
దమ్మపేట, జూలై 08 : పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని , ట్రాన్స్పోర్టు డ్రైవర్లకు, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్ ఫెడరేషన్ (AIRTWF-CITU) ఆల్


దమ్మపేట, జూలై 08 : పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని , ట్రాన్స్పోర్టు డ్రైవర్లకు, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్ ఫెడరేషన్ (AIRTWF-CITU) ఆల్

నటరత్న యన్టీఆర్ హీరోగా రూపొందిన 'నేరం నాదికాదు ఆకలిది' యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది... హిందీ 'రోటీ' ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఎలా అలరించిందో తెలుసుకుందాం. నటరత్న యన్టీఆర్ అనేక హిందీ రీమేక్
సినిమా పరిశ్రమలో ఒకే ఒక్క శుక్రవారం ఒక దర్శకుడి తలరాతను మార్చేయగలదు. నిన్నటివరకు పెద్దగా పరిచయం లేని ఒక నూతన దర్శకుడు, నేడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోవడం వెనుక ఉన్న
బ్లడ్ దొరక్క అందరూ కంగారు పడుతుంటారు. రాధ బ్లడ్ మ్యాచ్ అవుతుందని విక్రమ్ చెప్పడంతో అంతా సంబర పడతారు. కానీ దమయంతి మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. రాధ వల్లే బావ గారికి ఈ పరిస్థితి వచ్చింది

ఇటీవల అర్జున్, అభిరామి, ప్రీతీ ముకుందన్ కాంబోలో తెరకెక్కి సంచలన విజయం సాధించిన చిత్రం బ్లాస్ట్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చిన ఈ మూవీ రికార్డులు నెలకొల్పింది. ఇటీవల అర్జున్

దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగంలో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన స్కైరూట్ ఏరోస్పేస్.. ‘మిషన్ ఆగమన్’ పేరిట విక్రమ్-1 రాకెట్ను ప్రయోగించేందుకు... సూళ్లూరుపేట, జూలై 6 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగంలో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన స్కైరూట్ ఏరోస్పేస్.. ‘మిషన్ ఆగమన్’ పేరిట విక్రమ్-1 రాకెట్ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. అయితే ఈ చరిత్రాత్మక ప్రయోగంలో భాగంగా ముగ్గురు దిగ్గజ శాస్త్రవేత్తలకు అరుదైన నివాళి అర్పించనుంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్... త్వరలో ప్రయోగించనున్న విక్రమ్-1 రాకెట్ ద్వారా సర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ కళారూపాలను అంతరిక్షంలోకి పంపనుంది. ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టెవాడ 18 క్యారెట్ల బంగారంతో ఈ కళారూపాలను రూపొందించారు. ఇవి ఒక్కొక్కటీ బియ్యం గింజ పరిమాణం కంటే చాలా చిన్నవిగా ఉండడం విశేషం. కాగా, ‘మిషన్ ఆగమన్’ పేరుతో శ్రీహరికోటలోని షార్లో జూలై 12 నుంచి ఆగస్టు 4వ తేదీల మధ్య ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు స్కైరూట్ ఏరోస్పేస్ సన్నాహాలు చేస్తోంది. మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్రెడ్డి లేఖ కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

పశ్చిమాసియా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహించే విషయంలో భారత దౌత్య విధానాన్ని పాకిస్థాన్ తో పోల్చడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. బీజింగ్ లోని ప్రముఖ త్సింగూవా విశ్వవిద్యాలయం నిర్వహించిన వరల్డ్
రాధను పొగిడే పనిలో విక్రమ్ బిజీగా ఉంటాడు. ఇంత అందంగా ఎలా ఉన్నావ్.. అని పొగిడేస్తుంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఎవరైనా చూస్తున్నారా.. అందుకే ఇలా నాటకం ఆడుతున్నారా? అని రాధ అంటుంది. అవును.. వెనకాల

ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో వారి నాలుగవ తమిళ చిత్రాన్ని ప్రకటించారు. ధృవ్

చియాన్ విక్రమ్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన యువ నటుడు ధ్రువ్ విక్రమ్ తన కెరీర్లో మరో కీలక అడుగు వేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న నాలుగో తమిళ చిత్రం 'డీవీ4' అధికారికంగా పూజా కార్యక్రమాలతో

పాన్-ఇండియా నిర్మాణ సంస్థగా వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ‘మైత్రీ మూవీ మేకర్స్’.. కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ భారీ ప్రాజెక్ట్స్ను నిర్మిస్తోంది. ఈ క్రమంలో ఈ సంస్థ నాల్గవ

