
అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల యువకుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ఓ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు హాజరయ్యేందుకు


అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల యువకుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ఓ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు హాజరయ్యేందుకు
రేప్ కేసులో అరెస్టయ్యి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ 18 ఏళ్ల యువకుడు ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి సిద్ధమయ్యాడు. ఇది వినగానే మీకు తెలుగు సినిమా గుర్తుకు వచ్చింది కదా. ఇటీవల వచ్చిన యుఫోరియా సినిమాలో కూడా

Pocso case | గాంధీ చౌక్ : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసుతోపాటు, అదే బాలికను హత్య చేసిన కేసులో నిందితుడు బండపల్లి నవీన్ కుమార్ (27)కు పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్ కుమార్కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 మార్చి 13న బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో చందుర్తి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం 2020 డిసెంబర్ 4న నిందితుడు బాలికను ఆమె ఇంటి నుంచి అపహరించి గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసిన అనంతరం జరిగిన విషయాన్ని బయటపెడుతుందనే భయంతో బాలికకు విషం తాగించి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను నిందితుడు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది. సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ.. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీసులు హత్య, అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ రెండు కేసులు సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చాయి. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై నేరాలు రుజువైనట్లు నిర్ధారించింది. దీంతో పోక్సో కేసులో 20 సంవత్సరాల

సాక్షి,నల్గొండ: భారతదేశంలో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే, కొన్ని రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేస్తూ,రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ,సిబిఐ, ఈడీ సంస్థలను వాడుకొని

సాక్షి,చెన్నై: తమిళనాడు తిరువల్లూర్ జిల్లా గుమ్మిడిపూండి అనే స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అఫ్ తమిళనాడు (SIPCOT) ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి, ఆపై చిన్నారి

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసే ఆధార్ కార్డుల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆధార్ కార్డును కేవలం వ్యక్తిగత గుర్తింపు (Identity Verification) కోసమే

మూడేళ్ల చిన్నారిపై దారుణం నిందితుడిపై పోక్సో, హత్య కేసులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు Tamil Nadu Girl: తమిళనాడులోని తిరువళ్లూర్లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన అమానవీయ లైంగిక దాడి ఘటన తీవ్ర

ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఐదేళ్ల పసికందుపై జరిగిన ఘోర అఘాయిత్యం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాతతో కలిసి బైక్పై వెళ్తున్న బాలికను అపహరించి, అత్యాచారానికి ఒడిగట్టిన ఒక కామాంధుడిని బలియా

ఒక ఫుట్బాల్ కోచ్ కెరీర్ ఆశ చూపి మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ క్రీడాకారిణిపై అత్యాచారం చేసి, బ్లాక్మెయిల్ చేసిన ఆరోపణలపై సదరు ప్రైవేట్ ఫుట్బాల్

నంద్యాలలో జరిగిన ఒక కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన రాజ్ కుమార్, కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. దీనితో పాటు ఇతను ఒక పోక్సో కేసులో కూడా 20 ఏళ్ల జైలు శిక్షను

బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POCSO) కింద నమోదైన ఒక కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కింది కోర్టులు నిందితుడికి విధించిన జైలు శిక్షను, నేర నిర్ధారణను పూర్తిగా రద్దు చేసింది
.webp)
సమాజంలో బాలలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేలా న్యాయస్థానాలు వరుసగా సంచలన తీర్పులను వెలువరిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఒక

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ పెరుగుతున్న తరుణంలో, కీలక నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు గ్రూపు రాజకీయాలను రోడ్డుకు

వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, వైవాహిక, వాణిజ్య వివాదాలలో క్రిమినల్ చట్టాన్ని ఒక వేధింపుల ఆయుధం’గా మార్చడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ పోలీసు శాఖ మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యం పోస్టర్ను ఆవిష్కరిస్తున్న డీజీపీ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bandi Bhagirath pocso case three days police interrogation custody ends: బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం పొక్సో కేసులో మేడ్చల్ మల్కాజ్ గిరి కోర్టు మూడు రోజుల పాటు పేట్ బషిరాబాద్ పోలీసులకు కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో సిట్ పోలీసులు కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో పోలీసులు భగీరథ్ ను విచారించారు. ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి సీన్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంతే కాకుండా బాలికతో ఏవిధంగా పరిచయం ఏవిధంగా జరిగింది. స్నేహితుల పాత్రపైన ప్రశ్నలు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫోన్ ను పలు మార్లు ఫార్మెట్ చేయడం, మైనర్ బాలిక వీడియోలు బైటకు రావడం, రూ. 50 వేలు ట్రాన్స్ ఫర్ చేయడం మొదలైన వాటిపై సిట్ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అంతే కాకుండా మే 8న మైనర్ బాలిక ఫిర్యాదు చేయడం అదే రోజు సాయంత్రం బండి భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక అసలు కారణం ఏంటి అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఫామ్ హౌస్ కు బాలికను బలవంతంగా తీసుకెళ్లాడా..?.. లేదా ముందే అత్యాచారం ప్లాన్ తో మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడా అన్న కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసిన బండి భగీరథ్ నుంచి మౌనమే