ఏజెన్సీ
Actor ProfilePolitician

ఏజెన్సీ

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources14
మరోసారి హద్దుదాటిన ఇరాన్..హోర్ముజ్ జలసంధిలో భారత నౌకపై దాడి..ఒకరు గల్లంతు, 10 మంది సురక్షితం
Zee Telugu3 Nov 2026
మరోసారి హద్దుదాటిన ఇరాన్..హోర్ముజ్ జలసంధిలో భారత నౌకపై దాడి..ఒకరు గల్లంతు, 10 మంది సురక్షితం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

ఏజెన్సీపై పవన్ ఫోకస్.. 2029 ఎన్నికలకు కూటమి వ్యూహం
Telugu Times27 Oct 2026
ఏజెన్సీపై పవన్ ఫోకస్.. 2029 ఎన్నికలకు కూటమి వ్యూహం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఏజెన్సీ ప్రాంతాలపై అధికార కూటమి ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తర్వాత గిరిజన నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) ఈ బాధ్యతలో కీలక పాత్రను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవల ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారని సమాచారం. రహదారులు, తాగునీరు, విద్యుత్, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెబుతున్నారు. ప్రత్యేకించి ఎన్నో దశాబ్దాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలుస్తోంది. “అడవి తల్లి బాట” వంటి కార్యక్రమాల ద్వారా మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసే పనులు వేగవంతం చేసినట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ చర్యలతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రజల్లో సానుకూల స్పందన పెరుగుతుందని కూటమి నాయకులు భావిస్తున్నారు. అభివృద్ధితో పాటు గిరిజనులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఏనుగుల సంచారం వల్ల పంటలు, ఆస్తులకు కలుగుతున్న నష్టాన్ని తగ్గించే చర్యలు, విద్యుత్ సౌకర్యాల విస్తరణ, గ్రామీణ కనెక్టివిటీ పెంపు వంటి అంశాలపై సంబంధిత శాఖలు పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. రాజకీయంగా పరిశీలిస్తే, 2009 నుంచి ఏజెన్సీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రభావం ఎక్కువగా

ఏపీలో ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం
Telugu Times23 Oct 2026
ఏపీలో ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం

పుంగనూరులో ఈవీ క్లస్టర్, ప్రతి 30 కి.మీ.లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఈవీ మాగ్నెట్ ల కోసం కేంద్రం సహకారంతో రేర్ ఎర్త్ కారిడార్ కియా, శ్రీసిటీ సమీపంలో ఆటో కాంపోనెంట్ పార్క్ ల అభివృద్ధి కొరియా ఆటో

న సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన
Telugu Times20 Oct 2026
న సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu ) సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి సమీక్షించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల

ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు.. ఖమేనీ అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం
AP7AM20 Oct 2026
ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు.. ఖమేనీ అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం

ఇరాన్ అధినేత అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. ఆరు రోజుల పాటు జరిగిన అంతిమయాత్ర అనంతరం, మషద్ నగరంలోని పవిత్ర ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ఇరాన్

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
TV9 Telugu15 Oct 2026
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ తీరంలో ఆరు రహస్యమైన గోళాకార వస్తువులు కొట్టుకురావడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. టౌన్స్‌విల్లేకు ఉత్తరాన ఉన్న ఫారెస్ట్ బీచ్ తీరంలో కనిపించిన ఈ వింత లోహపు గోళాలు

భారత్ కు ఆస్ట్రేలియా యురేనియం.. ఇంధన రంగంలో కీలక ఒప్పందం
AP7AM14 Oct 2026
భారత్ కు ఆస్ట్రేలియా యురేనియం.. ఇంధన రంగంలో కీలక ఒప్పందం

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఇంధన భద్రతకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా నుంచి శాంతియుత అవసరాల కోసం భారత్‌కు యురేనియం ఎగుమతులకు మార్గం సుగమమైంది. ఇంధన రంగంలో రెండు దేశాల

ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్ .. ఈయూ కీలక నిర్ణయం
Sakshi11 Oct 2026
ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్ .. ఈయూ కీలక నిర్ణయం

ఇరాన్‌ అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ సేఫ్టీ ఏజెన్సీ ఈ రోజు (బుధవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్, ఇరాక్‌, లెబనాన్‌ గగనతలంలో తమ దేశానికి చెందిన విమానాల

లీకుల ఎఫెక్ట్.. - లో భారీ మార్పులు.. వచ్చే ఏడాది అలానే నిర్వహిస్తారట
10TV Telugu10 Oct 2026
లీకుల ఎఫెక్ట్.. - లో భారీ మార్పులు.. వచ్చే ఏడాది అలానే నిర్వహిస్తారట

ఆన్‌లైన్‌లోనే నీట్ పరీక్ష నిర్వహణ పేపర్ లీకులకు శాశ్వతంగా చెక్ పరీక్షా కేంద్రాలలో పటిష్ట భద్రత NEET-UG: దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్-యూజీ (NEET-UG)

వద్దంటున్నా.. బాలికల పాఠశాలపై కమాండర్ల దాడి
Eenadu9 Oct 2026
వద్దంటున్నా.. బాలికల పాఠశాలపై కమాండర్ల దాడి

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో మినాబ్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అందించిన పాత సమాచారంతోనే

చైనా అరుదైన క్షిపణి పరీక్ష.. ఉలిక్కిపడిన అమెరికా, మిత్రదేశాలు.. జలాంతర్గామి నుంచి మిస్సైల్ టెస్ట్ ఎందుకు కీలకం
Samayam Telugu3 Oct 2026
చైనా అరుదైన క్షిపణి పరీక్ష.. ఉలిక్కిపడిన అమెరికా, మిత్రదేశాలు.. జలాంతర్గామి నుంచి మిస్సైల్ టెస్ట్ ఎందుకు కీలకం

చైనా ఇటీవల న్యూక్లియర్ సబ్‌మెరైన్ నుంచి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించింది. డమ్మీ వార్ హెడ్‌తో ఈ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు చైనాకు చెందిన జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కేవలం

అమెరికా గూఢచారిగా నటిస్తూ ఇండోనేషియా అధ్యక్షుడ్ని బురిడీ కొట్టించిన భారత సంతతి వ్యాపారవేత్త
Samayam Telugu30 Sept 2026
అమెరికా గూఢచారిగా నటిస్తూ ఇండోనేషియా అధ్యక్షుడ్ని బురిడీ కొట్టించిన భారత సంతతి వ్యాపారవేత్త

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో, ఇతర ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుని, మిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం దక్కించుకోడానికి భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అమెరికా గూఢచారి సంస్థ

కొరియన్ స్టార్టప్ ఫౌండ ర్ల తో రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్
Telugu Times26 Sept 2026
కొరియన్ స్టార్టప్ ఫౌండ ర్ల తో రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్

ఐదేళ్ల‌లో 20వేల స్టార్టప్ లు, లక్ష ఉద్యోగాల కల్పన మా లక్ష్యం ఆవిష్కరణల కేంద్రం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లోకి కొరియ‌న్ స్టార్ట‌ప్‌ల‌ను ఆహ్వానిస్తున్నాం భారతదేశ ఏఐ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే మా

ఆస్ట్రేలియా బీచ్ లో మిస్టరీ గోళాలు.. అంతరిక్షం నుంచి పడ్డాయా
AP7AM25 Sept 2026
ఆస్ట్రేలియా బీచ్ లో మిస్టరీ గోళాలు.. అంతరిక్షం నుంచి పడ్డాయా

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ తీరంలో ఆరు రహస్యమైన గోళాకార వస్తువులు కొట్టుకురావడం స్థానికంగా కలకలం రేపింది. ఇవి అంతరిక్ష శిథిలాలై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టౌన్స్‌విల్లేకు ఉత్తరాన ఉన్న

కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి
Andhra Jyothy24 Sept 2026
కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి

కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా.. పరిశ్రమలను స్థాపించేలా సహకరించాలని దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్‌దాస్‌ను లోకేశ్‌ కోరారు. ఇంటర్నెట్ విభాగం: కొరియా

కుప్పం నుంచి రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ
TeluguOne21 Sept 2026
కుప్పం నుంచి రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ

రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ రాని స్థాయిలో పారిశ్రామిక ప్రాజెక్టులు వస్తున్నాయని

రాజకీయ వ్యూహకర్తల నక్క జిత్తులు..రూ.500 కోట్లు ఇస్తే గెలుపు గ్యారెంటీనా
TeluguOne21 Sept 2026
రాజకీయ వ్యూహకర్తల నక్క జిత్తులు..రూ.500 కోట్లు ఇస్తే గెలుపు గ్యారెంటీనా

ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది. ఒకప్పుడు నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్య ఉండే ప్రత్యక్ష సంబంధాల ఆధారంగా నడిచిన

హైదరాబాద్ మెట్రో’పై తీసుకున్న నిర్ణయాల అమలేది
Eenadu21 Sept 2026
హైదరాబాద్ మెట్రో’పై తీసుకున్న నిర్ణయాల అమలేది

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు (Hyderabad Metro)పై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వేర్వేరుగా లేఖలు రాశారు. గత నెల 23, 24

కేవైసీ పూర్తి చేయకపోవడంతో గ్యాస్ కనెక్షన్ రద్దయిందా..? ఈ ఒక్క పనితో మీ ప్రాబ్లం క్లియర్
TV9 Telugu15 Sept 2026
కేవైసీ పూర్తి చేయకపోవడంతో గ్యాస్ కనెక్షన్ రద్దయిందా..? ఈ ఒక్క పనితో మీ ప్రాబ్లం క్లియర్

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కేవైసీ చేసుకునేందుకు జూన్ 30వ తేదీ వరకు గడువు విధించింది. అయితే గడువు ముగియడంతో సబ్సిడీ నిలిచిపోనుంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద కేంద్రం

ఈ-కేవైసీ పూర్తి చేయలేదని గ్యాస్ కనెక్షన్ కట్ చేశారా.. వెంటనే ఇలా చేయండి, చాలా సింపుల్
Samayam Telugu13 Sept 2026
ఈ-కేవైసీ పూర్తి చేయలేదని గ్యాస్ కనెక్షన్ కట్ చేశారా.. వెంటనే ఇలా చేయండి, చాలా సింపుల్

ఆయిల్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు షాకిస్తున్నాయి. జూన్ 30లోపు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోని వినియోగదారుల కనెక్షన్‌లను కట్ చేస్తున్నారు. జూన్ 30 వరకే గడువు ఉందని ముందే చెప్పినా చాలామంది ఇంకా

రామ మందిర విరాళాల చోరీ కేసు.. రోజుకు రూ.8 లక్షలు మాయం
AP7AM11 Sept 2026
రామ మందిర విరాళాల చోరీ కేసు.. రోజుకు రూ.8 లక్షలు మాయం

రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయ హుండీల నుంచి రోజుకు రూ.6 నుంచి రూ.8 లక్షల వరకు దారి మళ్లించినట్లు సిట్‌ అధికారులు ప్రాథమికంగా అంచనా

నీట్ రీ-పరీక్ష రాసిన విద్యార్థులకు భారీ అప్ డేట్
SkyC Media9 Sept 2026
నీట్ రీ-పరీక్ష రాసిన విద్యార్థులకు భారీ అప్ డేట్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ-పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ నెల 20వ తేదీలోగా ఈ ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు అన్ని రకాల సన్నాహాలు వేగంగా

ఈ సిలిండర్ ఇస్తే క్షణాల్లోనే రూ.500 రీఫండ్.. కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయం
TV9 Telugu6 Sept 2026
ఈ సిలిండర్ ఇస్తే క్షణాల్లోనే రూ.500 రీఫండ్.. కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయం

గతంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం క్రమంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అంతేకాకుండా గ్యాస్ సరఫరాలో అంతరాయం వల్ల డెలివరీలు ఆలస్యమయ్యాయి. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కూడా కొద్ది రోజుల

మొబైల్ యాప్ ను రద్దు చేసి, రైతులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేయాలి
Namasthe Telangana4 Sept 2026
మొబైల్ యాప్ ను రద్దు చేసి, రైతులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేయాలి

జూలూరుపాడు, జూలై 02 : రైతులకు ఇబ్బందికరంగా మారిన మొబైల్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా బస్తాల కొరత లేకుండా సకాలంలో పంపిణీ చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం

నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాలపై ఎన్ టీఏ కీలక అప్ డేట్
AP7AM3 Sept 2026
నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాలపై ఎన్ టీఏ కీలక అప్ డేట్

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ ఫలితాలను జులై 20లోపు ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన తర్వాత జూన్ 21న మళ్లీ

నుంచి బిగ్గెస్ట్ అప్ డేట్, రీ-ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్
Oneindia Telugu2 Sept 2026
నుంచి బిగ్గెస్ట్ అప్ డేట్, రీ-ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్

పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షను దేశవ్యాప్తంగా జూన్ 21న ఎన్‌టీఏ (NTA) తిరిగి నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 3న జరగాల్సిన పరీక్ష రద్దు కావడంతో దాదాపు 20 లక్షల మందికి

ఎస్ బీఐ పీఎన్ బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక
Asianet News Telugu26 Aug 2026
ఎస్ బీఐ పీఎన్ బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక

సోషల్ మీడియాలో ఈ మధ్య ఏ వార్త నిజమో, ఏ వార్త అబద్ధమో తెలుసుకోవడం కష్టంగా మారింది. తాజాగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దేశంలోని మూడు పెద్ద ప్రభుత్వ

ఫైనల్ కీ రెడీ! ఏ క్షణంలోనైనా నీట్ ర్యాంకులు
Oneindia Telugu21 Aug 2026
ఫైనల్ కీ రెడీ! ఏ క్షణంలోనైనా నీట్ ర్యాంకులు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అత్యంత ఉత్కంఠతో నిరీక్షిస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 రీఎగ్జామ్ ఫలితాల ప్రకటనకు నేషనల్... టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కసరత్తును

మహిళా క్రికెట్ లో సరికొత్త సంచలనం.. ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ
TeluguOne20 Aug 2026
మహిళా క్రికెట్ లో సరికొత్త సంచలనం.. ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

భారతదేశంలో పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళా క్రికెట్‌కు కూడా ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన యువ మహిళా క్రికెటర్లను వెలుగులోకి తెచ్చేందుకు, వారి నైపుణ్యాలను

కశ్మీరీ పండిట్ నర్స్ సరళా భట్ కేసు
AP7AM19 Aug 2026
కశ్మీరీ పండిట్ నర్స్ సరళా భట్ కేసు

కశ్మీరీ పండిట్ సామాజిక వర్గానికి చెందిన నర్స్ సరళా భట్ అపహరణ, హత్య కేసు 35 ఏళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. జమ్మూకశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఏఐ) ఈ ఘటనపై దర్యాప్తును ముగించి

గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాం.. ఆస్తులు జప్తు చేశాం
AP7AM15 Aug 2026
గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాం.. ఆస్తులు జప్తు చేశాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగును రికార్డు

హర్మూజ్ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్ .. 14 మంది దుర్మరణం
Sakshi9 Aug 2026
హర్మూజ్ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్ .. 14 మంది దుర్మరణం

రియాద్‌ : హర్మూజ్ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ పశ్చిమ

అయోధ్య చోరీపై ట్రస్ట్ కు ముందే తెలుసా ? పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు
Oneindia Telugu9 Aug 2026
అయోధ్య చోరీపై ట్రస్ట్ కు ముందే తెలుసా ? పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు

అయోధ్య రామ్ మందిర్ (Ayodhya Ram Mandir) విరాళాల చోరీ కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఆలయ ట్రస్ట్‌కు ఈ చోరీ వ్యవహారం ముందే తెలిసినప్పటికీ, అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఎందుకు

కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది మృతి
Oneindia Telugu9 Aug 2026
కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది మృతి

సౌదీ అరేబియాలోని రాస్ తనురా ప్రాంతంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని సౌదీ స్టేట్ న్యూస్ ఏజెన్సీ ధ్రువీకరించింది. హెలికాప్టర్ లో ఉన్న అందరూ మృతి

సౌదీ అరేబియాలో కుప్ప కూలిన విమానం.. 14 మంది దుర్మరణం
Zee Telugu9 Aug 2026
సౌదీ అరేబియాలో కుప్ప కూలిన విమానం.. 14 మంది దుర్మరణం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

రాముల వారి సొమ్ముతో లగ్జరీ కార్లు, ఫార్మ్ హౌస్ లు
Sakshi9 Aug 2026
రాముల వారి సొమ్ముతో లగ్జరీ కార్లు, ఫార్మ్ హౌస్ లు

లక్నో: ప్రస్తుతం దేశంలో అయోధ్య రామాలయ హుండీలో విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన నేరస్థుల లైఫ్‌ స్టైల్‌పై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి గ్రామంలో ఈ

హార్మూజ్ లో ఆగని ఉద్రిక్తతలు.. ఇరాన్- అమెరికా పరస్పర దాడులు
Oneindia Telugu4 Aug 2026
హార్మూజ్ లో ఆగని ఉద్రిక్తతలు.. ఇరాన్- అమెరికా పరస్పర దాడులు

పశ్చిమాసియాలో పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్- అమెరికా పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఓ ఆయిల్ ట్యాంకర్

గోదావరి వరదలను ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టాలి
Namasthe Telangana2 Aug 2026
గోదావరి వరదలను ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టాలి

కొత్త‌గూడెం, జూన్ 27 : గోదావరి నది వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల

ఇంకా మూడే రోజులు.. అంతలోపు ఈ పని చేయకపోతే గ్యాస్ సబ్సిడీ రద్దవడం ఖాయం
Asianet News Telugu30 Jul 2026
ఇంకా మూడే రోజులు.. అంతలోపు ఈ పని చేయకపోతే గ్యాస్ సబ్సిడీ రద్దవడం ఖాయం

ఎల్‌పీజీ కనెక్షన్లకు ఆధార్ లింక్ చేసి, నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను అమలు చేస్తోంది. గత ఏడాది నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ ఇంకా అనేక మంది వినియోగదారులు

అమ్మానాన్నల ఇల్లు.. 600 జాకీలతో ఎత్తు పెంచాడు
Eenadu26 Jul 2026
అమ్మానాన్నల ఇల్లు.. 600 జాకీలతో ఎత్తు పెంచాడు

తల్లిదండ్రులు అపురూపంగా నిర్మించుకున్న ఇంటిపై మమకారం పెంచుకున్న కుమారుడు.. ఆ సౌధాన్ని కూల్చి కొత్త నిర్మాణం చేయడానికి ఇష్టపడలేదు. అయితే, రోడ్డు కంటే ఇల్లు పల్లంగా ఉండటంతో వర్షపు నీరు చేరి ఇబ్బందులు

తండ్రీకొడుకులే పక్కా ప్లాన్ తో.. పాతబస్తీ ఏటీఎం క్యాష్ చోరీ కేసులో సంచలన విషయాలు
Oneindia Telugu23 Jul 2026
తండ్రీకొడుకులే పక్కా ప్లాన్ తో.. పాతబస్తీ ఏటీఎం క్యాష్ చోరీ కేసులో సంచలన విషయాలు

హైదరాబాద్ పాతబస్తీలోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈదీ బజార్ ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన రూ.17 లక్షల నగదు చోరీ కేసును చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఐఎస్ సదన్ పోలీసులు ఛేదించారు. కుమారుడితో కలిసి

