
ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. స్కిమ్ మిల్క్ పొడి


ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. స్కిమ్ మిల్క్ పొడి

Hyderabad Adulterated Ghee : హైదరాబాద్లో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై పోలీసులు, అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1,200 లీటర్ల

తెలంగాణలో ఆహార, ఔషధాల కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)’ తొలి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు, ఆహార పదార్థాలు, నిత్యావసర ఔషధాల నాణ్యత, భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ నూతన వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.రాష్ట్రంలో ఫుడ్ లైసెన్సులు పొందిన వ్యాపార సంస్థలు, ఫార్మా కంపెనీల సంఖ్య గణనీయంగా పెరగడంతో పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే, ఇప్పటివరకు వేర్వేరుగా కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ‘టీజీ సేఫ్’ను రూపొందించారు. నాణ్యత లేని, కల్తీ ఆహార ఉత్పత్తులతో పాటు నకిలీ ఔషధాల తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ నూతన అథారిటీ ప్రధాన ఉద్దేశ్యం.ఈ రెండు విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి, తనిఖీలను ముమ్మరం చేయడం ద్వారా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా, ఫుడ్, ఫార్మా వ్యాపారాలు అధికంగా కేంద్రీకృతమై ఉన్న హైదరాబాద్లోని క్యూర్ ఏరియాలో ఈ ఏకీకృత వ్యవస్థను అమలు చేయనున్నారు

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త శాఖను ఏర్పాటు చేసింది.. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం.. ఆహార, ఔషధ కల్తీలపై ‘TG SAFE’ (తెలంగాణ స్టేట్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్

ప్రజారోగ్యం కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రజారోగ్యాన్ని

తుకారామ్ ముంఢే.. ఈ ఐఏఎస్ అధికారి పేరు మహారాష్ట్రలో మార్మోగిపోతోంది. ‘రియల్ సింగమ్’ అంటున్నారు అతణ్ని అక్కడి ప్రజలు. ఆ మధ్య ముంబయిలోని స్టార్ హోటళ్లలో వంటగదులు శుభ్రంగాలేవంటూ వాటి రెస్టరంట్లని

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమీషనర్ , ఐఏఎస్ (IAS) అధికారి తుకారాం ముండే తన చర్యలతో రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా

కల్తీ ఆహార తయారీ కేంద్రంపై హెచ్ఫాస్ట్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. జిల్లాలోని బొంగుళూర్లో M/s KSM ఫుడ్ ప్రొడక్ట్స్పై తనిఖీలో విస్తుపోయే నిజాలు

మారుతున్న కాలంతో పాటు నేరాల స్వరూపం, స్వభావం పూర్తిగా మారిపోయాయని, అందుకు అనుగుణంగా పోలీసింగ్ విధానాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరం జరిగిన వెంటనే

Tukaram Mundhe : మహారాష్ట్రలో ‘సింగం’గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు. 21 ఏళ్ల సర్వీసులో ఏకంగా 25 బదిలీలు ఎదుర్కొన్న ఆయన, కఠినమైన పరిపాలనా శైలితో ప్రత్యేక

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

మునగ చెట్టును మనం ఒక అద్భుతమైన 'సూపర్ ఫుడ్' అని పిలుస్తాం. దీని ఆకుల్లో ఉండే పోషకాలు మరెక్కడా దొరకవు. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం మునగాకు పొడిని క్రమంతప్పకుండా తింటున్నారు. రోజువారీ

మన తెలుగు రాష్ట్రాల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా ప్రతిరోజూ మూడు పూటలా అన్నం తినడానికే మెజారిటీ ప్రజలు ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే బియ్యం ఎంతవరకు సురక్షితం? మనం

వైష్ణోదేవి ష్రైన్ బోర్డులో రూ.550 కోట్లకు పైగా విలువైన వెండి కానుకల అవకతవకల కేసులో జమ్మూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మునీశ్ కుమార్ మన్హాస్ కోర్టు.. క్రైమ్ బ్రాంచ్

