
AP7AM15 Jun, 12:35 pm
తెలంగాణ అమరవీరుల గుర్తింపులో జాప్యం.. ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలుతెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడుస్తున్నా, ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్త