కల త
Actor ProfileCelebrity

కల త

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources16
పాలు లేకుండానే నెయ్యి
Andhra Jyothy14 Jan 2027
పాలు లేకుండానే నెయ్యి

ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్‌, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. స్కిమ్‌ మిల్క్‌ పొడి

హైదరాబాద్ లో 25000 కిలోల కల్తీ నెయ్యి.. ఎలా తయారు చేస్తున్నారో చూడండి
10TV Telugu9 Jan 2027
హైదరాబాద్ లో 25000 కిలోల కల్తీ నెయ్యి.. ఎలా తయారు చేస్తున్నారో చూడండి

Hyderabad Adulterated Ghee : హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై పోలీసులు, అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1,200 లీటర్ల

కల్తీపై ఉక్కుపాదం.. తెలంగాణలో కొత్తగా టీజీ సేఫ్
AP7AM7 Jan 2027
కల్తీపై ఉక్కుపాదం.. తెలంగాణలో కొత్తగా టీజీ సేఫ్

తెలంగాణలో ఆహార, ఔషధాల కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)’ తొలి కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు, ఆహార పదార్థాలు, నిత్యావసర ఔషధాల నాణ్యత, భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ నూతన వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.రాష్ట్రంలో ఫుడ్ లైసెన్సులు పొందిన వ్యాపార సంస్థలు, ఫార్మా కంపెనీల సంఖ్య గణనీయంగా పెరగడంతో పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే, ఇప్పటివరకు వేర్వేరుగా కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ‘టీజీ సేఫ్’ను రూపొందించారు. నాణ్యత లేని, కల్తీ ఆహార ఉత్పత్తులతో పాటు నకిలీ ఔషధాల తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ నూతన అథారిటీ ప్రధాన ఉద్దేశ్యం.ఈ రెండు విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి, తనిఖీలను ముమ్మరం చేయడం ద్వారా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా, ఫుడ్, ఫార్మా వ్యాపారాలు అధికంగా కేంద్రీకృతమై ఉన్న హైదరాబాద్‌లోని క్యూర్ ఏరియాలో ఈ ఏకీకృత వ్యవస్థను అమలు చేయనున్నారు

కల్తీ ఆహారంపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం
Andhra Jyothy31 Dec 2026
కల్తీ ఆహారంపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త శాఖను ఏర్పాటు చేసింది.. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం.. ఆహార, ఔషధ కల్తీలపై ‘TG SAFE’ (తెలంగాణ స్టేట్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్

పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కార్ కఠిన చర్యలు
Andhra Jyothy30 Dec 2026
పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కార్ కఠిన చర్యలు

ప్రజారోగ్యం కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రజారోగ్యాన్ని

రియల్ సింగమ్ ’.. 21 ఏళ్లలో 25 బదిలీలు
Eenadu27 Dec 2026
రియల్ సింగమ్ ’.. 21 ఏళ్లలో 25 బదిలీలు

తుకారామ్‌ ముంఢే.. ఈ ఐఏఎస్‌ అధికారి పేరు మహారాష్ట్రలో మార్మోగిపోతోంది. ‘రియల్‌ సింగమ్‌’ అంటున్నారు అతణ్ని అక్కడి ప్రజలు. ఆ మధ్య ముంబయిలోని స్టార్‌ హోటళ్లలో వంటగదులు శుభ్రంగాలేవంటూ వాటి రెస్టరంట్‌లని

నెలల్లోనే చుక్కలు చూపిస్తున్నాడుగా.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా
Sakshi24 Dec 2026
నెలల్లోనే చుక్కలు చూపిస్తున్నాడుగా.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమీషనర్ , ఐఏఎస్ (IAS) అధికారి తుకారాం ముండే తన చర్యలతో రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నారు. ఫుడ్‌ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా

ఈజీ మనీ కోసం న్యాణత లేని ఆహార పదార్థాల తయారీ.. ఇద్దరి అరెస్ట్
Andhra Jyothy24 Dec 2026
ఈజీ మనీ కోసం న్యాణత లేని ఆహార పదార్థాల తయారీ.. ఇద్దరి అరెస్ట్

కల్తీ ఆహార తయారీ కేంద్రంపై హెచ్‌ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. జిల్లాలోని బొంగుళూర్‌లో M/s KSM ఫుడ్ ప్రొడక్ట్స్‌పై తనిఖీలో విస్తుపోయే నిజాలు

నేరాల రూపం మారింది.. పోలీసింగ్ మారాలి
AP7AM11 Dec 2026
నేరాల రూపం మారింది.. పోలీసింగ్ మారాలి

మారుతున్న కాలంతో పాటు నేరాల స్వరూపం, స్వభావం పూర్తిగా మారిపోయాయని, అందుకు అనుగుణంగా పోలీసింగ్ విధానాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరం జరిగిన వెంటనే

ఏళ్లలో 25 బదిలీలు.. సింగం’గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే.. ఆయన విద్యాభ్యాసం, సక్సెస్ స్టోరీ
10TV Telugu9 Dec 2026
ఏళ్లలో 25 బదిలీలు.. సింగం’గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే.. ఆయన విద్యాభ్యాసం, సక్సెస్ స్టోరీ

Tukaram Mundhe : మహారాష్ట్రలో ‘సింగం’గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు. 21 ఏళ్ల సర్వీసులో ఏకంగా 25 బదిలీలు ఎదుర్కొన్న ఆయన, కఠినమైన పరిపాలనా శైలితో ప్రత్యేక

తెలుగు రాష్ట్రాల్లో మసాల దినుసుల కల్తీ కేటుగాళ్లు.. హెచ్ ఫాస్ట్ సీరియస్ యాక్షన్
Zee Telugu7 Dec 2026
తెలుగు రాష్ట్రాల్లో మసాల దినుసుల కల్తీ కేటుగాళ్లు.. హెచ్ ఫాస్ట్ సీరియస్ యాక్షన్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Asianet News Telugu24 Nov 2026
మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం

మునగ చెట్టును మనం ఒక అద్భుతమైన 'సూపర్ ఫుడ్' అని పిలుస్తాం. దీని ఆకుల్లో ఉండే పోషకాలు మరెక్కడా దొరకవు. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం మునగాకు పొడిని క్రమంతప్పకుండా తింటున్నారు. రోజువారీ

అన్నం తింటున్నారా.. ప్లాస్టిక్ తింటున్నారా.. కల్తీ బియ్యాన్ని 2 నిమిషాల్లో ఇలా కనిపెట్టండి
TV9 Telugu17 Nov 2026
అన్నం తింటున్నారా.. ప్లాస్టిక్ తింటున్నారా.. కల్తీ బియ్యాన్ని 2 నిమిషాల్లో ఇలా కనిపెట్టండి

మన తెలుగు రాష్ట్రాల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా ప్రతిరోజూ మూడు పూటలా అన్నం తినడానికే మెజారిటీ ప్రజలు ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే బియ్యం ఎంతవరకు సురక్షితం? మనం

టన్నుల వెండిలో 5 మాత్రమే ఒరిజినల్ .. షాక్ లో భక్తులు
Sakshi15 Nov 2026
టన్నుల వెండిలో 5 మాత్రమే ఒరిజినల్ .. షాక్ లో భక్తులు

వైష్ణోదేవి ష్రైన్ బోర్డులో రూ.550 కోట్లకు పైగా విలువైన వెండి కానుకల అవకతవకల కేసులో జమ్మూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మునీశ్‌ కుమార్ మన్హాస్ కోర్టు.. క్రైమ్ బ్రాంచ్

నిర్మా డిటర్జెంట్ పౌడర్ , పామాయిల్ తో పాలు
Oneindia Telugu12 Nov 2026
నిర్మా డిటర్జెంట్ పౌడర్ , పామాయిల్ తో పాలు

ప్రజలు, చిన్నపిల్లల ప్రాణాలను పణంగా పెడుతూ సాగుతున్న ఓ భారీ నకిలీ పాల కుంభకోణం తాజాగా మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో జరిగిన పాల కల్తీ దందాపై పోలీసులు

వందల లీటర్ల పాలు రోడ్డుపై పారబోసిన వ్యాపారులు.. కారణం తెలిస్తే షాకే
Andhra Jyothy6 Nov 2026
వందల లీటర్ల పాలు రోడ్డుపై పారబోసిన వ్యాపారులు.. కారణం తెలిస్తే షాకే

మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారనే ప్రచారం జరగడంతో పాల డెయిరీ నిర్వాహకులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో సతారా జిల్లాలో వందల లీటర్ల పాలను మురుగు కాలువల్లో పారబోసిన ఘటన కలకలం

ఆ భయంతో నా కొడుక్కి పాలు ఇవ్వడం మానేశాను, కల్తీ ఆహారంపై కాజల్ షాకింగ్స్ కామెంట్స్
Asianet News Telugu25 Oct 2026
ఆ భయంతో నా కొడుక్కి పాలు ఇవ్వడం మానేశాను, కల్తీ ఆహారంపై కాజల్ షాకింగ్స్ కామెంట్స్

చాలా మంది తల్లులు పాలు తాగితే బలం వస్తుందని పిల్లలకు ఇస్తుంటారు.. కానీ తన కొడుకు విషయంలో మాత్రం అసలు పాలివ్వడమే మానేశానని హీరోయిన్ కాజల్ అన్నారు. ప్రపంచంలో జరుగుతున్న ఆహార కల్తీ నేపథ్యంలో 'ది

తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema24 Oct 2026
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మాత్రం ఇటీవల కాలంలో పుచ్చకాయ తినడమే

ఇంట్లోనే సులభంగా కరకరలాడే మినీ సమోసాల తయారీ
NTV Telugu20 Oct 2026
ఇంట్లోనే సులభంగా కరకరలాడే మినీ సమోసాల తయారీ

Crispy Mini Samosa Recipe: వర్షపు చినుకుల్లో వేడివేడిగా, కరకరలాడే అల్పాహారం తినాలనిపిస్తే మినీ సమోసాలు అద్భుతమైన ఎంపిక. టీతో కలిసి వీటిని ఆస్వాదిస్తే రుచి మరింత పెరుగుతుంది. ఖరీదైన, కల్తీ మిఠాయిలు

అప్పటి నుంచి పుచ్చకాయ తినడం మానేశా
Eenadu20 Oct 2026
అప్పటి నుంచి పుచ్చకాయ తినడం మానేశా

ఆహార కల్తీ ఎన్నో జబ్బులకు కారణమవుతోందని సినీ నటి కాజల్‌ (Kajal) అన్నారు. చాలా మంది యువతులు క్యాన్సర్‌ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడీ అంశాన్ని ‘ది ఇండియా స్టోరీ’ సినిమాతో ఆమె

పెట్రోల్ తో పనిలేదు.. ఛార్జింగ్ అవసరం లేదు.. నీటితో నడిచే క్రేజీ స్కూటర్ వచ్చేసింది
Asianet News Telugu14 Oct 2026
పెట్రోల్ తో పనిలేదు.. ఛార్జింగ్ అవసరం లేదు.. నీటితో నడిచే క్రేజీ స్కూటర్ వచ్చేసింది

పెట్రోల్ రేట్లు చూస్తేనేమో మండిపోతున్నాయి, పోనీ ఈవీ స్కూటర్లు కొందామంటే గంటల తరబడి ఛార్జింగ్ పెట్టాలి. ఇలాంటి టైంలో అస్సలు పెట్రోల్ అవసరం లేకుండా, కేవలం నీటితో నడిచే స్కూటర్ వస్తే ఎలా ఉంటుంది?

కళ్లాపి చల్లిన మృత్యువు, లక్ష్మీదేవి లాంటి ముంగిలితో చెలగాటం
Oneindia Telugu12 Oct 2026
కళ్లాపి చల్లిన మృత్యువు, లక్ష్మీదేవి లాంటి ముంగిలితో చెలగాటం

పొద్దుపొడవక ముందే గడప ముందర నిలిచి.. గోమయపు చల్లదనాన్ని ముంగిలికి అద్ది.. లక్ష్మీదేవిని పిలిచే పల్లెటూరి పవిత్ర సంప్రదాయంతో అలంకారమవ్వాల్సిన ఇంటి ముంగిలిని.. రంగుల ముసుగులో విషనిలయం చేసేశారు!

తిరుపతిలో భయపెడుతున్న ఐస్ క్రీమ్ లు
Telugu Times10 Oct 2026
తిరుపతిలో భయపెడుతున్న ఐస్ క్రీమ్ లు

పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి(Tirupati) నగరంలో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న పలు ఆహార తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని పలు ఐస్‌క్రీమ్(Ice Cream) తయారీ

కంచంలో ఉన్నది అమృతమేనా
Sakshi2 Oct 2026
కంచంలో ఉన్నది అమృతమేనా

‘మనిషి తినే ఆహారం ఔషధంలా ఉండాలి... ఔషధమే ఆహారంలా మారే పరిస్థితి రాకూడదు’ అని హిప్పోక్రటీస్‌ ఏనాడో చెప్పాడు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? మనం తినేది ఆహారమో, విషమో తెలియని దుఃస్థితి. కల్తీ ఆహారం అనేది

ఇకపై అలాంటి సినిమాలు చేస్తా.. నా కుమారుడు చూడబోయే ఫస్ట్ మూవీ ఇదే
TV9 Telugu1 Oct 2026
ఇకపై అలాంటి సినిమాలు చేస్తా.. నా కుమారుడు చూడబోయే ఫస్ట్ మూవీ ఇదే

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది వరుసగా సినిమాలతో మన ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ది ఇండియా స్టోరీ' ఈ నెలలో విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ

కార్ల కంపెనీల ఓకే అంటున్నా.. కస్టమర్లు మాత్రం లబోదిబో
Oneindia Telugu28 Sept 2026
కార్ల కంపెనీల ఓకే అంటున్నా.. కస్టమర్లు మాత్రం లబోదిబో

దేశంలో E20 పెట్రోల్ వాడకంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ముడిచమురు దిగుమతులు తగ్గుతాయని.. కాలుష్యం అదుపులోకి వస్తుందని.. ఈ ఇంధనం వాహనాలకు పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం

తెలంగాణలో ఆహారకల్తీ నియంత్రణకు కొత్త శాఖ..? ప్రజారోగ్యంతో ఆటలాడితే జైలుకే
Samayam Telugu25 Sept 2026
తెలంగాణలో ఆహారకల్తీ నియంత్రణకు కొత్త శాఖ..? ప్రజారోగ్యంతో ఆటలాడితే జైలుకే

తెలంగాణలో ఆహారకల్తీ అతి పెద్ద సమస్యగా మారింది. వంటింటి సామాన్ల నుంచి పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్ల వరకు ప్రతిదీ కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో కల్తీని పూర్తిగా

ప్రోటీన్ పౌడర్ వాడేవారు పాటించాల్సిన డాక్టర్ చిట్కాలు, లేదంటే లివర్ తో పాటు కిడ్నీ డ్యామేజ్
Samayam Telugu18 Sept 2026
ప్రోటీన్ పౌడర్ వాడేవారు పాటించాల్సిన డాక్టర్ చిట్కాలు, లేదంటే లివర్ తో పాటు కిడ్నీ డ్యామేజ్

ఈ రోజుల్లో చాలా మంది కండలు తిరిగే బాడీ కోసం జిమ్‌ల్లో గంటల కొద్దీ కష్టపడుతున్నారు. ఇక, కండలు రావాలంటే ప్రోటీన్ చాలా అవసం. నిపుణుల అభిప్రాయం ప్రకారం కండరాల్ని పెంచుకోవడానికి, ఫిట్‌నెస్ లక్ష్యాల్ని

రోజుల్లో 185 కేసులు.. హైదరాబాద్ లో ఫుడ్ కల్తీపై హెచ్- ఫాస్ట్ పంజా
Oneindia Telugu17 Sept 2026
రోజుల్లో 185 కేసులు.. హైదరాబాద్ లో ఫుడ్ కల్తీపై హెచ్- ఫాస్ట్ పంజా

హైదరాబాద్ నగరం అనగానే చాలా మందికి ఇక్కడి చారిత్రక ప్రదేశాలు, టెక్ సంస్థలు, ఫార్మా దిగ్గజ కంపెనీలతోపాటు బిర్యానీ, స్ట్రీట్ ఫుడ్ కూడా గుర్తుకువస్తుంది. మిని ఇండియాగా పేరుగాంచిన హైదరాబాద్ లో దేశంలోని

ఈ -20 కాదు.. కల్తీ ఇంధనమే అసలు కారణం
Oneindia Telugu16 Sept 2026
ఈ -20 కాదు.. కల్తీ ఇంధనమే అసలు కారణం

బిహార్‌ కు చెందిన టొయోటా ఇన్నోవా హైక్రాస్ యజమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో సదరు కస్టమర్ మాట్లాడుతూ.. తన ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ఎంపీవీ

రోజుల్లో 185 కేసులు.. కల్తీ ఆహారంపై హెచ్-ఫాస్ట్ పంజా.. 121 టన్నుల ఆహార పదార్థాలు సీజ్
Samayam Telugu14 Sept 2026
రోజుల్లో 185 కేసులు.. కల్తీ ఆహారంపై హెచ్-ఫాస్ట్ పంజా.. 121 టన్నుల ఆహార పదార్థాలు సీజ్

హైదరాబాద్‌లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై పోలీసులు భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో నాసిరకం, కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు

రోజులు.. 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్ -ఫాస్ట్ ఉక్కుపాదం
Andhra Jyothy12 Sept 2026
రోజులు.. 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్ -ఫాస్ట్ ఉక్కుపాదం

ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేసిన హెచ్-ఫాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, జులై 4: ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్

పాల కల్తీపై ఎఫ్ డీఏ ఉక్కుపాదం
Sakshi12 Sept 2026
పాల కల్తీపై ఎఫ్ డీఏ ఉక్కుపాదం

పాల కల్తీని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలు, పాల

ఆహార భద్రతపై నటి కాజల్ అగర్వాల్ తీవ్ర ఆందోళన
SkyC Media8 Sept 2026
ఆహార భద్రతపై నటి కాజల్ అగర్వాల్ తీవ్ర ఆందోళన

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలో ఉన్న ఆహార భద్రత లోపాలపై అత్యంత తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం ది ఇండియా స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక

ఆహార భద్రతపై నటి కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు
AP7AM6 Sept 2026
ఆహార భద్రతపై నటి కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలోని ఆహార భద్రత, నాణ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా మనకు తెలియకుండానే ఒక సమాంతర భ్రమల్లో బతుకుతున్నామని, దేశంలో ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన వాస్తవాలు అత్యంత

హైదరాబాద్ లో హోటళ్లకు మటన్ పేరుతో బీఫ్ సరఫరా.. ఇద్దరి అరెస్ట్
AP7AM6 Sept 2026
హైదరాబాద్ లో హోటళ్లకు మటన్ పేరుతో బీఫ్ సరఫరా.. ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్ నగరంలో మటన్ పేరుతో బీఫ్ అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. నగరంలోని పలు హోటళ్లకు కల్తీ మాంసాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) మరియు

తిండి తిప్పలు! తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు
Sakshi2 Sept 2026
తిండి తిప్పలు! తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు

సీఎంసీలో అధ్వానంగా హోటళ్లు, రెస్టారెంట్లు హోటళ్లలో కుళ్లిన మాంసం, సింథటిక్‌ రంగులు, గడువు తీరిన నిల్వలు తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బెంబేలెత్తుతున్న నగరవాసులు సాక్షి, హైదరాబాద్‌: బిర్యానీల సిటీ

మటన్ లో ఎద్దు మాంసం.. కాసుల కక్కుర్తితో నరరూప రాక్షసత్వం
Oneindia Telugu1 Sept 2026
మటన్ లో ఎద్దు మాంసం.. కాసుల కక్కుర్తితో నరరూప రాక్షసత్వం

మనం బ్రతకడానికి తింటున్నామా? చావడానికి తింటున్నామా? బయట రోజురోజుకూ పెరిగిపోతున్న తిండి కల్తీలను చూస్తుంటే సామాన్యుడికి ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఒకప్పుడు హైదరాబాద్ బిర్యానీ అన్నా, ఇక్కడి మటన్

వామ్మో.. మేక మాంసంలో ఎద్దు మాంసం.. - దాడుల్లో సంచలన నిజాలు
TV9 Telugu31 Aug 2026
వామ్మో.. మేక మాంసంలో ఎద్దు మాంసం.. - దాడుల్లో సంచలన నిజాలు

