
SkyC Media24 Aug, 02:24 am
జపాన్ పీఎం భారత్ కు మోదీతో సమ్మిట్ లో పాల్గొననున్న తకైచిజపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్నారు. జూలై 1 నుంచి 3 వరకు ఆమె భారత్లో పర్యటిస్తారని అధికారులు ధ్రువీకరించారు. జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తకైచి భారత్కు రా