AP7AM08 Nov, 12:24 am
ప్రయాణికుల చేతివాటం... రైళ్లలో బెడ్ రోల్స్ మాయం.. రూ.104 కోట్లకు పైగా నష్టంభారతీయ రైల్వేకు ప్రయాణికులు విస్మయం కలిగించే రీతిలో నష్టాన్ని మిగిల్చుతున్నారు. ఏసీ కోచ్లలో ప్రయాణిస్తూ బెడ్రోల్స్ వంటి వస్తువులను అపహరించి ఇళ్లకు తీసుకెళుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఏకంగా 1.27 కో