Samayam Telugu18 Jul, 09:24 am
రైతు డిస్కంకు లైన్ క్లియర్ .. త్వరలోనే ఈఆర్ సీ నుంచి లైసెన్స్ జారీరాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతాంగానికి మరింత మెరుగైన విద్యుత్ సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నూతన విద్యుత్ పంపిణీ సంస్థ అధికారికంగా