జల్లెడ పడుతున్న బృందాలు.. అడవుల్లో 9 రోజులు పాపం పసిపాప
Actor ProfilePolitician

జల్లెడ పడుతున్న బృందాలు.. అడవుల్లో 9 రోజులు పాపం పసిపాప

Total News1
Movie Updates0
Sources1
జల్లెడ పడుతున్న బృందాలు.. అడవుల్లో 9 రోజులు పాపం పసిపాప
Zee Telugu14 Jun 2026
జల్లెడ పడుతున్న బృందాలు.. అడవుల్లో 9 రోజులు పాపం పసిపాప

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tuni Girl Missing Case Search Operation: దారి తప్పి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన బాలిక ఆచూకీ లభించలేదు. 9 రోజుల పాటు అటవీ ప్రాంతంలోనే బాలిక ఉండిపోయింది. బతికి ఉందో లేదో తెలియదు.. కానీ బతికి ఉంటుందనే ఆశతో పోలీసు బృందాలు.. ఇతర సహాయ బృందాలు అటవీ ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నాయి. నిర్విరామంగా వెతుకుతున్నా ఎంతకీ ఆచూకీ లభించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. బాలిక అదృశం కేసుపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి తొమ్మిది రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ, చిన్న ఆధారం కూడా లభించకపోవడం గమనార్హం. ఉన్న ఒక్కగానొక్క సాక్ష్యం.. కీలక ఆధారమైన పెంపుడు కుక్క చనిపోయింది. దీంతో బాలిక ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. బాలిక అదృశ్యం కేసును సవాల్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఎలాగైనా ఆచూకీ తెలుసుకోవాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తోపాటు హోం మంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు మరికొన్ని బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు చేస్తుండడంతో కాకినాడ పోలీస్‌ యంత్రాంగం బాలిక కోసం వెతుకుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అటవీ శాఖ బృందాలను రంగంలోకి దింపాలని సూచించారు. మరోపక్క హోంమంత్రి అనిత ఎస్పీతో మాట్లాడి. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపాలని ఆదేశించడంతో వారు పాప

జల ల డ పడ త న న బ ద ల అడవ ల ల 9 ర జ ల ప ప పస ప ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in