
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ తన యూజర్ల కోసం తీసుకొచ్చిన సబ్ స్క్రిప్షన్ ప్లాన్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు వరంగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్స్క్లూజివ్


ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ తన యూజర్ల కోసం తీసుకొచ్చిన సబ్ స్క్రిప్షన్ ప్లాన్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు వరంగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్స్క్లూజివ్

బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోన్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సీరియల్ ను క్రమం తప్పకుండా చూస్తున్నారు. అందుకే ఏళ్లు గడుస్తున్నా బ్రహ్మముడి సీరియల్

డిజిటల్ యుగంలో టీనేజర్లు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెటా తన యాప్ (ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్)లలో కొత్త భద్రతా అప్డేట్స్ను ప్రకటించింది. ఈ మార్పుల ప్రధాన లక్ష్యం టీనేజర్లకు సురక్షితమైన ఆన్లైన్ అనుభవాన్ని అందించడం, తల్లిదండ్రులకు మరింత నియంత్రణ, అవగాహన కల్పించడం. మెటా తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పుల్లో ఒకటి 13+ వయస్సుకు అనుగుణమైన కంటెంట్ సెట్టింగ్స్. దీని ద్వారా టీనేజర్లు తమ వయస్సుకు సరిపోని కంటెంట్ను చూడకుండా పరిమితం చేయడం జరుగుతుంది. ఫీడ్, రీల్స్, గ్రూప్స్ వంటి విభాగాల్లో అనుచిత కంటెంట్ను తగ్గించడం ద్వారా వారికి 'వయసుకు తగిన డిజిటల్ ప్రపంచం' అందించాలనే లక్ష్యం ఉంది. మెటా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా ఖాతా వయస్సును గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసింది. కేవలం యూజర్ ఇచ్చిన పుట్టిన తేదీపై ఆధారపడకుండా, ప్రొఫైల్ సమాచారం, పోస్టులు, కామెంట్లు, బయోలు వంటి డేటాను విశ్లేషించి అది మైనర్ ఖాతానా? కాదా? అని అంచనా వేస్తుంది. అంతే కాకుండా, ఫోటోలు.. వీడియోల ఆధారంగా వయస్సును అంచనా వేసే టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. ఇది వ్యక్తిని గుర్తించడానికి కాదు, కేవలం సాధారణ వయస్సు అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తామని మెటా స్పష్టం చేసింది. టీనేజర్ల భద్రత కోసం మరో కీలక అప్డేట్ తల్లిదండ్రులకు ఇచ్చే అలర్ట్స్. ఒక టీనేజర్ తక్కువ సమయంలో పదేపదే ఆత్మహత్య లేదా స్వీయహాని సంబంధిత విషయాలు సెర్చ్ చేస్తే, తల్లిదండ్రులకు వెంటనే సమాచారం పంపబడుతుంది. దీని ద్వారా అవసరమైన సమయంలో సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఇప్పుడు ఒకే చోట తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలను చూడగలుగుతారు. దీనిని 'ఫామిలీ సెంటర్' అంటారు. ఇందులో స్క్రీన్ టైమ్, యాప్ వినియోగం వంటి వివరాలను సులభంగా పర్యవేక్షించవచ్చు. ఇవన్నీ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడం

కంచె(kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) తక్కువ కాలంలోనే లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా ఇన్ స్టా లో గ్లామర్ కి లోటు రాకుండా రోజుకో

పలు తెలుగు సినిమాల్లో నటించిన పూజా ఝావేరి గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్ల క్రితం ప్రియుడిత కలిసి పెళ్లి పీటలెక్కిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు సంబంధించి మాతృసంస్థ 'మెటా ప్లాట్ఫామ్స్' ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న ఈ యాప్లలో

