
కృత్రిమ మేధస్సు కారణంగా భారీగా ఉద్యోగాలు కనుమరుగవుతాయన్న ఆందోళనల మధ్య మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా కంపెనీల పరిమాణం తగ్గినప్పటికీ, మొత్తంగా ఉద్యోగాల సంఖ్య తగ్గదని


కృత్రిమ మేధస్సు కారణంగా భారీగా ఉద్యోగాలు కనుమరుగవుతాయన్న ఆందోళనల మధ్య మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా కంపెనీల పరిమాణం తగ్గినప్పటికీ, మొత్తంగా ఉద్యోగాల సంఖ్య తగ్గదని

సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. కంపెనీకి ఉన్న సొంత కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ద్వేషాన్ని పెంచేలా ఉండే వివాదాస్పద పోస్టులకు కూడా ప్రకటనల

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అనుముల కొండల్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తన విమర్శల దాడిని మరింత ఉద్ధృతం చేశారు. సీఎం సోదరుడికి సంబంధముందని ఆరోపిస్తున్న టెస్సారక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు భూ కేటాయింపుల విషయంలో రూ. 200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి 'అనుముల హబ్స్' ఏర్పాటులో బిజీగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.బుధవారం ఈ అంశంపై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్ స్పందించారు. "తాము నిజమైన స్టార్టప్ల అభివృద్ధి కోసం టీ-హబ్ నిర్మిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం కుటుంబ సభ్యులతో నడిచే, సున్నా ఆవిష్కరణలు, సున్నా ఉద్యోగులతో కూడిన స్కామ్.. అదేనండీ స్కీమ్ అయిన 'అనుముల హబ్స్' సృష్టిస్తున్నారు. అనుముల సోదరుల్లో ఒకరైతే చాలు, ఎలాంటి ప్రశ్నలు లేకుండా చౌక ధరకే ప్రభుత్వ భూమిని కేటాయిస్తారు. సున్నా పెట్టుబడితో రాత్రికి రాత్రే రూ. 200 కోట్లు సంపాదించినందుకు అనుముల కొండల్ రెడ్డిని 'శతాబ్దపు ఆవిష్కర్త'గా ప్రకటించాలి" అని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.కేవలం రూ. లక్ష చెల్లింపు మూలధనం, సున్నా ఉద్యోగులు ఉన్న కంపెనీకి అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. సుమారు రూ. 200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేవలం రూ. 7 కోట్లకే, అంటే గజం రూ. 3,700 చొప్పున కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల నుంచి కోట్లాది రూపాయలు సంపాదించే ఈ మ్యాజిక్ ట్రిక్ను కేవలం అనుముల కుటుంబానికే

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో తన పేరు, ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తూ

సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ ప్లాట్ఫారాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితరాల్లో... సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాకు కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 8

టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో ఈ-కామర్స్ సైట్లలో తన అనుమతి లేకుండా పేరును, ఫొటోలను వాడుకుంటూ కొందరు చేస్తున్న వ్యాపారాలకు, అసభ్యకర

ఇన్స్టాగ్రామ్లో చిన్నారులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్ వివాదంపై మెటా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి వివరణ పంపింది. ఆ నివేదికను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సీరియస్గా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి

శాన్ఫ్రాన్సిస్కో: పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ చిత్రాలను ఆటోమేటిక్గా యాక్సెస్ చేసే కృత్రిమ మేధ(ఏఐ) టూల్లోని ఒక ఫీచర్ను ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ల మాతృసంస్థ ‘మెటా’ నిలిపివేసింది. ఏఐతో చిత్రాలను

సోషల్ మీడియా దిగ్గజం మెటాకు యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇన్స్టాగ్రామ్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్ను, ప్రారంభించిన కొద్ది రోజులకే ఉపసంహరించుకుంది

రంగారెడ్డి జిల్లాలో బాలికపై లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత బాలిక మేనమామ నరేష్ ఆరోపించారు. నిందితుడికి పోలీసులే అండగా నిలుస్తున్నారని

భారతీయ ఆహార సంస్కృతిలో మటన్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. శతాబ్దాలుగా ఇది మన వంటకాలలో అంతర్భాగంగా మారింది. పండుగలు, శుభకార్యాలు, కుటుంబ వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాలలో మటన్ వంటకాలు తప్పనిసరి

