
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థులంతా వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరారు. వీరికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి స్కూళ్లకు తీసుకెళ్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాల్లోని దాదాపు 10వేల కుటుంబాల వారు గ్రామాలను వదిలి బయటకు వచ్చేశారు.