ఐపీఎల్-2026లో సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత వికెట్కీపర్, మాజీ సెలెక్టర్ సబా కరీమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత అభిమానులతో పాటు
చిట్టి తిరిగి వస్తుందన్న వార్త తెలియడంతో రామచంద్ర పట్టరాని ఆనందంతో ఉంటాడు. నిన్ను (రాధ) చూస్తుంటే నా చిట్టినే గుర్తుకు వస్తోంది..నా బర్త్ డే అంటే చాలు ఇలానే అల్లరి, సందడి చేసేది.. ఇల్లంతా హడావిడి
చిట్టి వస్తుందని రామచంద్ర చెప్పడంతో దమయంతి షాక్ అవుతుంది. ఏంటి వదిన సంతోష పడకుండా షాక్ అవుతున్నావ్.. చిట్టి రావడం నీకు ఇష్టం లేదా? అని సునంద అడుగుతుంది. నాకు ఎందుకు సంతోషంగా ఉండదు.. బావ గారు ఎంతో

—సూర్య ప్రకాష్ జోశ్యుల Rating : 2.75/5 అంతకు ముందు వచ్చిన సీరిస్ ని కంటిన్యూ చేస్తూ రాహుల్ (అభినవ్ గోమఠం),గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ) భార్యలతో నిరంతరం యుద్దాలు చేస్తూంటారు. కొన్ని

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ అంకురం స్కైరూట్ (Skyroot) ఏరోస్పేస్ మరో మైలు రాయిని చేరుకుంది. శ్రీహరికోటలోని ఇస్రో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ వద్ద విక్రమ్-1 రాకెట్

భారతదేశం రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? ఈ ప్రశ్నకు సమాధానంగా... 2030 నాటికి దేశంలో అందుబాటులో ఉన్న నీటి సరఫరా కంటే డిమాండ్ రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని ఒక నివేదిక
రాధను విక్రమ్ ఇంటికి తీసుకు వస్తాడు. శీనయ్య మీద జరిగిన అటాక్, విక్రమ్ కాపాడిన సంగతిని చెబుతుంది రాధ. పెద్ద ప్రమాదం జరిగేదని అంతా అంటారు. అంత కంటే పెద్ద ప్రమాదమే వచ్చేలా చేసింది.. మా కోడలు

టాలీవుడ్ నటుడు సత్యదేవ్ తన తాజా చిత్రం రావ్ బహదూర్ కోసం చూపిన అసాధారణ అంకితభావం సినీ వర్గాలలో విశేష చర్చకు దారితీసింది. తన ప్రతిభ, కృషికి గుర్తింపుగా కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల నుండి “మీరు రిటైర్
Supreme Court Homebuyers Relief : దేశవ్యాప్తంగా సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే లక్షలాది మంది మధ్యతరగతి కొనుగోలుదారులకు సుప్రీం కోర్టు ఒక అత్యంత తీపి కబురు అందించింది. రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి
రాధను తీసుకు వెళ్లేందుకు విక్రమ్ వస్తాడు. అల్లుడు వచ్చాడని రకరకాల వంటలు చేయాలని సరుకులు తీసుకు రావడానికి, మాంసం తీసుకు రావడానికి పద్మ బయటకు వెళ్తుంది. ఈ లోపు విక్రమ్ని ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేసి

సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘విక్రమ్’ సినిమా వచ్చి ఇంతకాలం అవుతున్నా.. అందులోని ‘రోలెక్స్’ పాత్ర సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు

సీనియర్ నటుడు ఆనంద్ భారతి ఒకప్పుడు తెలుగులో హీరోగా, ఆ తర్వాత సహాయ నటుడిగా అలరించారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ సైతం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ నటనా ప్రస్థానం, తెలుగు చిత్ర

Khammam: సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ను నిలదీసిన సీపీఐ(ఎం)! ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని ఏడు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో
విక్రమ్ కృష్ణ మోసం చేస్తున్న సంగతి రాధ తెలుసుకుంటుంది. తన నాన్నని కావాలనే జైల్లో మగ్గిపోయేలా విక్రమ్ చేస్తున్నాడని, తన స్వార్థం కోసం తమ బతుకులతో ఆడుకుంటున్నాడని రాధ తెలుసుకుంటుంది. దీంతో రాధ

భట్టి విక్రమార్కను కలిసిన వారిలో జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ హైదరాబాద్: గత నాలుగు సంవత్సరాలుగా 14 లక్షల మంది పేద విద్యార్థులకు