Infinite Scroll | ఇంటర్నెట్ డెస్క్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డిజైన్ను మార్చాలని, లేదంటే భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని మెటాను యూరోపియన్ యూనియన్ కమిషన్ హెచ్చరించింది. ఆయా

ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తమ డిజైన్ను మార్చాలని.. లేదంటే భారీ జరిమానా విధించాల్సి వస్తుందని యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. వీటిలో కొన్ని ఫీచర్లు వినియోగదారులకు వ్యసనంగా మారాయని ఆరోపించింది

వాట్సాప్ ప్రతిపాదించిన 'యూజర్నేమ్' ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు మాతృసంస్థ మెటా స్పందించింది. నిన్న తమ వివరణను ఐటీ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ప్రస్తుతం వాట్సాప్ ఇచ్చిన

వాట్సాప్ ‘యూజర్నేమ్’ నోటీసుల గడువు గురువారంతో ముగిసిందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు. గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కొత్త ఫీచర్ వల్ల దేశంలో సైబర్ నేరాలు
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి వ్యభరితమైన థర్డ్ పార్టీ ఏఐ సిస్టమ్స్పై ఆధారపడటాన్ని
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ లేఆఫ్లు ప్రకటించింది. తమ సంస్థలో 4,800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థ ఉద్యోగుల్లో ఇది 2.1 శాతం కావడం గమనార్హం. కృత్రిమ మేధ

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ భారీ లేఆఫ్లు ప్రకటించింది. తమ సంస్థలో 4,800 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇది ఆ కంపెనీ ప్రపంచ వ్యాప్త ఉద్యోగుల్లో 2.1

వివాదాస్పద 'యూజర్నేమ్' ఫీచర్పై వాట్సాప్ యాప్కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్కు జారీ చేసిన నోటీసులపై స్పందించి, వివరణ ఇచ్చేందుకు కేంద్రం అదనపు సమయాన్ని ఇచ్చింది. ఢిల్లీ

వాట్సాప్ ప్రతిపాదించిన 'యూజర్నేమ్' ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలకు వివరణ ఇచ్చేందుకు మాతృసంస్థ మెటాకు గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించారు. ఈ ఫీచర్ వల్ల పెరిగే సైబర్ నేరాల

అయితే ఈ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆందోళనలు ఉన్నాయి. యూజర్నేమ్లతో నకిలీ ఖాతాలు సృష్టించడం, ఇతరుల పేరుతో మోసాలు చేయడం, ఫిషింగ్ దాడులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ

విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలి.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థలలో కొలువులు సాధించాలి, హెచ్-1బి వీసా సంపాదించి, ఆ తరువాత గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి.. చివరకు అక్కడే స్థిరపడాలనేది గత కొన్ని

Tesla AI Cost | ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్కు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లా తన ఉద్యోగుల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ (AI Tools) వినియోగంపై ఆంక్షలు విధించింది. ప్రతి ఉద్యోగి వారానికి
వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఈ ఫీచర్కు సంబంధించి వివరణ ఇవ్వడానికి ఇప్పటికే డెడ్లైన్ విధించిన కేంద్రం, ఆ గడువును మరో మూడు రోజులు

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) సంస్థకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫారమ్లో చిన్నారులపై లైంగిక దోపిడీని ప్రోత్సహించేలా కొన్ని క్రూరమైన ప్రకటనలు (యాడ్స్)

మెటాకు కేంద్రం నోటీసులు. అభ్యంతరకర ప్రకటనలపై ఆగ్రహం. చట్టపరమైన చర్యల హెచ్చరిక. Indian Government: ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలల లైంగిక దోపిడీ, వేధింపులను ప్రోత్సహించే కంటెంట్ కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (Meta) కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) అత్యవసర నోటీసులు జారీ చేసింది. అభ్యంతరకరమైన ఆ ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. Chicken Prices Hike: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కారణం ఏంటంటే? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇన్స్టాగ్రామ్లోని కొన్ని చెల్లింపు ప్రకటనల్లో బాలల భద్రతకు విఘాతం కలిగించే అనుచిత కంటెంట్ ఉన్నట్లు ప్రభుత్వం (Indian Government)గుర్తించింది. దీనిపై స్పందించిన కేంద్రం, ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెటాను ఆదేశించింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే కఠిన చర్యల వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా మెటా స్పందించకపోతే, ఐటీ (IT) చట్టంతో పాటు పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇటీవల టెలిగ్రామ్కు కూడా నోటీసులు ఇచ్చిన కేంద్రం, తాజా చర్య ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్లలోని చట్టవిరుద్ధ, హానికరమైన కంటెంట్పై తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది

ఇంటర్నెట్ డెస్క్: చిన్నారులపై లైంగిక వేధింపులను (CSAM) ప్రేరేపించేలా ఉన్న ఇన్స్టాగ్రామ్ ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం మెటా (Meta)కు నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి

మెటా సంస్థకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇన్స్టాలోని చెల్లింపు ప్రకటనల్లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్( సీశామ్) ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఈ

ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్పై కేంద్రం మరోసారి స్పందించింది. శనివారం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ డెస్క్

మనదేశం నుంచి గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో ఉన్నత స్థానానికి వెళ్లినవాళ్లందరి ప్రస్థానం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ఏ ఐఐటీలోనో చదివి.. ఎంబీఏ ముగించి ఆయా సంస్థల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి

నటి ప్రీతి జింటా (Preity Zinta) కి ఇప్పుడు 50 ఏళ్ళు. ఆమె కూడా బాధితురాలు అంట. తన అనుమతి లేకుండా సృష్టించిన ఏఐ డీప్ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలను ఇంటర్నెట్లో పెట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ ప్రీతి

సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది. ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించే

ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ను ప్రమోట్ చేసే చెల్లింపు ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా అనుచిత ప్రకటనలు ప్రముఖ

సమాధానం: కాదు.. ఆప్షనలే. మీకు కావాలనుకుంటేనే మీరు పేరును రిజర్వ్ చేసుకోవచ్చు. లేదంటే నంబరుతోనే కొనసాగించొచ్చు. ప్రశ్న: నాకు కావాల్సిన యూజర్నేమ్ అందుబాటులో లేకపోతే..? సమాధానం: కోరుకున్న యూజర్నేమ్

వాట్సప్లోని యూజర్నేమ్ ఫీచర్ వల్ల ప్రముఖుల పేర్లతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, దుర్వినియోగానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తోందని సైబర్ నిపుణుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం మెటాకు నోటీసులు జారీ

వాట్సాప్లో ప్రవేశపెట్టబోతున్న యూజర్నేమ్ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో మెటా సంస్థకు చెందిన వాట్సాప్ కీలక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం యూజర్నేమ్ ఫీచర్ను అందుబాటులోకి

Pawan Kalyan: సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి చెక్.. డిప్యూటీ సీఎం ఆఫీస్లో ప్రత్యేక విభాగం.. పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం మరోవైపు, ఈ ఫీచర్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను మరింత మెరుగుపరుస్తుందని మెటా

కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను మాత్రమే కాదు, కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల కొరత

జస్ట్ ఊహించుకోండి.. మీరు మీ మనసులో ఏదైనా అనుకోగానే, చేతులతో టైప్ చేయకుండా లేదా నోటితో చెప్పకుండానే అది స్క్రీన్పై టెక్స్ట్గా మారిపోతే ఎంత బాగుంటుంది! వినడానికి ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్లా

కాలేజీ, అపార్ట్మెంట్ లేదా పిల్లల స్కూల్ గ్రూపుల్లో చేరినప్పుడు మన ఫోన్ నంబర్ అందరికీ తెలిసిపోతుంది. మన బ్యాంక్ అకౌంట్లు, ఇతర వ్యక్తిగత వివరాలు నంబర్తో లింక్ అయి ఉండటంతో ఇది పెద్ద ప్రైవసీ సమస్య

ఇప్పటివరకు వాట్సాప్లో కేవలం లైట్ మోడ్, డార్క్ మోడ్ మాత్రమే ఉండేవి. కానీ వాట్సాప్ ప్లస్ తీసుకుంటే మీకు నచ్చిన కలర్ థీమ్స్ను సెట్ చేసుకోవచ్చు. యాప్ లుక్ను సరికొత్తగా మార్చేయడానికి అదనపు విజువల్

