గంగ
Actor ProfilePolitician

గంగ

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources3
గంగ, కావేరిని అనుసంధానిస్తే భారత్ అన్ స్టాపబుల్
Eenadu20 Jul 2026
గంగ, కావేరిని అనుసంధానిస్తే భారత్ అన్ స్టాపబుల్

హోస్పేట: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘దేశంలోని నదులను

గంగ, కావేరి నదులను అనుసంధానిస్తే భారత్ అన్ స్టాపబుల్
Eenadu20 Jul 2026
గంగ, కావేరి నదులను అనుసంధానిస్తే భారత్ అన్ స్టాపబుల్

హోస్పేట: నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని.. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్తు తరాలకు భరోసా ఉంటుందని చెప్పారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘తుంగభద్ర.. మూడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది. ఆరు నెలల్లో 33 గేట్లు అమర్చిన అందరినీ అభినందిస్తున్నా. కేంద్ర జలవనరులశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ నేతృత్వంలో ముగ్గురు సీఎంలు కలవడం ఓ చరిత్ర. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు తుంగభద్ర తాగు, సాగు నీరు ఇచ్చింది. ఈ నది లేకపోతే చాలా సమస్యలు వచ్చేవి. జలవనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఉంది. గంగ, కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్‌ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తుంది. సీఆర్‌ పాటిల్‌కు నదులు అనుసంధానం చేసిన అనుభవం ఉంది. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి-కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలి’’ అని చంద్రబాబు అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కట్ చెప్పడం మరచిపోయా.. శర్వానంద్ నటనకు సంపత్ నంది ఫిదా
SkyC Media18 Jun 2026
కట్ చెప్పడం మరచిపోయా.. శర్వానంద్ నటనకు సంపత్ నంది ఫిదా

చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఎగసాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు,ప్రేక్షకుల్లో

గగనంలో వైమానిక అబ్బురం
Sakshi14 Jun 2026
గగనంలో వైమానిక అబ్బురం

దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ నిర్వహించారు. మొత్తం 231 మంది ఫ్లైట్‌ క్యాడెట్లు (194 మంది పురుషులు, 37 మంది మహిళలు) భారత వైమానిక దళంలో

గ గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in