ప్రజలు, చిన్నపిల్లల ప్రాణాలను పణంగా పెడుతూ సాగుతున్న ఓ భారీ నకిలీ పాల కుంభకోణం తాజాగా మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో జరిగిన పాల కల్తీ దందాపై పోలీసులు

మహారాష్ట్రలో ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారనే ప్రచారం జరగడంతో పాల డెయిరీ నిర్వాహకులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో సతారా జిల్లాలో వందల లీటర్ల పాలను మురుగు కాలువల్లో పారబోసిన ఘటన కలకలం

చాలా మంది తల్లులు పాలు తాగితే బలం వస్తుందని పిల్లలకు ఇస్తుంటారు.. కానీ తన కొడుకు విషయంలో మాత్రం అసలు పాలివ్వడమే మానేశానని హీరోయిన్ కాజల్ అన్నారు. ప్రపంచంలో జరుగుతున్న ఆహార కల్తీ నేపథ్యంలో 'ది

సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మాత్రం ఇటీవల కాలంలో పుచ్చకాయ తినడమే

Crispy Mini Samosa Recipe: వర్షపు చినుకుల్లో వేడివేడిగా, కరకరలాడే అల్పాహారం తినాలనిపిస్తే మినీ సమోసాలు అద్భుతమైన ఎంపిక. టీతో కలిసి వీటిని ఆస్వాదిస్తే రుచి మరింత పెరుగుతుంది. ఖరీదైన, కల్తీ మిఠాయిలు

ఆహార కల్తీ ఎన్నో జబ్బులకు కారణమవుతోందని సినీ నటి కాజల్ (Kajal) అన్నారు. చాలా మంది యువతులు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడీ అంశాన్ని ‘ది ఇండియా స్టోరీ’ సినిమాతో ఆమె

పెట్రోల్ రేట్లు చూస్తేనేమో మండిపోతున్నాయి, పోనీ ఈవీ స్కూటర్లు కొందామంటే గంటల తరబడి ఛార్జింగ్ పెట్టాలి. ఇలాంటి టైంలో అస్సలు పెట్రోల్ అవసరం లేకుండా, కేవలం నీటితో నడిచే స్కూటర్ వస్తే ఎలా ఉంటుంది?

పొద్దుపొడవక ముందే గడప ముందర నిలిచి.. గోమయపు చల్లదనాన్ని ముంగిలికి అద్ది.. లక్ష్మీదేవిని పిలిచే పల్లెటూరి పవిత్ర సంప్రదాయంతో అలంకారమవ్వాల్సిన ఇంటి ముంగిలిని.. రంగుల ముసుగులో విషనిలయం చేసేశారు!

పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి(Tirupati) నగరంలో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న పలు ఆహార తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని పలు ఐస్క్రీమ్(Ice Cream) తయారీ

‘మనిషి తినే ఆహారం ఔషధంలా ఉండాలి... ఔషధమే ఆహారంలా మారే పరిస్థితి రాకూడదు’ అని హిప్పోక్రటీస్ ఏనాడో చెప్పాడు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? మనం తినేది ఆహారమో, విషమో తెలియని దుఃస్థితి. కల్తీ ఆహారం అనేది

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది వరుసగా సినిమాలతో మన ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ది ఇండియా స్టోరీ' ఈ నెలలో విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ

దేశంలో E20 పెట్రోల్ వాడకంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ముడిచమురు దిగుమతులు తగ్గుతాయని.. కాలుష్యం అదుపులోకి వస్తుందని.. ఈ ఇంధనం వాహనాలకు పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం
తెలంగాణలో ఆహారకల్తీ అతి పెద్ద సమస్యగా మారింది. వంటింటి సామాన్ల నుంచి పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్ల వరకు ప్రతిదీ కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో కల్తీని పూర్తిగా
ఈ రోజుల్లో చాలా మంది కండలు తిరిగే బాడీ కోసం జిమ్ల్లో గంటల కొద్దీ కష్టపడుతున్నారు. ఇక, కండలు రావాలంటే ప్రోటీన్ చాలా అవసం. నిపుణుల అభిప్రాయం ప్రకారం కండరాల్ని పెంచుకోవడానికి, ఫిట్నెస్ లక్ష్యాల్ని

