%20(2).webp)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది నేటి ఆధునిక వ్యాపార ప్రపంచంలో అత్యంత వేగంగా ఒక బలమైన పునాదిగా మారుతోంది. అయితే ఈ కొత్త సాంకేతిక విప్లవం తీసుకొస్తున్న మార్పులపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక

%20(2).webp)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది నేటి ఆధునిక వ్యాపార ప్రపంచంలో అత్యంత వేగంగా ఒక బలమైన పునాదిగా మారుతోంది. అయితే ఈ కొత్త సాంకేతిక విప్లవం తీసుకొస్తున్న మార్పులపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక

Samantha: ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో ఒక సినిమా ఎంత అద్భుతంగా తెరకెక్కించామన్నది ఎంత ముఖ్యమో.. దాన్ని ప్రేక్షకుల గుండెల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లామన్నది కూడా అంతే కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా ఓటీటీ
ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో ఒక చిత్రాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించామన్నది ఎంత ముఖ్యమో.. దాన్ని ప్రేక్షకుల గుండెల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లామన్నది కూడా అంతే కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా ఓటీటీ

ప్రపంచానికి పరిష్కారాలు అందించే శక్తిగా భారత్ ఎదుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్లో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశంలో కొనసాగుతున్న స్టార్టప్
Temple Cities Investment: భారత దేశంలో ఒకప్పుడు ఆధ్యాత్మిక నగరాల సందర్శన కేవలం వృద్ధాప్యంలో లేదా పుణ్యం కోసం వెళ్లే యాత్రలకు పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. దేశంలోని

నియంతృత్వ వ్యవస్థ స్వరూప స్వభావాలను కళ్ళకు కట్టించిన రీతికీ, పట్టెడుమంది యువకులు ఈ వ్యవస్థలపై తిరగబడి, తరిమికొట్టిన తీరును చిత్రించిన పద్ధతికీ, హొర్హే మార్యో పెద్రో వర్గస్ లోజా నోబెల్ సాహిత్య

Mild Earthquake Jolts Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో హఠాత్తుగా భూమి

Breakfast Scheme : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బడికి

Paddy Procurement : తెలంగాణ వ్యవసాయ రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ధాన్యం సేకరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. 2025-26

Janasena : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ యావత్ తెలుగు సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వారసత్వమే జనసేన పార్టీకి అసలైన స్ఫూర్తి అని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ నడుస్తున్న తీరుకు దాశరథి జీవితమే ఒక దిక్సూచి అని పేర్కొంది. ఆయన కేవలం విప్లవ కవి మాత్రమే కాదని, వేదాలను కూలంకషంగా చదివి, భక్తిని, సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న గొప్ప జ్ఞాని అని జనసేన కొనియాడింది. సమాజంలో మార్పు కోసం ఒకవైపు విప్లవ భావాలను రగిలిస్తూనే, మరోవైపు మన మూలాలైన సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవించడం ఎలాగో దాశరథి జీవితం ద్వారా స్పష్టమవుతోందని, అదే బాటలో జనసేన ప్రయాణిస్తోందని స్పష్టం చేసింది. Read Also : ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి తుమ్మల స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ జనసేన పార్టీ కేవలం ఒకే రకమైన సిద్ధాంతానికి పరిమితం కాకుండా, అటు సాంప్రదాయాన్ని, ఇటు ప్రగతిశీల మార్పును సమపాళ్లలో మిళితం చేస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు సమాజంలో అణచివేతకు, అన్యాయాలకు గురవుతున్న ప్రజా సమస్యలపై రాజీలేని విప్లవాత్మక పోరాటం చేస్తూనే.. మరోవైపు భారతీయ మూల స్తంభమైన సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ట్విట్టర్ (X) వేదికగా చాటిచెప్పింది. ఆధునిక రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడుకుంటూ, సనాతన ధర్మాన్ని రక్షించడం మరియు ప్రజా పక్షాన నిలబడి విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగడమే తమ పార్టీ యొక్క అంతిమ విధానమని జనసేన క్యాడర్ ఉద్ఘాటించింది. Supriya Sule: కాంగ్రెస్లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు
%20(3).webp)
భారతదేశ రవాణా రంగం త్వరలోనే ఒక సరికొత్త చారిత్రాత్మక మైలురాయిని అందుకోబోతోంది. జపాన్కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ అధునాతన 'షింకన్సెన్' (Shinkansen) సాంకేతికత ఆధారంగా దేశంలో హైస్పీడ్ రైలు కారిడార్లు

ఇండియన్ సినిమా అద్భుతమైన దర్శకుడిని కోల్పోయింది. 1977లో '16 వయదినిలే' సినిమాతో భారతీరాజా తమిళ ఇండస్ట్రీలో ఒక విప్లవం సృష్టించారు. అప్పటిదాకా స్టూడియోలకే పరిమితమైన తమిళ సినిమాను, పల్లెటూరి

PM Modi 12 Years Governance: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనను విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ జాతీయ దినపత్రికలో ప్రత్యేక ఎడిటోరియల్ వ్యాసం రచించారు
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల X (ట్విట్టర్)లో ఒక వీడియోను షేర్ చేశారు. జైపూర్లో ఆచరిస్తున్న రూఫ్టాప్ ఫార్మింగ్ ఉద్యమాన్ని ప్రశంసించారు. ఇది అక్కడి కుటుంబాలు తమ ఇళ్లను చల్లగా

ఎన్సీఏఈఆర్–టీక్యూహెచ్ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ విప్లవం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, డిజిటల్ అవకాశాలు, సేవలు అందరికీ సమానంగా అందడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని

అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవడమే కాకుండా, టెక్నాలజీ పరంగానూ ఓ విప్లవాన్ని తీసుకురాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)

‘బొద్దింకలారా! ఢిల్లీలో కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తీసుకొని తీరుదాం. జోక్ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది. ఢిల్లీ వీధులను శాంతియుత, ప్రేమపూర్వక నిరసనతో... రండి.. ఢిల్లీ వీధులను

భారతదేశంలో ఇంటీరియర్ డిజైన్ రంగం నిశ్శబ్దంగా ఓ కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు ఇంటికి మంచి లుక్ తీసుకురావాలంటే ఎంతో సమయం, డబ్బు ఖర్చు చేయడమే కాకుండా.. పనుల సమయంలో ఇల్లంతా చిందరవందరగా మారేది

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

భారతీయ స్టాక్ మార్కెట్లో తీవ్రమైన అస్థిరత, అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం అనూహ్యమైన ఒరిపిడిని తట్టుకొని నిలబడ్డాయి. సాధారణంగా మార్కెట్

డ్రోన్ల ప్రపంచంలో ఒక సరికొత్త విప్లవం మొదలైంది. ఇప్పటివరకు మనం చూసిన డ్రోన్లు నీటిపై ఎగిరేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. కొంచెం తేడా వస్తే చాలు, వేల రూపాయల విలువైన

మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill) పార్లమెంటులో ఆమోదం పొందినా లేకున్నా, రాష్ట్రం లోని మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ (TDP) నిర్ణయించడం