తమిళనాడు ఎముఖ్యమంత్రి విజయ్పై మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపును సవాల్ చేస్తూ డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. విజయ్ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లో పెండింగ్ కేసుల వివరాలు దాచారని, ఎన్నికల ఖర్చులను పూర్తిగా చూపలేదని కోర్టును ఆశ్రయించారు. చట్ట విరుద్ధంగా చిన్నపిల్లల్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. విజయ్ విజయాన్ని రద్దు చేసి తనను విజేతగా ప్రకటించాలని కోరారు. విజయ్ పోటీచేసి రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఉపఎన్నికపై స్టే విధించాలని హైకోర్టును కోరారు. అలాగే విల్లివాక్కం నియోజకవర్గం నుంచి తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జునపై విజయాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది.మద్రాసు హైకోర్టు జస్టిస్ వీ లక్ష్మీనారాయణన్ ఏకసభ్య ధర్మాసనం.. సీఎం విజయ్, మంత్రి ఆదవ్ అర్జున విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. వారం రోజుల్లోగా హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్లలో ఉన్న కొన్ని సాంకేతిక లోపాలను సరిదిద్దాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషన్లకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సీఎం విజయ్, మంత్రి ఆదవ్ అర్జునకు 3 వారాల గడువిస్తూ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఎన్నికల పిటిషన్లు కాబట్టి ఈ విచారణను అత్యంత వేగంగా.. ఆరు నెలలలోపే పూర్తి చేయాలన్నారు.మరోవైపు తమిళనాడు సీఎం విజయ్కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ఈ నెల 10న కరూర్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని ప్రతిపక్ష డీఎంకే వేసిన పిటిషన్పై విచారణ జరగ్గా.. జస్టిస్ కె. వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్లతో కూడిన ధర్మాసనం డీఎంకే తీరుపై ఘాటుగా స్పందించింది. దేశ ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. అలాంటి స్వేచ్ఛపై ఆంక్షలు విధించాలా అని ప్రశ్నించింది. తాము ముఖ్యమంత్రి పర్యటనల్ని నియంత్రించాలా అంటూ
తమిళనాడు సీఎం విజయ్

ఇంటర్నెట్ డెస్క్: కరూర్ తొక్కిసలాట (Karur stampede) నేపథ్యంలో డీఎంకే (DMK) వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) జూలై 10న కరూర్ పర్యటనకు

సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్, త్రిషలపై బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ను శుక్రవారం తమిళనాడు పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. మద్రాస్

Tamil Nadu Deputy CM Trisha: తమిళనాడు సీఎం విజయ్ పార్టీ విజయం సాధించిన తర్వాత తాను పోటీ చేసిన రెండో స్థానం తిరుచ్చీ నుంచి ఇప్పుడు ఎవరు బరిలో దిగనున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. నిన్న మొన్నటి

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వంపై వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి విజయ్ గట్టి సమాధానమిచ్చారు. చెన్నైలో నిర్వహించిన మిత్రపక్షాల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, కూటమి నేతలను ఉద్దేశించి

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంటాయి. సినిమా రంగానికి, రాజకీయాలకు అక్కడ విడదీయరాని బంధం ఉంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల నటి త్రిష క్రిష్ణన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి

తమిళనాడు ప్రభుత్వం అంతర్జాతీయ మాదకదవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి విజయ్, ఔత్సాహికులతో కలిసి 6 కి.మీ

Trisha Krishnan: తమిళనాడు సీఎం విజయ్ దళపతి బర్త్ డే నేపథ్యంలో త్రిష విజయ్ కు బర్త్ డే విషేస్ చెప్పక పొవడంతో అందరు వీరి మధ్య బ్రేకప్ అయ్యిందని భావించారు. ఈ నేపథ్యంలో విజయ్, త్రిష తన ఇన్ స్టాలో రాత్రి

ముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు, తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ను చెన్నైలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని దిల్ రాజు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ

తమిళనాడు సీఎం విజయ్ ఇప్పుడు వరుస నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. సీఎంగా బాధ్యత లు చేపట్టిన తరువాత తీసుకుంటున్న నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. డీఎంకే మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం

టీవీకే ఒక నటుడి పార్టీ అని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తమిళనాడు సీఎం విజయ్ తిప్పికొట్టారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్: టీవీకే ఒక నటుడి పార్టీ అంటూ ప్రత్యర్థులు
తమిళనాడు సీఎం విజయ్, హీరోయిన్ త్రిష మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటికి మరింత బలాన్ని

నీట్ విధానం రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోందని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. దీనిని వెంటనే రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు విద్యార్థుల్లో నీట్(NEET) అసమానతల్ని

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ (Vijay), స్టార్ బ్యూటీ త్రిష(Trisha)ల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్
రాష్ట్రవ్యాప్తంగా తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొదటి పుట్టిన రోజు

తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ తన 52వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడులో అఖండ విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు విజయ్. సీఎం హోదాలో తొలి బర్త్ డే

తమిళ సినిమా ప్రపంచంలో ‘తలపతి’ అని పిలవబడే సి. జోసెఫ్ విజయ్ ఈ రోజు జూన్ 22 న తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో అభిమానులు, ప్రముఖ రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు ఆయనకు భారీగా

స్టార్ హీరోయిన్ సమంత తిరిగి సినిమాల్లో ఫుల్ బిజీ కానున్నారు. నటిగా రాణిస్తూనే నిర్మాతగానూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు సమంత. ప్రస్తుతం సామ్ మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది

తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కోలీవుడ్ స్టార్ విజయ్ తనదైన శైలిలో ప్రజలను, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. పరిపాలన చేపట్టిన కొద్ది రోజులకే

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన సరళత్వాన్ని, వ్యక్తిగత ఆసక్తులను మరోసారి ప్రదర్శించి సంచలనం సృష్టించారు. జూన్ 12,న కర్ణాటకలోని ప్రసిద్ధ కొల్లూరు శ్రీ మూకాంబికా దేవి ఆలయాన్ని ఆయన

తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ (Vijay Joseph) ప్రస్తుతం ప్రజాసేవలో మునిగిపోయారు. పదవి చేపట్టిన దగ్గరనుంచి ఆయన ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నారు. ఇంకోపక్క ఇండస్ట్రీకి కూడా దగ్గరగానే ఉంటున్నారు. తమిళనాడు

తమిళనాడులో మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయనో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు

భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చారిత్రాత్మక విజయంతో సరికొత్త సంచలనం సృష్టించారు. నార్వేలోని ఓస్లోలో మే 25 నుండి జూన్ 5 వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక

లక్నో: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ కొందరు ముస్లిం మౌల్వీలు చేస్తున్న డిమాండ్పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు
తమిళ నటుడు , హీరో అజిత్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో అజిత్ తల్లి మోహిని మణి శనివారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. అజిత్ కుటుంబానికి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తోన్న చిత్రం ‘సిగ్మా’. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) అధినేత సుభాస్కరన్ (Subaskaran) నిర్మిస్తోన్న చిత్రం ‘సిగ్మా’ (Sigma). తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో.. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishen) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి వార్తలలో హైలెట్ అవుతోన్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మరీ ముఖ్యంగా టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేసింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ.. జూలై 31న ‘సిగ్మా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు ఇది ఒక కొత్త సినీ అనుభూతిని అందిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. దర్శకుడిగా తొలి చిత్రానికే జేసన్ సంజయ్ మంచి స్పష్టత, అంకితభావం, నమ్మకంతో వర్క్ చేశారు. ఆయన విజన్ను సాకారం చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. ‘సిగ్మా’ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన జర్నీగా నిలిచిపోతుంది. నా విజన్ను