
SkyC Media28 Jul, 12:24 am
రేవంత్ రెడ్డి సర్కార్ ను నిలదీసిన బీజేపీ నేత రాంచందర్ రావురాష్ట్రంలో తుంగభద్ర జలాల కేటాయింపులపై అధికార కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీజేపీ నాయకుడు రాంచందర్ రావు ముఖ్యమ