హైదరాబాద్ నగరం అనగానే చాలా మందికి ఇక్కడి చారిత్రక ప్రదేశాలు, టెక్ సంస్థలు, ఫార్మా దిగ్గజ కంపెనీలతోపాటు బిర్యానీ, స్ట్రీట్ ఫుడ్ కూడా గుర్తుకువస్తుంది. మిని ఇండియాగా పేరుగాంచిన హైదరాబాద్ లో దేశంలోని

బిహార్ కు చెందిన టొయోటా ఇన్నోవా హైక్రాస్ యజమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో సదరు కస్టమర్ మాట్లాడుతూ.. తన ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ఎంపీవీ
హైదరాబాద్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై పోలీసులు భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో నాసిరకం, కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు

ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేసిన హెచ్-ఫాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, జులై 4: ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్

పాల కల్తీని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలు, పాల

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలో ఉన్న ఆహార భద్రత లోపాలపై అత్యంత తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం ది ఇండియా స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలోని ఆహార భద్రత, నాణ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా మనకు తెలియకుండానే ఒక సమాంతర భ్రమల్లో బతుకుతున్నామని, దేశంలో ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన వాస్తవాలు అత్యంత

హైదరాబాద్ నగరంలో మటన్ పేరుతో బీఫ్ అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. నగరంలోని పలు హోటళ్లకు కల్తీ మాంసాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) మరియు

సీఎంసీలో అధ్వానంగా హోటళ్లు, రెస్టారెంట్లు హోటళ్లలో కుళ్లిన మాంసం, సింథటిక్ రంగులు, గడువు తీరిన నిల్వలు తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బెంబేలెత్తుతున్న నగరవాసులు సాక్షి, హైదరాబాద్: బిర్యానీల సిటీ

మనం బ్రతకడానికి తింటున్నామా? చావడానికి తింటున్నామా? బయట రోజురోజుకూ పెరిగిపోతున్న తిండి కల్తీలను చూస్తుంటే సామాన్యుడికి ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఒకప్పుడు హైదరాబాద్ బిర్యానీ అన్నా, ఇక్కడి మటన్

హైదరాబాద్: నగరంలో మీరు మేక మాంసం కొనుగోలు చేస్తున్నామనుకుంటున్నారు.. కానీ నిజంగా మీ ఇంటికి చేరేది అదేనా? H-FAST, పోలీసులు మల్లేపల్లిలో నిర్వహించిన తాజా దాడులు ఇప్పుడు ఇదే ప్రశ్నను తెరపైకి తెచ్చాయి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

హైదరాబాద్లో కల్తీ, నాసిరకం ఆహార ఉత్పత్తుల తయారీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్

మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి! తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా వస్తున్నాయా? చాలామంది ఈ సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే వెతుకుతుంటారు

ఔటర్లో రయ్మంటూ దూసుకెళ్లిన మైనర్ పక్కన కూర్చుని మరీ ప్రోత్సహించిన తండ్రి సోషల్మీడియాలో వీడియో వైరల్.. బాలుడి తండ్రిపై కేసులు నమోదు హైదరాబాద్: రూ.80లక్షలకుపైగా విలువజేసే కారును పదకొండేళ్ల బాలుడు

మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో ఎంతటి ప్రమాదం దాగి ఉందో కళ్లకు కట్టేందుకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సిద్ధమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రానికి సంబంధించిన తొలి అధికారిక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కల్తీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 కీలక ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తిరుమల తిరుపతి

YogAndhra-2026: భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన జీవన శైలి యోగా అని, దానిని ఒక ప్రజా ఉద్యమంగా మలిచి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే తమ ప్రభుత్వ సంకల్పమని