ఫ్రాన్స్ లోని ఎవియాన్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ 52వ జీ7 శిఖరాగ్ర సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశంలో భాగంగా జీ7 ప్రపంచ
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బ్రాండ్ ప్రమోషన్ ద్వారా నగదు, గిఫ్టులు పొందితే కచ్చితంగా కట్టాలి. చట్టం ప్రకారం సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ను ఒక ప్రొఫెషన్ లేదా బిజినెస్గా పరిగణిస్తారు. బ్రాండ్ల

ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ శ్రవంతి పెపకాయలతో ఇటీవల ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. జీవితం, ప్రేమ, స్నేహాలు, సంబంధాలు, సోషల్ మీడియా వంటి అనేక అంశాలపై అన్ఫిల్టర్డ్ చర్చ జరిగింది. శ్రవంతి కంటెంట్

చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో తన మెగా సామ్రాజ్యాన్నే క్రియేట్ చేశారు. పదిమందికి పైగా హీరోలు, నిర్మాతలు, బిజినెస్ మెన్, పొలిటిషియన్లు.. ఇలా చిరంజీవి ఒక్కడితో మొదలై.. ఇప్పుడు సౌత్ లో అతి పెద్ద

సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి, మాజీ నటి నమ్రతా శిరోద్కర్ తన పిల్లలకు సంబంధించిన ఒక మధుర జ్ఞాపకాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన కుమారుడు గౌతమ్, కుమార్తె సితార

ప్రకటనల ఆదాయంపై దీర్ఘకాలంగా ఆధారపడటాన్ని అధిగమించి, తమ ఆదాయ మార్గాలను విస్తరించుకునేందుకు టెక్ దిగ్గజం మెటా తన ప్రధాన యాప్ల కోసం పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రారంభించింది. నివేదికల ప్రకారం, ఇన్స్టాగ్రామ్ ప్లస్ , ఫేస్బుక్ ప్లస్ ధర నెలకు 3.99 డాలర్లు కాగా, వాట్సాప్ ప్లస్ ధర నెలకు 2.99 డాలర్లుగా ఉంటుంది. మెటా ఎట్టకేలకు తన ప్రకటనల ఆధారిత వ్యాపార నమూనాని దాటి ముందుకు వస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఆ కంపెనీకి ఒక పెద్ద మార్పు కావచ్చు. ఈ టెక్ దిగ్గజం తన అతిపెద్ద ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ల కోసం అధికారికంగా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రతి నెలా అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారుల కోసం ప్రీమియం స్థాయి ఫీచర్లను జోడించింది. మెటా ప్రొడక్ట్ హెడ్ నవోమి గ్లీట్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ ప్రకటన చేశారు. ఫేస్బుక్ ప్లస్, ఇన్స్టాగ్రామ్ ప్లస్, వాట్సాప్ ప్లస్ల ప్రారంభాన్ని ధృవీకరించడంతో పాటు, భవిష్యత్తులో ముఖ్యంగా క్రియేటర్లు, వ్యాపారాలు, ఏఐ-ఆధారిత సాధనాల కోసం మెటా మరిన్ని సబ్స్క్రిప్షన్-ఆధారిత ఉత్పత్తులను ప్లాన్ చేస్తోందని కూడా ఆమె సూచించారు. నివేదికల ప్రకారం ఇన్స్టాగ్రామ్ ప్లస్, ఫేస్బుక్ ప్లస్లకు నెలకు 3.99 డాలర్లు ఖర్చవుతుంది. ఇది భారత్ లో సుమారుగా నెలకు 340 రూపాయలకి సమానం. అదే సమయంలో వాట్సాప్ ప్లస్ ధర నెలకు 2.99 డాలర్లు. ఇండియాలో ఇది సుమారుగా 255 రూపాయలకి సమానం. అయితే, దీని అర్థం సాధారణ యాప్స్ త్వరలో మాయం అవుతాయని కాదు. ఉచిత వెర్షన్స్ కొనసాగుతాయి. ఈ కొత్త చెల్లింపు ప్లాన్స్, మరికొంత