ఈ పదార్థాలను వేడి చేసి తింటే విషంతో సమానం.. అవేంటంటే
Actor ProfilePolitician

ఈ పదార్థాలను వేడి చేసి తింటే విషంతో సమానం.. అవేంటంటే

Total News1
Movie Updates0
Sources1
ఈ పదార్థాలను వేడి చేసి తింటే విషంతో సమానం.. అవేంటంటే
Zee Telugu16 Jun 2026
ఈ పదార్థాలను వేడి చేసి తింటే విషంతో సమానం.. అవేంటంటే

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Dangerous Reheated Foods: తినగా మిగిలిపోయిన వంటలను ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకొని.. ఆ తర్వాత రోజు మళ్లీ వేడి చేసుకుని తినడం చాలా మంది సౌకర్యంగా ఫీల్ అవుతారు. కానీ ప్రతి ఆహారం అలా వేడి చేయడానికి కుదరదు. కొన్ని పదార్థాలను పదేపదే వేడి చేసి తినడం వల్ల విషంగా మారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలు రావొచ్చు. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అవ్వొచ్చు. కాబట్టి ఏవి తిరిగి వేడి చేయడం మంచిది కాదో తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం అవసరం. మరి ఏఏ ఆహార పదార్థాలను వేడి చేసుకొని తినడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ఏ పదార్థాలను వేడి చేసుకొని తినకూడదంటే..? 1. గుడ్డు ఉడికించిన గుడ్లను లేదా వేయించిన గుడ్లను మళ్లీ మళ్లీ హీట్ చేయకూడదు. గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువ. వండిన ఎగ్ కర్రీని మళ్లీ వేడిచేస్తే వాటి ప్రోటీన్ నిర్మాణం దెబ్బతిని.. అది విషపూరితం కావచ్చు. దీంతో తీవ్రమైన కడుపునొప్పి, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గుడ్లను మళ్లీ వేడిచేస్తే రబ్బరులా మారి రుచిని కోల్పోతాయి. అందుకే గుడ్లను ఎప్పటికప్పుడు ఫ్రెష్‍గా వండుకోవడం మంచిది. 2. మాంసం చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ చికెన్‌ను వేడి చేయడం వల్ల దానిలోని ప్రోటీన్లు తగ్గిపోతాయి. అలా వేడి చేసుకొని తినడం వల్ల ఫుడ్ సరిగ్గా జీర్ణం కాక కడుపు ఉబ్బరం, అజీర్తికి దారితీస్తుంది. చికెన్‌ను ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియా పెరుగుతుంది. వండిన వెంటనే తినడం మంచిది. 3. అన్నం మిగిలిపోయిన అన్నాన్ని మరుసటి రోజు వేడి చేసి తినడం పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అన్నాన్ని గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు