
Bank Holidays:బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. వచ్చే వారంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. దీంతో బ్యాంకుల్లో నేరుగా వెళ్లి పనులు చేసుకునే వారు


Bank Holidays:బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. వచ్చే వారంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. దీంతో బ్యాంకుల్లో నేరుగా వెళ్లి పనులు చేసుకునే వారు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేలంలో

ఈ నెలాఖరులోగా ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి రానుంది జూన్ నెలాఖరులో యూపీఐ, ఏటీఎంలో పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు ఆధార్, బ్యాంకు ఖాతాలకు లింక్ పీఎఫ్ ఫండ్స్ లింక్ తప్పనిసరి పీఎఫ్ బ్యాలెన్స్లో కనీసం 25శాతం

UPI PF Withdrawal: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ భారీ గుడ్ న్యూస్ అందించింది. పీఎఫ్ అకౌంట్లో దాచుకున్న నిధులను ఇక నుంచి నేరుగా యూపీఐ, ఏటీఎం ద్వారా విత్

పీఎఫ్ చందాదారులకు భవిష్యనిధి సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ను అత్యవసర సమయాల్లో వెంటనే విత్ డ్రా చేసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఏటీఎం, యూపీఐ ద్వారా ఉపసంహరించుకునేందుకు వీలుగా చేస్తున్న ఏర్పాట్లు కొలిక్కివచ్చాయి. దీంతో ఈ నెలాఖరు నుంచే ఈ రెండు పద్దతుల్లో పీఎఫ్ విత్ డ్రాను అమల్లోకి తెచ్చేందుకు భవిష్యనిధి సంస్థ (EPFO) సిద్దమవుతోంది. రాబోయే EPFO 3.0 డిజిటల్ ప్లాట్ఫామ్ కింద ఈ మార్పులు అమలు చేస్తారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు త్వరలో యూపీఇఏ యాప్లు, ఈపీఎఫ్ లింక్ అయిన ఏటీఎంల ద్వారా తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును విత్డ్రా చేసుకోగలుగుతారు. NDTV కథనం ప్రకారం ఈ సదుపాయం జూన్ నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ఈ సదుపాయం ప్రారంభ ప్రకటన త్వరలో చేస్తామన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ కొత్త సదుపాయం యొక్క టెస్టింగ్ ఇప్పటికే పూర్తయిందని ఆయన వెల్లడించారు.యూపీఐ, యూపీఐ లింక్ అయిన ఏటీఎంలను ఉపయోగించి, వినియోగదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్లో 75 శాతం వరకు తక్షణమే బ్యాంకు ఖాతాలోకి విత్డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెప్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఫీచర్ కాగితపు పనిని, జాప్యాన్ని తగ్గించి, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం, పీఎఫ్ విత్డ్రాయల్స్ కోసం సభ్యులు సాధారణంగా క్లెయిమ్లను సమర్పించి, ప్రాసెసింగ్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు తాజా మార్పులతో ఈ సమస్యలు తీరిపోనున్నాయి.పదవీ విరమణ పొదుపుల భద్రతకు ఎటువంటి రాజీ లేకుండా చూసేందుకు, ఎలాంటి ప్రమాణీకరణ, మోస నివారణ భద్రతా చర్యలు అమలు చేయబడతాయనేదే అసలైన పరీక్ష అని నిపుణులు చెప్తున్నారు. ఇతర కీలక మార్పులతో పాటు పీఎఫ్ క్లెయిమ్ల కోసం ఆటో-సెటిల్మెంట్ పరిమితిని ప్రభుత్వం రూ.1 లక్ష

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) తన డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేస్తోంది. ఈపీఎఫ్వో 3.0 కింద పీఎఫ్ ఖాతాదారులు యూపీఐ యాప్లు, పీఎఫ్కు అనుసంధానమైన ఏటీఎంల ద్వారా నేరుగా

పూర్తిగా కాలిపోయిన యాక్సిస్ బ్యాంకు ఏటీఎం, పక్క గదిలో పాక్షికంగా దెబ్బతిన్న యూనియన్ బ్యాంకు ఏటీఎం విశాఖపట్నం(వేపగుంట), న్యూస్టుడే: విశాఖలోని ఓ భవనంలో ఉన్న ఏటీఎం గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Mahabubnagar Bike Stunts Arrest: మహబూబ్నగర్ పట్టణంలో బైకులతో ప్రమాదకర స్టంట్లు చేస్తూ, రీల్స్ పిచ్చితో రోడ్లపై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యువకుల ఆటకట్టించేందుకు పోలీసులు

Financial Rules : సామాన్యులు, టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త ఆర్థికపరమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp) మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూకబ్జా, ప్రభుత్వ ఉత్తర్వుల ఫోర్జరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. శేరిలింగంపల్లి

Mahalaxmi Smart Card : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే, ఇకనుంచి ఆధార్ కార్డు అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణం సాగించొచ్చు.. కానీ, ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చే ‘మహాలక్ష్మీ స్మార్ట్ కార్డు’లను తీసుకోవాల్సి ఉంటుంది. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే.. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి మహిళలకు ‘మహాలక్ష్మీ స్మార్ట్’ కార్డులను జారీ చేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా మొదట జిల్లాకొక మండలంలో కార్డులు జారీ చేస్తారు. కార్డులు వచ్చే వరకూ ఆధార్తో ప్రయాణించవచ్చు. అయితే, ఏటీఎం తరహాలో చిప్తో కూడిన స్మార్ట్ కార్డు జారీ చేస్తారు. ముందుగా ఆధార్ కార్డు, ఒక ఫొటో సేకరించి మహిళల ప్రాథమిక సమాచారం చిప్తో అనుసంధానిస్తారు. ఈ స్మార్ట్ కార్డులో లబ్ధిదారుడి పూర్తి వివరాలు.. ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. తర్వాత వారి పేర్లతో కార్డు జారీ చేస్తారు. అమల్లోకి వచ్చాక స్మార్ట్ కార్డు చూపకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతివ్వరు. మహాలక్ష్మీ స్మార్ట్ కార్డు వల్ల.. అర్హతలేని ప్రయాణికుల దుర్వినియోగాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వేలాది మహిళా కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, నకిలీ ఆధార్ కార్డుల సాయంతో బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి పెద్దమొత్తంలో ఆధాయానికి గండిపడుతోంది. స్మార్ట్ కార్డు అందుబాటులోకి వస్తే.. కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారు మాత్రమే