విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
Actor ProfilePolitician

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources4
విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు.. సీఎం రేవంత్ కు ఫిర్యాదు
AP7AM7 Aug 2026
విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు.. సీఎం రేవంత్ కు ఫిర్యాదు

విజయవాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ భూకబ్జా యత్నాన్ని తక్షణమే అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగర శివారులోని ప్రగతి నగర్, షంషిగూడ ప్రాంతంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీజీఐఐసీ) చెందిన 112.72 ఎకరాల భూమి ఉంది. దీనిని ఐటీ పార్క్ కోసం కేటాయించారు. అయితే, ఈ అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఎంపీ కేశినేని చిన్ని, ఆయన బినామీగా వ్యవహరిస్తున్న మెసర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ అనే సంస్థ అక్రమంగా చేజిక్కించుకోవాలని చూస్తున్నాయని కేశినేని నాని తన లేఖలో ఆరోపించారు. ఈ భూమిపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు ఆదేశాలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆంక్షలు అమల్లో ఉన్నాయని, ఈ కీలక విషయాలను దాచిపెట్టి మోసానికి పాల్పడుతున్నారని నాని పేర్కొన్నారు.ఈ వాస్తవాలను మరుగునపరిచి, సుప్రీంకోర్టులో ఒక మోసపూరిత రాజీ ఒప్పందాన్ని చూపి ప్రభుత్వ భూమిని కొట్టేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఈ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులు లేవని (జీరో ప్రైవేట్

వైసీపీ హయాంలోనే లూటీ
Telugu Times14 Jul 2026
వైసీపీ హయాంలోనే లూటీ

వైసీపీ హయాంలోనే పోలవరం (Polavaram) కట్టల మట్టి లూటీ జరిగిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి అక్రమాలకు సంబంధించిన ఫొటోలను

ఈడీకి కేశినేని నాని సవివరాలు అందజేత
Oneindia Telugu5 Jul 2026
ఈడీకి కేశినేని నాని సవివరాలు అందజేత

ఏపీ రాజకీయాల్లో మరో వివాదం రేగింది. పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టి తవ్వకాలలో దాదాపు 350 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలు

పెద్ది.. నా జీవితంలో టాప్ ఫిల్మ్ గా నిలుస్తుంది
Chitrajyothy2 Jun 2026
పెద్ది.. నా జీవితంలో టాప్ ఫిల్మ్ గా నిలుస్తుంది

‘‘పెద్ది (Peddi) నా జీవితంలో టాప్‌ ఫిల్మ్‌గా నిలుస్తుంది. ‘పెది’్ద చాలా చేసింది. నటుడిగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నన్ను వ్యక్తిగతంగా మార్చింది’’ అని అన్నారు రామ్‌చరణ్ (Ram

వ జయవ డ ఎ ప క శ న న చ న న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in