మహారాష్ట్ర పుణె జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి పదకొండి మంది మృతిచెందగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. లోకల్ మద్యం సేవించిన అనంతరం బాధితులు ఒక్కసారిగా వాంతులు, కంటిచూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే వారిని సమీప ఆస్పత్రులకు తరలించినప్పటికీ పలువురు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాల్లో పాల్గొన్నవారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అధికారికంగా అరెస్ట్ చేసినట్లు పింప్రి ఏసీపీ సచిన్ హిరే వెల్లడించారు. వీరిద్దరూ మద్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డంపింగ్ యార్డుల రహితంగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ

మహారాష్ట్రలోని పుణె, పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం పెను కలకలం సృష్టించింది. నకిలీ మద్యం తాగి 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పింప్రి-చించ్వాడ్ పరిధిలోని దాపోడి, ఫుగేవాడి ప్రాంతాల్లో 8 మరణాలు సంభవించాయి. దీంతో పాటు పుణె నగర పరిధిలోని కాలే పడల్ ప్రాంతంలో ముగ్గురు, హడప్పర్ ప్రాంతంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరిందని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. పాత నేరస్థుడి పనే.. రంగంలోకి దిగిన యోగేష్ వాంఖడే ముఠా ఈ ఘారానికి కారణమైన నకిలీ, కల్తీ మద్యాన్ని యోగేష్ వాంఖడే అనే స్థానిక అక్రమ మద్య వ్యాపారి తయారు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అతనికి గతంలోనే ఈ ప్రాంతంలో అక్రమంగా నాటు సారా, నకిలీ మద్యం సరఫరా చేసే ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, ఇతనిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదై ఉన్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.ఈ క్రమంలో పోలీసులు ప్రధాన నిందితుడు యోగేష్తో పాటు ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. మృతులు సేవించిన మద్యం నమూనాలను ల్యాబ్కు పంపించామని, అందులో ఏయే ప్రాణాంతక కెమికల్స్ కలిపారనేది వైద్య పరీక్షల నివేదిక తర్వాతే స్పష్టమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఎవరినీ వదిలిపెట్టొద్దు.. సీఎం ఫడ్నవీస్ సీరియస్! ఈ కల్తీ మద్యం మిగిల్చిన పెనువిషాదం మహారాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్గా స్పందించారు. ఇంత మంది ప్రాణాలు ప్రాణాలు పోవడానికి కారణమైన అక్రమార్కులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన పుణె,

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక అప్డేట్. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారం లో విచారణ సంస్థలు తమ నివేదికలు ఇచ్చాయి. నెయ్యి కొనుగోలు.. సరఫరా.. వ్యవస్థలో లోపాల పైన నివేదికలో స్పష్టం చేసాయి. ఇప్పటికే సిట్ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈవో సింఘాల్ ను బదిలీ చేసింది. మరి కొందరు అధికారుల పైనా చర్యలు తీసుకుంది. కాగా.. సిట్ నివేదికలో పేర్కొన్న మరో ఏడుగురు అధికారుల విషయంలోనూ ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. తిరుమల లడ్డూ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శ్రీవైష్ణవీ డెయిరీతో కుమ్మక్కైన ఏడుగురు కార్మిక శాఖ అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. సిట్ నివేదిక, ఆధారాలను అనుసరించి కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ శాఖ నిబంధనలు, ఏపీ పౌరసేవల ప్రవర్తనా నియమాలు- 1964, ఏపీసీఎస్ రూల్స్ 1991 అనుసరించి అభియోగాలు నమోదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అధికారులు తమపై వచ్చిన ఆరోపణలపై పది రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శేషగిరిబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి సరఫరాలో అక్రమాలకు పాల్పడిన శ్రీవైష్ణవీ డెయిరీకి టీటీడీ అధికారులతోపాటు ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులు సహకరించినట్టు వెల్లడయ్యింది. కాగా.. తనిఖీల సమయంలో లోపాలను గుర్తించకుండా ఈ అధికారులు డెయిరీకి సహకరించినట్లు తేలింది. పైగా డెయిరీ లైసెన్స్ రెన్యువల్ సమయంలో తనిఖీలు చేయకుండా కొనసాగింపు ఇచ్చే విషయంలో పూర్తిగా సహకరించారు. ఇందుకు డెయిరీ నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో డెయిరీకి సహకరించిన ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ్సగా