హైదరాబాద్: నగరంలో మీరు మేక మాంసం కొనుగోలు చేస్తున్నామనుకుంటున్నారు.. కానీ నిజంగా మీ ఇంటికి చేరేది అదేనా? H-FAST, పోలీసులు మల్లేపల్లిలో నిర్వహించిన తాజా దాడులు ఇప్పుడు ఇదే ప్రశ్నను తెరపైకి తెచ్చాయి

కొంప ముంచిన బజ్జీలు.. ఏపీలో 23 మందికి అస్వస్థత.. అసలేం జరిగిందంటే
Zee Telugu9 Aug 2026
కొంప ముంచిన బజ్జీలు.. ఏపీలో 23 మందికి అస్వస్థత.. అసలేం జరిగిందంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

అయ్యంగార్ బేకరీ గోదాంపై ఎస్ ఓటీ దాడులు.. నాసిరకం పదార్థాల గుట్టురట్టు
TeluguOne16 Jul 2026
అయ్యంగార్ బేకరీ గోదాంపై ఎస్ ఓటీ దాడులు.. నాసిరకం పదార్థాల గుట్టురట్టు

హైదరాబాద్‌లో కల్తీ, నాసిరకం ఆహార ఉత్పత్తుల తయారీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్

మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి
TeluguOne1 Jul 2026
మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి

మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి! తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా వస్తున్నాయా? చాలామంది ఈ సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే వెతుకుతుంటారు

రూ.80లక్షల కారులో 11 ఏళ్ల బాలుడి షికారు
Andhra Jyothy19 Jun 2026
రూ.80లక్షల కారులో 11 ఏళ్ల బాలుడి షికారు

ఔటర్‌లో రయ్‌మంటూ దూసుకెళ్లిన మైనర్‌ పక్కన కూర్చుని మరీ ప్రోత్సహించిన తండ్రి సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌.. బాలుడి తండ్రిపై కేసులు నమోదు హైదరాబాద్: రూ.80లక్షలకుపైగా విలువజేసే కారును పదకొండేళ్ల బాలుడు

ప్లేట్ లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా
NTV Telugu18 Jun 2026
ప్లేట్ లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా

మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో ఎంతటి ప్రమాదం దాగి ఉందో కళ్లకు కట్టేందుకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సిద్ధమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ది ఇండియా స్టోరీ’ అఫీషియల్ పోస్టర్ రిలీజ్
Telugu Times16 Jun 2026
కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ది ఇండియా స్టోరీ’ అఫీషియల్ పోస్టర్ రిలీజ్

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రానికి సంబంధించిన తొలి అధికారిక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో

తిరుమల కల్తీ నెయ్యి కేసు.. దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు
Andhra Jyothy3 Jun 2026
తిరుమల కల్తీ నెయ్యి కేసు.. దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 కీలక ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తిరుమల తిరుపతి

జూన్ 21న కోటి మందితో మెగా ఈవెంట్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Vaartha3 Jun 2026
జూన్ 21న కోటి మందితో మెగా ఈవెంట్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

YogAndhra-2026: భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన జీవన శైలి యోగా అని, దానిని ఒక ప్రజా ఉద్యమంగా మలిచి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ సంకల్పమని

మహా' విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
Andhra Jyothy29 May 2026
మహా' విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

మహారాష్ట్ర పుణె జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి పదకొండి మంది మృతిచెందగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. లోకల్ మద్యం సేవించిన అనంతరం బాధితులు ఒక్కసారిగా వాంతులు, కంటిచూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే వారిని సమీప ఆస్పత్రులకు తరలించినప్పటికీ పలువురు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాల్లో పాల్గొన్నవారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అధికారికంగా అరెస్ట్ చేసినట్లు పింప్రి ఏసీపీ సచిన్ హిరే వెల్లడించారు. వీరిద్దరూ మద్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డంపింగ్ యార్డుల రహితంగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ

కల్తీ మద్యం తాగి 15 మంది బలి
Oneindia Telugu29 May 2026
కల్తీ మద్యం తాగి 15 మంది బలి