హైదరాబాద్: టీజీ20 లీగ్లో భాగంగా మెదక్ ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 165 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాకేశ్

టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీలో సందడి చేశాడు. అతడి బాల్య స్నేహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ క్రికెటర్

హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా రంగారెడ్డి రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164

హైదరాబాద్: టీజీ20 లీగ్లో భాగంగా మరికాసేపట్లో రంగారెడ్డి రైజర్స్తో మెదక్ ఫాల్కన్స్ తలపడనుంది. మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన రంగారెడ్డి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఒక్కో
మహారాష్ట్ర విధానసభలో మంగళవారం జరిగిన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారంలో టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తన స్నేహితుడు విక్రమ్ కాకడే

తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ తన స్నేహితుడి ఆహ్వానం మేరకు ముంబైలోని మహారాష్ట్ర విధాన భవన్కు విచ్చేశారు. రాజకీయాలకు అతీతమైన తమ స్నేహ బంధాన్ని చాటుతూ, తన సన్నిహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా

TG-20 లీగ్ రెండో రోజే బ్యాటింగ్ ఉత్సవంతో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ లీగ్లో రెండో రోజే రెండు అద్భుతమైన సెంచరీలు నమోదు కావడంతో క్రికెట్ ఫ్యాన్స్కు పూనకాలు వచ్చాయి

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమా గుర్తుందా.? హీరోగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత అఖిల్ నటించిన రెండో సినిమా హలో. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా కట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో ఓ
ప్రియ మత్తు మందు కలిపిన సంగతిని రాధ గ్రహిస్తుంది. నా విషయంలో తలదూర్చి నా భర్తతో నా మనసులో మాట చెప్పనీయకుండా చేసిన ప్రియకు బుద్ది చెప్పాలని రాధ అనుకుంటుంది. బావని రాధ ఎక్కడికి తీసుకు వెళ్లినా ఇబ్బంది

నేచురల్ స్టార్ నాని (Nani), టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). నేచురల్ స్టార్ నాని (Nani)

సాధారణంగా నాని ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటాడు. కానీ ప్రస్తుతం 'ప్యారడైజ్' విషయంలో మాత్రం అలా కుదరలేదు. శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ఈ చిత్రం లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అన్నారు

Vikram Malik: నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise). 'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత

కోర్టు హాల్ అంటేనే గంభీరమైన వాతావరణం.. లాయర్ల వాదనలు, జడ్జ్ తీర్పులతో నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఒక మధ్యవయస్కురాలైన మహిళ నేరుగా కోర్టు హాల్లోకి దూసుకెళ్లి, ఏకంగా

అక్కినేని నాగచైతన్య సైతం నిర్మాతగా మారారు. 'దూత' వెబ్ సీరిస్ సీజన్ 2ను ఆయన శరత్ మరార్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సీరిస్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లకు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పాన్-ఇండియా చిత్రం (AA23) ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ మూడో సీజన్తో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే రెండు సీజన్లు బ్లాక్బస్టర్ హిట్గా నిలిచి, భార్యాబాధితుల కథకు

‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ సీజన్ 3 (Save The Tigers 3) వచ్చేందుకు అంతా సిద్ధమైంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని, బ్లాక్ బస్టర్ ఆదరణను

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్

జియో హాట్ స్టార్లో ‘సేవ్ ది టైగర్స్’కి వచ్చిన స్పందన అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్కి రెడీ
డిజిటల్ తెరపై భార్యాబాధితుల కష్టాలను నవ్వుల పంటగా మార్చి.. వరుసగా రెండు సీజన్లతో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. జియో హాట్స్టార్లో
రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, సినిమా, క్రికెట్, లైఫ్ స్టైల్ కథనాలు రాశారు. ఆయనకు హైపర్ లోకల్ న్యూస్ రాసిన అనుభవంతో పాటు వీడియో టీమ్ కోసం పని చేసిన అనుభవం కూడా ఉంది. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. వీరేశ్ ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. గతంలో ఈనాడు.నెట్లో 7 ఏళ్లు పనిచేసిన ఆయన సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఆరేళ్లు సేవలందించారు. ప్రస్తుతం ‘సమయం తెలుగు’లోనే కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఖాళీ సమయంలో ప్రకృతిలో సేద దీరడం, పుస్తకాలు చదవడం, పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తుంటారు.... ఇంకా చదవండి