
Breakfast Scheme Telangana: వేసవి సెలవులను ముగించుకొని రేపటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. అయితే మళ్లీ బడి బాట పట్టిన విద్యార్థులకు రేవంత్ సర్కార్ ఓ తీపికబురు చెప్పింది. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పహారాన్ని అందించనున్నట్లు విద్యాశాఖ తెలియజేసింది. రేపటి నుంచి అనగా జూన్ 15 నుంచి అన్నీ పాఠశాల్లో ఉదయాన్నే అల్పాహారాన్ని అందించనున్నారు
.