టెక్ దిగ్గజం గూగుల్, సోషల్ మీడియా సంస్థ మెటాకు ఊహించని షాక్ ఇచ్చింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ అయిన 'జెమినీ' వాడకంపై మెటాకు పరిమితులు విధించింది. ఏఐ ప్రాజెక్టుల కోసం మెటా అడిగినంత

న్యూఢిల్లీ: స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచంలోకి టెక్నాలజీ దిగ్గజం ‘మెటా’ సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చింది. ప్రముఖ ఐవేర్ బ్రాండ్స్ ఎస్సిలార్లక్సోటికా (రే-బాన్, ఓక్లీల మాతృసంస్థ) భాగస్వామ్యంతో సరికొత్త

'కాంతార: చాప్టర్ 2' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి రుక్మిణి వసంత్ ఫేక్ బికినీ వీడియోలు, ఫొటోల ప్రచారానికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. వికృతానందం

కాంతార చాప్టర్ 1 చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ డీప్ఫేక్ కేసులో కర్ణాటక స్టేట్ సైబర్ కమాండ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ

డిజిటల్ యుగంలో టీనేజర్లు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెటా తన యాప్ (ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బెంగళూరు ఊరట దక్కింది. తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల అంశంలో పవన్ కళ్యాణ్పై నిరాధారమైన సమాచారంతో కూడిన

ఏపీలో విపక్ష వైఎస్సార్సీపీ(YSRCP)కి, అధికార కూటమికీ మధ్య సోషల్ మీడియాలో ఉధృతంగా వార్ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ ఫేస్ బుక్ అకౌంట్ ను మెటా బ్లాక్ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను కారణంగా చూపుతూ మెటా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులో పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరపబోతోంది.కాంగ్రెస్ లో విలీనం దిశగా పిల్ల కాంగ్రెస్ లు..! జగన్ వైఖరి మారుతోందా ?వైఎస్సార్సీపీ ఫేక్ బుక్ అకౌంట్ ను నిలిపేయడానికి ఏ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు, ఏ కంటెంట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలతో పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ప్రభుత్వం మెటాకు పంపిన ఆదేశాల కాపీల్ని తమకు ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఆయన కోరారు. ఇలా ఓ అకౌంట్ ను ప్రభుత్వ ఆదేశాలతో బ్లాక్ చేసినప్పుడు, సదరు ఆదేశాల కాపీని ఖాతాదారుడికి ఇవ్వాల్సి ఉన్నా మెటా అలా చేయకపోవడాన్ని వైసీపీ ప్రశ్నించింది. ఈ పిటిషన్ లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి, ఇతర అధికారుల్ని, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది. SIR తో బూత్ కు 50 ఓట్ల తొలగింపు? నేతలకు జగన్ బిగ్ అలర్ట్..!వైఎస్సార్సీపీ ఫేస్ బుక్ పేజీని మెటా ఇలా ఏకపక్షంగా బ్లాక్ చేయడం చట్ట విరుద్దం, రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించాలని పిటిషన్ లో హైకోర్టును కోరారు. తమ పిటిషన్ పై తీర్పు వచ్చే లోపు తమ ఫేస్ బుక్ ఖాతా బ్లాక్ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తమకు అందించేలా మెటాను ఆదేశాలనించాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. మెటా అధికార పార్టీకి సహకరిస్తోందని, అందుకే తమ ఖాతా బ్లాక్ పై పూర్తి వివరాలు కూడా ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది

ఏ అధికారి ఉత్తర్వులిస్తే మా పేజీ బ్లాక్ చేశారో చెప్పేలా ఆదేశాలివ్వండి నోటీసుల ప్రతులను అందజేసేలా కూడా ఆదేశాలివ్వండి మెటా నిబంధనలకు విరుద్ధంగామా పేజీని బ్లాక్ చేశారు మా పేజీని బ్లాక్చేసి మా

Jury Verdict Against Meta and Google : అమెరికాలో ఏఐ సహాయంతో ఓ న్యాయవాది గూగుల్, మెటా సంస్థలపై కేసు వేసి న్యాయ విజయం సాధించారు. టెక్సాస్కు చెందిన ప్రముఖ ట్రయల్ లాయర్ మార్క్ లానియర్ తన బృందంతో కలిసి
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేజీలను మెటా బ్లాక్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ

హైదరాబాద్: రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో తొమ్మిదో స్థానానికి పడిపోయిందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఉప్పల్ భగాయత్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.