునకు స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు
Andhra Jyothy8 Aug 2026
నా పిలుపునకు స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
Sakshi8 Aug 2026
ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం

విక్టోరియా: సముద్ర పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. వాతావరణ మార్పుల నియంత్రణ

బంగారంపై మోదీ కీలక ప్రకటన, దేశ ప్రజలకు కృతజ్ఞతలు
Oneindia Telugu8 Aug 2026
బంగారంపై మోదీ కీలక ప్రకటన, దేశ ప్రజలకు కృతజ్ఞతలు

బంగారం కొనుగోళ్లపై దేశ ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. తన 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని కీలక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తాను ఇచ్చిన

ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం
Eenadu8 Aug 2026
ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని మోదీకి (PM Modi) మరో అరుదైన గౌరవ పురస్కారం లభించింది. సీషెల్స్‌ దేశ అత్యున్నత ‘గార్డియన్‌ ఆఫ్‌ ది బ్లూ హారిజన్‌’ (Guardian of the Blue Horizon)పురస్కారాన్ని ఆయన

గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్'.. మోదీకి అత్యున్నత పురస్కారం ప్రదానం చేసిన సీషెల్స్
AP7AM8 Aug 2026
గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్'.. మోదీకి అత్యున్నత పురస్కారం ప్రదానం చేసిన సీషెల్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా సీషెల్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'గార్డియన్

హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు.. సీషెల్స్ లో భారత్ 'మహాసాగర్' సంకల్పం
Andhra Jyothy8 Aug 2026
హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు.. సీషెల్స్ లో భారత్ 'మహాసాగర్' సంకల్పం

సీషెల్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, హిందూ మహాసముద్రంపై తనదైన ముద్ర వేశారు. 'మహాసాగర్' సంకల్పాన్ని తీసుకొచ్చారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ప్రధాని మోదీకి సీషెల్స్‌.. దేశ అత్యున్నత

అపశకునపు పక్షి ఇప్పుడు ఆ ఊరికే గర్వకారణం
Oneindia Telugu7 Aug 2026
అపశకునపు పక్షి ఇప్పుడు ఆ ఊరికే గర్వకారణం

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ప్రకృతి సంపదకు, పర్యావరణ హితమైన జీవనశైలికి పుట్టినిల్లు. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడి ప్రజలు సాగిస్తున్న విశేష కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మోడీ కేబినెట్లోకి కొత్తగా వీరే..! తొలగింపులు ఖరారు-తాజా ముహుర్తం ఫిక్స్
Oneindia Telugu7 Aug 2026
మోడీ కేబినెట్లోకి కొత్తగా వీరే..! తొలగింపులు ఖరారు-తాజా ముహుర్తం ఫిక్స్

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Cabinet Reshuffle) రంగం సిద్దమవుతోంది. అయితే ఇప్పటివరకూ అనుకుంటున్న దానికి భిన్నంగా ఈ నెలాఖరుకు బదులు వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఇది జరిగే అవకాశం

బంగారం కొనుగోళ్లు తగ్గించినందుకు థాంక్స్ .. ఫుట్ సల్ అర్థం తెలుసా
Eenadu7 Aug 2026
బంగారం కొనుగోళ్లు తగ్గించినందుకు థాంక్స్ .. ఫుట్ సల్ అర్థం తెలుసా

Mann ki baat| ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తాను ఇచ్చిన పిలుపు విని బంగారం కొనుగోళ్లు తగ్గించడంపై ప్రజలకు

గాజాపై మోదీ సర్కార్ మౌనం.. సోనియా ఫైర్, బీజేపీ కౌంటర్
AP7AM6 Aug 2026
గాజాపై మోదీ సర్కార్ మౌనం.. సోనియా ఫైర్, బీజేపీ కౌంటర్

గాజా పరిణామాలపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్ చర్యల పట్ల ప్రభుత్వం మౌనం వహించడం

టీవీ రాముడికి పట్టాభిషేకం’?... అయోధ్య డ్యామేజ్ కంట్రోల్ షురూ
Sakshi5 Aug 2026
టీవీ రాముడికి పట్టాభిషేకం’?... అయోధ్య డ్యామేజ్ కంట్రోల్ షురూ

న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే భారీ స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మొదటి మార్పు ఇదే

టేకాఫ్ కు అంతా సిద్ధం
Andhra Jyothy5 Aug 2026
టేకాఫ్ కు అంతా సిద్ధం

నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చోదక శక్తిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తిచేశారు. రన్‌వే, టెర్మినల్‌

భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు
Andhra Jyothy4 Aug 2026
భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు

భారత్‌తో పాక్ అధికారులు తెర వెనుక చర్చలు జరుపుతున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడటం సంచలనానికి దారి తీసింది. ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ మధ్య దౌత్య

సీషెల్స్ లో జొనాథన్ ’ను కలవనున్న మోదీ
Eenadu4 Aug 2026
సీషెల్స్ లో జొనాథన్ ’ను కలవనున్న మోదీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సీషెల్స్‌కు వెళ్లారు. పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి ‘జొనాథన్‌’ను కలవనున్నారు. సీషెల్స్‌

ఏళ్ల తాబేలు జొనాథన్ ’ను ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ
Eenadu3 Aug 2026
ఏళ్ల తాబేలు జొనాథన్ ’ను ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ

సీషెల్స్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నేషనల్ బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మొక్కను నాటారు. అనంతరం ప్రపంచంలోని అత్యంత వృద్ధజీవిగా గుర్తింపు పొందిన ‘జొనాథన్‌’ అనే

ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో
AP7AM3 Aug 2026
ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సెషెల్స్ పర్యటనలో ఒక ప్రత్యేక అతిథిని కలిశారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు భూచర జీవిగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన 'జోనాథన్' అనే తాబేలుతో ఆయన భేటీ అయ్యారు. సెషెల్స్

ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే
Sakshi3 Aug 2026
ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే

ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు

చరిత్రలోనే అరుదైన దృశ్యం
Oneindia Telugu3 Aug 2026
చరిత్రలోనే అరుదైన దృశ్యం

సీషెల్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అత్యంత అరుదైన ఆసక్తికరమైన భేటీలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన జొనాథన్‌ అనే భారీ తాబేలును ప్రధాని మోదీ

అయోధ్య విరాళాల వివాదం.. మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రియాంక్ ఖర్గే
AP7AM2 Aug 2026
అయోధ్య విరాళాల వివాదం.. మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రియాంక్ ఖర్గే

అయోధ్య రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారంటూ కర్ణాటక హోం మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే తప్పుబట్టారు. ఈ అంశంపై ప్రధాని తన 'మన్ కీ బాత్'

Modi Cabinet Reshuffle Bandi Out Eatala In
Great Andhra2 Aug 2026
Modi Cabinet Reshuffle Bandi Out Eatala In

With the Bharatiya Janata Party (BJP) determined to strengthen its position in Telangana ahead of the next assembly elections, speculation is mounting over the party s likely representation from the

పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా
Andhra Jyothy2 Aug 2026
పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా

మహారాష్ట్రలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష'(TET) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడం కలకలం రేపింది. దీంతో రేపటి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి ఓ అధికారిక

బ్రాండ్ మోదీ’పై మాజీ రాష్ట్రపతి కుమార్తె సంచలన వ్యాఖ్యలు
Sakshi1 Aug 2026
బ్రాండ్ మోదీ’పై మాజీ రాష్ట్రపతి కుమార్తె సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: నాటి 2014 లోక్‌సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే ముందు నరేంద్ర మోదీ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య

భారత్ రానున్న డొనాల్డ్ ట్రంప్- ఈ పరిస్థితుల్లో అదొక్కటే మార్గం
Oneindia Telugu1 Aug 2026
భారత్ రానున్న డొనాల్డ్ ట్రంప్- ఈ పరిస్థితుల్లో అదొక్కటే మార్గం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రాబోతోన్నారు. త్వరలోనే ఆయన పర్యటన ఉండబోతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారకపోవడం, శాంతి ఒప్పందాలపై జరుగుతున్న చర్చలేవీ పెద్దగా ఫలించట్లేదు

భారత పర్యటనకు ట్రంప్ .. త్వరలో ఖరారు కానున్న ట్రేడ్ డీల్
Eenadu1 Aug 2026
భారత పర్యటనకు ట్రంప్ .. త్వరలో ఖరారు కానున్న ట్రేడ్ డీల్

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారు (Trump to visit India). వచ్చే ఏడాదిలో ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో

తెలంగాణ నుంచి మూడో మంత్రి
Telugu Times31 Jul 2026
తెలంగాణ నుంచి మూడో మంత్రి

తెలంగాణపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్‌లో

ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి
Oneindia Telugu31 Jul 2026
ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి

ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన జీవించి ఉన్న భూచర ప్రాణిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ఏకంగా 194 ఏళ్ల జోనాథన్ అనే తాబేలును భారత ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకోనున్నారు