నీట్ రీ-ఎగ్జామ్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల
Eenadu22 Jul 2026
నీట్ రీ-ఎగ్జామ్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల

నీట్‌-యూజీ రీ-ఎగ్జామ్‌ ప్రాథమిక కీ విడుదలైంది. తొలుత మే 3న నిర్వహించిన పరీక్ష పేపర్‌ లీక్‌ అవ్వడంతో దేశ వ్యాప్తంగా జూన్‌ 21న ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను మళ్లీ నిర్వహించిన విషయం

రెండ్రోజుల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు
AP7AM22 Jul 2026
రెండ్రోజుల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ కేసును పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడైన వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు అతని ఇద్దరు కుమారులను అరెస్ట్ చేసిన

పక్కా స్కెచ్ .. ఏటీఎం డబ్బుతో పరారైంది తండ్రీకొడుకులే
Eenadu21 Jul 2026
పక్కా స్కెచ్ .. ఏటీఎం డబ్బుతో పరారైంది తండ్రీకొడుకులే

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో ఏటీఎం సొమ్ముతో డ్రైవర్‌ పరారైన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడితో కలిసి డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఐఎస్‌ సదన్‌

ఇన్వెస్ట్ తెలంగాణ ఎండీగా సీఎస్ రామకృష్ణారావు
TeluguOne18 Jul 2026
ఇన్వెస్ట్ తెలంగాణ ఎండీగా సీఎస్ రామకృష్ణారావు

ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుకు రేవంత్ సర్కార్ అత్యంత కీలకమైన పదవిని కట్టబెట్టనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా.. ఏర్పాటు చేయనున్న తెలంగాణ ఇన్వెస్ట్ సంస్థ

ఎమ్మెల్యే కూతురు... దేశంలోనే టాపర్
Eenadu17 Jul 2026
ఎమ్మెల్యే కూతురు... దేశంలోనే టాపర్

తండ్రి ఎమ్మెల్యే. అయినా తనని తాను నిరూపించుకోవాలనుకున్నారామె. కష్టపడి చదివి... తాజాగా అఖిల భారత స్థాయిలో తొలి ర్యాంకు సాధించారు దేవినా గెహ్లాత్‌. తాజాగా కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌

వైర్ లెస్ ఇయర్ బడ్స్ వాడుతున్నారా? అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్నింగ్ మీకే
Asianet News Telugu16 Jul 2026
వైర్ లెస్ ఇయర్ బడ్స్ వాడుతున్నారా? అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్నింగ్ మీకే

ఈ డిజిటల్ యుగంలో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (Wireless Earbuds or Bluetooth) మన జీవితంలో ఒక భాగమైపోయాయి. ప్రయాణంలో, వ్యాయామం చేసేటప్పుడు, ఆఫీస్ పనిలో.. ఇలా ప్రతీచోట వీటి వాడకం కామన్ అయిపోయింది. అయితే వీటి

పోలవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం.. 11 గ్రామాలకు హై అలర్ట్
AP7AM13 Jul 2026
పోలవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం.. 11 గ్రామాలకు హై అలర్ట్

ఏలూరు జిల్లా పోలవరం మండలం, పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలో ఒక పెద్దపులి సంచరిస్తుండటం స్థానిక ఏజెన్సీ గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్

బెబ్బులి దెబ్బ.. ఏలూరు జిల్లాలో హైటెన్షన్
Telugu Times12 Jul 2026
బెబ్బులి దెబ్బ.. ఏలూరు జిల్లాలో హైటెన్షన్

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్న పెద్దపులి (Tiger) తాజాగా బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించింది. మండల పరిధిలోని నిమ్మలగూడెం శివారులో గల పాలకుంట చెరువు సమీపంలో పులి

గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్
TV9 Telugu12 Jul 2026
గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్

మరోవారం వచ్చేసింది. ఈసారి హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక మరోవైపు ఓటీటీల్లో కూడా 21

ఏజ న స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in