మహారాష్ట్రలోని పుణె, పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం పెను కలకలం సృష్టించింది. నకిలీ మద్యం తాగి 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పింప్రి-చించ్వాడ్ పరిధిలోని దాపోడి, ఫుగేవాడి ప్రాంతాల్లో 8 మరణాలు సంభవించాయి. దీంతో పాటు పుణె నగర పరిధిలోని కాలే పడల్ ప్రాంతంలో ముగ్గురు, హడప్పర్ ప్రాంతంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరిందని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. పాత నేరస్థుడి పనే.. రంగంలోకి దిగిన యోగేష్ వాంఖడే ముఠా ఈ ఘారానికి కారణమైన నకిలీ, కల్తీ మద్యాన్ని యోగేష్ వాంఖడే అనే స్థానిక అక్రమ మద్య వ్యాపారి తయారు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అతనికి గతంలోనే ఈ ప్రాంతంలో అక్రమంగా నాటు సారా, నకిలీ మద్యం సరఫరా చేసే ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, ఇతనిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదై ఉన్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.ఈ క్రమంలో పోలీసులు ప్రధాన నిందితుడు యోగేష్‌తో పాటు ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. మృతులు సేవించిన మద్యం నమూనాలను ల్యాబ్‌కు పంపించామని, అందులో ఏయే ప్రాణాంతక కెమికల్స్ కలిపారనేది వైద్య పరీక్షల నివేదిక తర్వాతే స్పష్టమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఎవరినీ వదిలిపెట్టొద్దు.. సీఎం ఫడ్నవీస్ సీరియస్! ఈ కల్తీ మద్యం మిగిల్చిన పెనువిషాదం మహారాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్‌గా స్పందించారు. ఇంత మంది ప్రాణాలు ప్రాణాలు పోవడానికి కారణమైన అక్రమార్కులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన పుణె,

కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆ ఏడుగురిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Oneindia Telugu27 May 2026
కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆ ఏడుగురిపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక అప్డేట్. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారం లో విచారణ సంస్థలు తమ నివేదికలు ఇచ్చాయి. నెయ్యి కొనుగోలు.. సరఫరా.. వ్యవస్థలో లోపాల పైన నివేదికలో స్పష్టం చేసాయి. ఇప్పటికే సిట్ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈవో సింఘాల్ ను బదిలీ చేసింది. మరి కొందరు అధికారుల పైనా చర్యలు తీసుకుంది. కాగా.. సిట్ నివేదికలో పేర్కొన్న మరో ఏడుగురు అధికారుల విషయంలోనూ ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. తిరుమల లడ్డూ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శ్రీవైష్ణవీ డెయిరీతో కుమ్మక్కైన ఏడుగురు కార్మిక శాఖ అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. సిట్‌ నివేదిక, ఆధారాలను అనుసరించి కార్మిక శాఖ ఫ్యాక్టరీస్‌ అండ్‌ బాయిలర్స్‌ శాఖ నిబంధనలు, ఏపీ పౌరసేవల ప్రవర్తనా నియమాలు- 1964, ఏపీసీఎస్‌ రూల్స్‌ 1991 అనుసరించి అభియోగాలు నమోదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అధికారులు తమపై వచ్చిన ఆరోపణలపై పది రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శేషగిరిబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి సరఫరాలో అక్రమాలకు పాల్పడిన శ్రీవైష్ణవీ డెయిరీకి టీటీడీ అధికారులతోపాటు ఫ్యాక్టరీస్‌, కార్మిక శాఖ అధికారులు సహకరించినట్టు వెల్లడయ్యింది. కాగా.. తనిఖీల సమయంలో లోపాలను గుర్తించకుండా ఈ అధికారులు డెయిరీకి సహకరించినట్లు తేలింది. పైగా డెయిరీ లైసెన్స్‌ రెన్యువల్‌ సమయంలో తనిఖీలు చేయకుండా కొనసాగింపు ఇచ్చే విషయంలో పూర్తిగా సహకరించారు. ఇందుకు డెయిరీ నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో డెయిరీకి సహకరించిన ఫ్యాక్టరీస్‌, కార్మిక శాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీ్‌సగా

కల త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in